న్యూఇయర్ వేడుకలకు వెళ్లొచ్చిన వారికి కరోనా మ్యూజిక్ ఫెస్టివల్ కు వెళ్లిన 32 మందికి పాజిటివ్ తలలు పట్టుకుంటున్న అధికారులు జీహెచ్ఎంసీ పరిధిలో కొవిడ్పాజిటివిటీ సామాజిక సారథి, హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల ఎఫెక్ట్.. కారణంగా మరోసారి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. డిసెంబర్31న న్యూ ఇయర్ ఈవెంట్లకు వివిధ ప్రాంతాలకు వెళ్లిన హైదరాబాద్నగర వాసులు.. తిరిగి రావడంతో కొవిడ్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. హైదరాబాద్కు చెందిన పలువురు కొత్త ఏడాదికి సంబరాల కోసం గోవాకు వెళ్లారు. […]
జీహెచ్ఎంసీ ఆఫీసుపై దాడి ఘటన సీసీ పుటేజ్ఆధారంగా కేసులు: సీఐ సామాజిక సారథి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ కార్యాలయంపై దాడికి పాల్పడిన 32మంది బీజేపీ కార్పొరేటర్లపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయం అధికారులు, ఉద్యోగుల ఫిర్యాదు మేరకు.. దాడి ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ పరిశీలన అనంతరం చర్యలు తీసుకున్నట్లు సీఐ సైదిరెడ్డి తెలిపారు. ఇప్పటికే 10మంది కార్పొరేటర్లపై కేసులు నమోదు చేయగా, బుధవారం మరో 22మందిపై కేసులు నమోదు […]