Breaking News

RAICHUR

ఉప్పొంగిన పెద్దవాగు

ఉప్పొంగిన పెద్దవాగు

రాయిచూర్ మార్గంలో నిలిచిపోయిన రాకపోకలు మానవపాడు– అమరవాయి మధ్య స్తంభించిన రవాణా సారథి న్యూస్, మానవపాడు: భారీ వర్షాలు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఉమ్మడి మండలంలోని పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో మానవపాడు –అమరావతి గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బ్రిడ్జి పైనుంచి వరద ఉధృతి కొనసాగుతుండడంతో అటుగా వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇదే వాగు బొంకూరు శివారులో రాయిచూరు ప్రధాన రహదారిపై ఉప్పొంగి ప్రవహించడంతో […]

Read More
కోతకు గురైన రాయిచూర్​రహదారి

కోతకు గురైన రాయిచూర్​ రహదారి

స్తంభించిన వాహనాల రాకపోకలు చిన్నపాటి వర్షమొస్తే ఇదే పరిస్థితి సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: రెండు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక ఎప్పటిలాగే జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెళ్లి మండలం బొంకూర్ వద్ద ఉన్న అంతర్రాష్ట్ర రాయిచూర్​రహదారి కోతకు గురైంది. అర్ధరాత్రి నుంచి రాకపోకలు స్తంభించిపోయాయి. రాయిచూర్​కు వెళ్లాలంటే వయా కలకుంట్ల మీదుగా హైవే నం.44, అలంపూర్ చౌరస్తా వరకు 25 కి.మీ. ప్రయాణించాల్సి వస్తోంది. మూడేళ్లుగా ఈ పెద్ద వాగుపై బ్రిడ్జిని […]

Read More
తెగిన బ్రిడ్జి.. నిలిచిన రవాణా

తెగిన బ్రిడ్జి.. నిలిచిన రవాణా

సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): జిల్లాలోని కేటీదొడ్డి మండలం నందిన్నె వద్ద ఉన్న మట్టిరోడ్డు బుధవారం కురిసిన భారీ వర్షాలకు తెగిపోయింది. దీంతో వాహనాల‌ రాకపోకలు నిలిచిపోయాయి. కొంతకాలంగా పాత వాగుపై కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు. బ్రిడ్జి పక్కన ఉన్న మట్టి రోడ్డు పైనుంచి వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వాగులో భారీగా నీళ్లు వచ్చి చేరడంతో ఈ వాగు తెగిపోయింది.

Read More