Breaking News

SPEAKAR POCHARAM

మొక్కజొన్న తోటలో..

మొక్కజొన్న తోటలో..

సారథి న్యూస్​, హైదరాబాద్​: మొక్కజొన్న పంట, దాని ఉత్పత్తి, మద్దతు ధరల విషయంలో అధికార టీఆర్‌ఎస్‌ నేతలకు స్పష్టత కొరవడిందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ అంశంపై సీఎం కేసీఆర్‌ సమక్షంలో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, అందుకు భిన్నంగా అధికార పార్టీకి చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పార్లమెంట్​లో మరో రకమైన వాదన వినిపించారు. ‘దేశంలో ప్రస్తుతం 2.42 కోట్ల మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్నలు మాత్రమే అవసరం. కానీ […]

Read More
రెండురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు

రెండురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు

సారథి న్యూస్, హైదరాబాద్: అక్టోబర్​ 13, 14వ తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సోమవారం సమావేశాల ఏర్పాట్లను అసెంబ్లీ స్పీకర్​ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరిశీలించారు. సభ్యుల మధ్య భౌతిక దూరం ఉండేలా సీట్లను ఏర్పాటు చేయాలని కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు. సభ లోపల శానిటేషన్ చేయాలని సూచించారు. అలాగే సమావేశాల బందోబస్తుపై డీజీపీ, పోలీస్​ కమిషనర్​తో స్పీకర్ ​పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. అలాగే కరోనా మహమ్మారి […]

Read More
ఇదంతా జీహెచ్​ఎంసీ ఎన్నికల కోసమేనా?

ఇదంతా జీహెచ్​ఎంసీ ఎన్నికల కోసమేనా?

సారథి న్యూస్​, హైదరాబాద్​: గతనెలలో అర్ధాంతరంగా వాయిదాపడిన శాసనసభా సమావేశాలు మరోసారి ప్రారంభం కానున్నాయి. కాకపోతే ఈ సమావేశాలను ఫక్తు హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలు, అందుకోసం చట్టాల్లో సవరణల కోసమే నిర్వహించనున్నారు. కరోనా కారణంగా సెప్టెంబర్​ 28వ తేదీ వరకూ కొనసాగాల్సిన సమావేశాలు, ఆనెల 16కే వాయిదా పడిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, మీడియా ప్రతినిధుల్లో అనేక మందికి కరోనా సోకిన కారణంగా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు […]

Read More