Breaking News

Year: 2022

మళ్లీ మొదలైన లీకేజ్..!?

మళ్లీ మొదలైన లీకేజ్..!?        

సామాజిక సారథి, నిడమనూరు: నిడమనూరు పరిధిలోని వేంపాడు సమీపంలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు ఇటీవల గండి పడింది. దీంతో అప్రమత్తమైన సంబంధి ఉన్నతాధికారులు గండి పూడ్చారు. అదే ప్రదేశంలో శనివారం సాయంత్రం కట్టకు అతి తక్కువ మోతాదులో నీటి లీకేజీ ప్రారంభమైనట్లు గ్రామస్తులు తెలిపారు. కెనాల్ లో పూర్తిస్థాయిలో నీరు ప్రవహిస్తున్నందున గండి పూడ్చిన ప్రదేశాల్లో నీటి లీకేజీలు సహజంగా ఉంటాయని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని రైతులు, స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి లీకేజీలు […]

Read More
దళారులను నమ్మి మోసపోవద్దు

దళారులను నమ్మి మోసపోవద్దు

సామాజిక సారథి, ఆమనగల్లు: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని డీసీసీబీ డైరెక్టర్, పీఎసీఎస్ చైర్మన్ గంప వెంకటేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే 10 రోజుల్లో ఆమనగల్లు, కడ్తాల్ మండలాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మద్దతు ధర పొందాలన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అదేవిధంగా రైతులకు కావలసిన ఋణ సదుపాయాన్ని వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ […]

Read More
అనాధ వృద్ధులకు చేయూతనందిద్దాం

అనాధ వృద్ధులకు చేయూతనందిద్దాం

సామాజిక సారథి, సిద్దిపేట: అనాధ వృద్ధులకు చేయూతనందిద్దామని బెజ్జంకి తహసీల్ధార్ విజయప్రకాశ్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం ఎక్స్ రోడ్ వద్ద అనాధ వృద్ధులకు నిత్యవసర వస్తువులు, దుస్తుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాథ వృద్ధుల ఆదరణ దినోత్సవం సందర్భంగా బాలవికాస సేవా సంస్థ ఆధ్వర్యంలో అనాధ పిల్లలు, వికలాంగులు, వితంతువులు, వితంతువుల పిల్లల అభివృద్ధికి అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ, వారికి ఆర్థికంగా తోడ్పాటును అందించడం అభినందనీయమన్నారు. బాలవికాస […]

Read More
దాతలు ముందుకు రావాలి

దాతలు ముందుకు రావాలి

సామాజిక సారథి, షాబాద్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతలు ముందుకు రావాలని షాబాద్ మండల విద్యాధికారి శంకర్ రాథోడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని వెంకమ్మగూడ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ యువత, పలువురి దాతలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పలు అభివృద్ది కార్యక్రమాల కల్పనకై దాతలు ముందుకస్తే పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసినవాళ్లమవుతామన్నారు. అనంతరం ఎస్ఎంసీ చైర్మన్ నర్సింహులు విద్యార్థులకు ఐడి […]

Read More
పర్మిషన్ లేకుంటే చర్యలు తప్పవ్..

పర్మిషన్ లేకుంటే చర్యలు తప్పవ్..

సామజిక సారధి,అబ్దుల్లాపూర్మెట్: అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని కమిషనర్ రామానుజులరెడ్డి హెచ్చరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పెద్దఅంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు పరిధి సర్వే నెంబర్ 326, నుండి 335 సదాశివా హవెన్స్ కాలనీలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు అక్రమంగా చేపడుతున్న భవన నిర్మాణాలను నిలిపివేశారు. పట్టణంలో అనుమతులు తీసుకున్న తరువాతనే నిర్మాణాలు చేపట్టాలని లేకుంటే, కూల్చివేతలు […]

Read More
బహుజనులు ఏకమవ్వాలి

బహుజనులు ఏకమవ్వాలి

  • October 30, 2022
  • Comments Off on బహుజనులు ఏకమవ్వాలి

సామజిక సారధి, తుర్కయంజాల్: బహుజనులు ఏకమవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు వద్దిగాళ్ల బాబు అన్నారు. మునుగోడులో బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహుజన ఆత్మగౌరవ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్న మునుగోడు గడ్డమీద బీఎస్పీ జెండాను ఎగరవేస్తామని చెప్పారు. నవంబర్ 3న జరిగే ఉప ఎన్నికల్లో బీఎస్పీ విజయం సాధించబోతుందని చెప్పారు. భారీ బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు మేతిరి కుమార్, […]

Read More
తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కల్పిద్ధాం

తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కల్పిద్ధాం

  • October 30, 2022
  • Comments Off on తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కల్పిద్ధాం

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  సీఎం కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కల్పిద్ధామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా గూడపూర్, కల్వలపల్లి, జమస్తానపల్లి, పులిపలుపుల గ్రామాలలో విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉపఎన్నిక తెలంగాణలోని 4కోట్ల మంది ప్రజల యొక్క ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్న ఉపఎన్నిక అన్నారు. టీఆర్ఎస్ పార్టీ 9 ఏండ్లల్లో రాష్ట్ర ప్రజలకు చేసిందేమిలేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని […]

Read More
నాడు ‘కూచకుళ్ల’ చొరవ.. ఎంతోమందికి కంటిచూపు

నాడు ‘కూచకుళ్ల’ చొరవ.. ఎంతోమందికి కంటిచూపు

పేదల సేవలో తూడుకుర్తి ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి 10 ఎకరాల భూదానం ఆస్పత్రిని ఏర్పాటుచేసి 24 వసంతాలు పూర్తి సామాజికసారథి, నాగర్​కర్నూల్​ప్రతినిధి: సర్వేంద్రియానం నయనం ప్రధానం! అంటారు. అన్ని అవయవాల్లో కన్నా కళ్లు ముఖ్యమైనవి అని అర్థం. చూపు లేనిది ప్రపంచమే అంధకారం. అలాంటి కళ్లకు ఏమైనా జబ్బు చేస్తే వెంటనే మనం ఆసుపత్రికి వెళ్తాం. కానీ చికిత్స చేసే ఆసుపత్రులు పల్లెటూర్లలో చిన్న చిన్న పట్టణాలలో కనిపించవు. కన్నుకు ఏమైనా […]

Read More