Breaking News

MULUGU

పేదల పక్షాన కాంగ్రెస్ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది….. ములుగు ఎమ్మెల్యే సీతక్క

  • January 11, 2023
  • MLA SEETAKKA
  • MULUGU
  • Comments Off on పేదల పక్షాన కాంగ్రెస్ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది….. ములుగు ఎమ్మెల్యే సీతక్క

సామాజిక సారధి , బిజినేపల్లి: దేశంలోనే పేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుందని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు . బుధవారం మండల పరిధిలోని గుడ్ల నర్వ గ్రామంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొణిదల రాము ఇంటికి వారు వచ్చారు . సీతక్క రావడంతో గ్రామంలో ఉన్న పేదలంతా ఒక దగ్గరికి చేరుకొని ఆమెను చూసేందుకు ఆశతో చాలామంది తహతహ పడ్డారు . కార్యకర్త ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి […]

Read More
తక్షణమే 317 జీవో రద్దు చేయాలి

తక్షణమే 317 జీవో రద్దు చేయాలి

ములుగులో సీతక్క నిరసన సామాజిక సారథి,  ములుగు: స్థానికత కోసమే పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. తక్షణమే 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్​చేస్తూ గురువారం ఆమె ములుగు జిల్లా కేంద్రంలో రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలతో చర్చించి అందరికీ ఆమోద యోగ్యమైన బదిలీలను చేపట్టాలని, స్థానికత ఆధారంగా ఉద్యోగుల బదిలీలలో ప్రాధాన్యత కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని […]

Read More
ఇసుకాసురులపై చర్యలు

ఇసుకాసురులపై చర్యలు

ఆదివాసీలను ఆగం చేస్తే చూస్తూ ఉరుకోము అభివృద్ధి పేరుతో దోచుకుంటే చర్యలు తప్పవు సామాజిక సారథి,ములుగు ప్రతినిధి: మావోయిస్టు పార్టీ డివిజన్ కార్యదర్శి వెంకటేష్ పేరుతో ఇసుక ఏజెన్సీలో జరుగుతున్న మాఫియాపై ఆదివారం లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో గోదావరి పొడవునా ఆదివాసి సొసైటీల పేరుతో కొనసాగుతున్న ఇసుక ర్యాంపులలో ఇసుక మాఫియా చొరబడి తమ లాభాల కోసం ఆదివాసి ప్రజల మధ్య వైరుధ్యాలు సృష్టించింది రెండు మూడు గ్రూపులుగా చీల్చి ప్రజల ఐక్యతను దెబ్బతీయడం […]

Read More
ఈవీఎం గోడౌన్ల నిర్మాణం చేపట్టాలి

ఈవీఎం గోడౌన్ల నిర్మాణం చేపట్టాలి

సామజిక సారథి, ములుగు ప్రతినిధి: జిల్లాలో ఈవీఎం గోడౌనల నిర్మాణం చేపట్టాలని ఎలక్షన్ సీఈవో శశాంక్ గోయల్ అన్నారు. ఆదివారం  జిల్లా కేంద్రంలో  కలెక్టర్ కార్యాలయం విచ్చేసిన ఎలక్షన్ సీఈవో శశాంక్ గోయల్ కి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, డీఆర్వో రమాదేవి పుష్పగుచ్ఛం తో స్వాగతం పలికారు. అనంతరం  నూతనంగా నిర్మించిన ఎలక్షన్ ఈవీఎం గోడౌన్ ను ఎలక్షన్ సీఈవో, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యతో కలిసి ప్రారంభించారు.ఈవీఎం గోడౌన్ పరిశీలించి అత్యంత నాణ్యత ప్రమాణాలతో […]

Read More
బాధితులకు సబ్ రిజిస్ట్రర్ సహాయం

బాధితులకు సబ్ రిజిస్ట్రర్ సహాయం

సామజిక సారథి, ములుగు ప్రతినిధి: ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవలే తల్లిదండ్రులను కోల్పోయి నిరశ్రాయులుగా మారిన ఆడపిల్లలకు శనివారం ఆమె ఆసరాగా నిలిచారు. ములుగు జిల్లా జగ్గన్నగూడెం గ్రామానికి చెందిన పైడయ్య మరణించడంతో నలుగురు అమ్మాయిలు నిరశ్రాయులుగా మారారు. అతడి దహన సంస్కారాలు కోసం తస్లీమా సహాయం చేసిన విషయం అందరికి విదితమే. సోమవారం అతడి దశదినకర్మ కావడంతో కార్యక్రమం చేయడానికి కూడా స్థోమత లేక […]

Read More
ఏజెన్సీలో వెలసిన మావోయిస్టుల కరపత్రాలు

ఏజెన్సీలో మావోయిస్టుల కరపత్రాలు

 పోలీసు ఇన్ఫార్మర్లకు హెచ్చరికలు సామాజిక సారథి, వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కొండాపురం‌ గ్రామ సమీపంలోని భద్రాచలం, వెంకటాపురం ప్రధాన రహదారిపై వెలసిన మావోయిస్టు కరపత్రాలు వెలువడ్డాయి. మావోయిస్టుల వారోత్సవాలు ముగిసిన అనంతరం లేఖ వెలువడటంతో ఈలేఖ స్థానికంగా కలకలం రేపుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం గుప్పిట్లో ఏజెన్సీ గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులుకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్న బొల్లారం, పెంకవాగు, కలిపాక, సీతారాంపురం గ్రామాలకు చెందిన వ్యక్తులు మావోయిస్టుల గురించి పోలీసులకు సమాచారం ఇస్తున్నారని పోలీసులు చూపే ప్రలోభాలకు, […]

Read More
సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలి

సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలి

ములుగు ఎమ్మెల్యే సీతక్క సామజిక సారథి, మంగపేట: సభ్యత్వ నమోదుపై కాంగ్రెస్ నాయకులు దృష్టిసారించాలని, కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మంగపేట మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో నిర్వహించిన కాంగ్రెస్ మండల నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాదంలో మరణిస్తే రూ.2లక్షల ఇన్స్ రెన్స్ వర్తిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ […]

Read More
బాధిత కుటుంబాలకు సీతక్క పరామర్శ

బాధిత కుటుంబాలను పరామర్శించిన సీతక్క

సామజిక సారథి, ములుగు: నియోజకవర్గంలోని కొత్తగూడ మండలంలోని మైలారం తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొడ రాములు, అదే విధంగా గాంధీ నగర్ కు చెందిన మల్లెల సమ్మక్క, భూక్యా రుక్మా ఇటీవలే మరణించగా ‘సోమవారం మృతుల కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క పరమర్శించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వజ్జ సారయ్య, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు సుంకర బోయిన మొగిలి, జడ్పీటీసీ పూల్సం పుష్పలత శ్రీనివాస్, […]

Read More