Breaking News

KTR

ఆర్ఎస్పీని మించినోళ్లు లేరు

ఆర్ఎస్పీని మించినోళ్లు లేరు

సామాజికసారథి, అలంపూర్​: నాగర్​ కర్నూల్​ ఎంపీగా డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మించిన ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్, బీజేపీలో ఎవరూ లేరని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కె.తారక రామారావు అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని గెలిపిస్తే రేవంత్ రెడ్డికి ఇచ్చిన డబ్బు సంచులు ఢిల్లీలో పంచడానికి పనికొస్తాడని విమర్శించారు. ప్రవీణ్ కుమార్ ను గెలిపిస్తే పేదల కష్టాలు తీర్చడానికి పార్లమెంట్ లో ప్రజల గొంతుక అవుతారని అన్నారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ […]

Read More
బుద్ధి మందగించినోళ్లను లెక్కచేయను

బుద్ధి మందగించినోళ్లను లెక్కచేయను

అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తా రూ.100కోట్లతో బిజినేపల్లిలో మార్కండేయ లిఫ్ట్ ప్రారంభోత్సవానికి రేపు మంత్రి కేటీఆర్ రాక నాగర్​కర్నూల్​ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిసామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: తాను ఏ విషయంలోనైనా అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే 24 గంటల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రతిపక్షాలకు వాల్ విసిరారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. […]

Read More
ఎంత కాలం బతికామన్నది కాదు...

ఎంతకాలం బతికామన్నది కాదు…

జన్మనిచ్చిన ఊరుకు సేవ చేయడం అదృష్టం ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి అభినందనీయం విద్యాయజ్ఞంలో భాగస్వాములు కావాలి: మంత్రి కేటీఆర్​ సామాజిక సారథి, తిమ్మాజీపేట: జన్మనిచ్చిన ఊరుకు సేవ చేయడం ఎంతో అదృష్టమని, అందులో పాఠశాలలను నిర్మించి విద్యాభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని మున్సిపల్​శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో ఏ కార్పొరేట్ స్కూలులో లేని విధంగా తిమ్మాజీపేట జెడ్పీహెచ్ఎస్​ను సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ధి ఇచ్చినందుకు స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డిని, ఎంజేఆర్​ ట్రస్టును […]

Read More
అగ్గిపెట్టెలో పట్టే చీరనేసిన నేతన్న

అగ్గిపెట్టెలో పట్టే చీరనేసిన నేతన్న

రాష్ట్ర మంత్రుల ఆశ్చర్యం, అభినందనలు సామాజికసారథి, హైదరాబాద్‌: అగ్గిపెట్టెలో పట్టే చీర నేసిన సిరిసిల్లకు చెందిన యువ చేనేత కళాకారుడు నల్ల విజయ్‌ను మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌ గౌడ్‌ అభినందించారు. విజయ్‌ కుటుంబసభ్యులతో హైదరాబాద్‌ వచ్చి మంత్రులకు తాను నేసిన చీరను చూపించారు. చీర నేసేందుకు పట్టిన సమయం, ఎలా నేసారనే వివరాలు మంత్రులు విజయ్‌ని అడిగి తెలుసుకున్నారు. అగ్గిపెట్టెలో పట్టే చీర గురించి వినడమే కానీ తాను ఇంతవరకూ  చూడలేదని […]

Read More
రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపుదాం

రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపుదాం

పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ సామాజికసారథి, హైదరాబాద్‌: ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకుల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు సమష్టిగా కృషిచేద్దామని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పిలుపునిచ్చారు. బుధవారం మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ సహా వివిధ విభాగాలకు చెందిన శాఖాధిపతులతో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకుల పక్రియపైన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్​ మాట్లాడుతూ […]

Read More
బక్వాస్‌ జుమ్లా పార్టీ

బక్వాస్‌ జుమ్లా పార్టీ

బీజేపీతో దేశానికి ఒరిగిందేమీ లేదు సీఎం కేసీఆర్‌పై నడ్డా వ్యాఖ్యలు అమానుషం ప్రధాని మోడీ రైతుల ఉసురు పోసుకుంటున్నారు అందుకే పంజాబ్‌లో రైతన్నల అవమానం మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్​ సామాజికసారథి, హైదరాబాద్‌: బీజేపీ.. అంటే బక్వాస్‌ జుమ్లా పార్టీ అని మంత్రి కె.తారక రామారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోడీ రైతు విరోధిగా మారానని దుయ్యబట్టారు. దేశంలో ఏడున్నరేళ్లుగా ప్రజాకంటక పాలన అందించిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతులను దారుణంగా హింసించి, పెట్రోగ్యాస్‌ ధరలు […]

Read More
సీసీఐ యూనిట్ ను ప్రారంభించండి

సీసీఐ యూనిట్ ను ప్రారంభించండి

అందుబాటులో 48 మిలియన్ టన్నుల లైమ్ స్టోన్ నిల్వలు గిరిజనులను ఉపాధి దొరుకుతుంది ​కేంద్రానికి మంత్రి కేటీఆర్ వినతి సామాజిక సారథి, హైదరాబాద్: ఆదిలాబాద్‌లోని సిమెంట్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) యూనిట్‌ను తిరిగి ప్రారంభించాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పరిశ్రమ నిర్వహణకు అవసరమైన విశాలమైన 772 ఎకరాల ప్రాంగణంతో పాటు 170 ఎకరాల సీసీఐ టౌన్ షిప్ 1,500 ఎకరాల్లో సుమారు 48 మిలియన్ టన్నుల లైమ్ స్టోన్ […]

Read More
చేనేతపై జీఎస్టీ పెంపు..మరణశాసనమే

చేనేతపై జీఎస్టీ పెంపు..మరణశాసనమే

కనీసం గుజరాత్‌ నేతల మాటలనైనా వినండి కేంద్రానికి మంత్రి కేటీఆర్​వినతి సామాజికసారథి, హైదరాబాద్‌: చేనేతపై జీఎస్టీ పెంపును మంత్రి కె.తారక రామారావు మరోసారి తనదైనశైలిలో స్పందించారు. ఇది వస్త్ర పరిశ్రమకు మరణశాసనమే అవుతుందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌కు విజ్ఞప్తి చేస్తూ ట్వీట్‌ చేశారు. చేనేతపై జీఎస్టీ విషయంలో తమ విన్నపాన్ని పట్టించుకోకపోయినా కనీసం గుజరాత్‌ వాణి అయినా వినాలని పీయూష్‌ గోయల్‌ను కోరారు. కేంద్ర టెక్స్‌టైల్‌ శాఖ సహాయ మంత్రి దర్శనాజర్దోష్‌తో పాటు గుజరాత్‌ […]

Read More