వరంగా మారిన ‘పాలమూరు ఎత్తిపోతల’ పనులు కాంట్రాక్టర్లకు చెరువులను రాసిస్తున్న నాయకులు తాజాగా ఓ నేత వ్యవహారం వెలుగులోకి… నల్లమట్టి కోసం వర్గాలుగా విడిపోతున్న నేతలు సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: నాగర్కర్నూల్ జిల్లాలో నల్లమట్టి సిరులు కురిపిస్తోంది. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పనులు కొంతమంది రాజకీయాలకు వరంగా మారింది. జిల్లాలోని బిజినేపల్లి మండలంలో మట్టి పాలిటిక్స్నడుస్తున్నాయి. మండలంలో ప్రధాన పార్టీల నాయకులను టీఆర్ఎస్ లో చేర్చుకున్నది. ఆ పార్టీలో ఇప్పుడు వర్గాలపోరు తీవ్రమవడంతో నాయకులు, […]
చందాలు ఇవ్వలేదనే బీఎస్పీ నేతల అసత్య ప్రచారం 30ఏళ్లలో జరగని అభివృద్ధి.. 7ఏళ్లలో జరిగింది నల్లమట్టితో ఎమ్మెల్యేకు సంబంధం లేదు ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు మంగి విజయ్ సామాజిక సారథి, బిజినేపల్లి: నాగర్కర్నూల్ నియోజకవర్గంలో బహుజన సమాజ్పార్టీ(బీఎస్పీ) నాయకులు పాలమూరు- రంగారెడ్డి రిజర్వాయర్ పనులు చేపడుతున్న కంపెనీ కాంట్రాక్టర్ వద్ద చందాలు అడుగుతున్నారని, వారు చందాలు ఇవ్వకపోవడంతోనే ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు […]
ఎమ్మెల్యేను ఏమన్నా ఊరుకోం ప్రజల కోసం సేవచేసే వారిపై విమర్శలు సరికాదు మీడియా సమావేశంలో టీఆర్ఎస్ నేతలు సామాజిక సారథి తిమ్మాజిపేట: అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషిచేస్తూ నియోజకవర్గంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తున్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై అనవసరమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు హెచ్చరించారు. అభివృద్ధిపై బీఎస్పీ నాయకులు కలిసి వస్తే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బీఎస్పీ ఎదుగుదల కోసం దిగజారి మాట్లాడటం […]
నిజామాబాద్లో కుటుంబం ఆత్మహత్య వెనక ఎంపీ అరవింద్అనుచరులు 317 జీవోతో ఉద్యోగుల్లో అభద్రత కాంగ్రెస్నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నేతల ఆకృత్యాలకు ఉద్యోగులు, జనం బలవుతున్నారని కాంగ్రెస్ప్రచార కమిటీ చైర్మన్మధుయాష్కీ మండిపడ్డారు. వనమా రాఘవేందర్ఎపిసోడ్ముగియక ముందే.. నిజామాబాద్లో మరో సంఘటన జరిగిందన్నారు. నిజామాబాద్లో నలుగురి ఆత్మహత్యలకు బీజేపీ నేతలే కారణమన్నారు. ఎంపీ అరవింద్అండదండలతో దురాగతాలు చేస్తున్నారని ఆరోపించారు. నలుగురు ఆత్మహత్యల వెనక బీజేపీ, టీఆర్ఎస్నేత హస్తం ఉందన్నారు. వడ్డీ వ్యాపారులును […]
టీఆర్ఎస్, బీజేపీలకు నిబంధనలు వర్తించవా కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్ ఫైర్ సామాజికసారథి, హైదరాబాద్: టీఆర్ఎస్, బీజేపీ నేతల దోస్తానం ఢిల్లీలోనే కాదు, గల్ళీలో కూడా నడుస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్కం ఠాగూర్ సీరియస్ అయ్యారు. ఆర్ఎస్ఎస్ శిక్షణ శిబిరాలకు పర్మిషన్ ఇచ్చిన కేసీఆర్ సర్కారు.. తమ పార్టీకి మాత్రం అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. ‘ఈ నెల 9 నుంచి 11 వరకు హైదరాబాద్ లో 120 మందితో కాంగ్రెస్ పార్టీ ట్రైనింగ్ […]
పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సామాజికసారథి, హైదరాబాద్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు సమష్టిగా కృషిచేద్దామని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పిలుపునిచ్చారు. బుధవారం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సహా వివిధ విభాగాలకు చెందిన శాఖాధిపతులతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల పక్రియపైన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ […]
టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి సామాజికసారథి, హైదరాబాద్: టీఆర్ఎస్ గుండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని గంజాయి తెలంగాణగా మార్చేశారని ఆరోపించారు. గంజాయి మత్తులో టీఆర్ఎస్ గూండాలు కాంగ్రెస్ నేతను హత్య చేశారని తెలిపారు. ప్రజల మధ్య మద్యం సేవించవద్దన్నందుకు.. టీఆర్ఎస్ నేతలు దాడి చేసి హత్య చేశారని దుయ్యబట్టారు. నిందితులను అరెస్ట్ చేయకపోతే కాంగ్రెస్ తరఫున పెద్దఎత్తున ఉద్యమిస్తుందని తెలిపారు. మృతుడి కుటుంబానికి రూ.50లక్షల […]
ఓ మంత్రి, ఇద్దరు ఎంపీలకు పాజిటివ్ సామాజిక సారథి, హైదరాబాద్: ఇటీవల ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రులు, ఎంపీల్లో ఒకరికి కరోనా సోకింది. ధాన్యం కొనుగోళ్లపై చర్చించేందుకు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. అయితే దాదాపు నాలుగురోజుల పాటు అక్కడే ఉన్నారు. తరువాత తెలంగాణకు తిరిగివచ్చిన మంత్రులు, ఎంపీల బృందంలో కరోనా కలకలం రేపింది. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కరోనా పాజిటివ్గా నిర్థారణవడంతో హోం ఐసోలేషన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అలాగే ఎంపీ […]