Breaking News

PEOPLE

ఇంటికి తాళం వేస్తే ఇక అంతే..!

ఇంటికి తాళం వేస్తే ఇక అంతే..!

– వరుస దొంగతనాలతో పోలీసులు పరేషాన్ – భయాందోళనలో పట్టణ ప్రజలు – ఓకేరోజు నాలుగు ఇళ్లలో చోరీ సామాజిక సారథి, రామకృష్ణాపూర్: ఇంటికి తాళం వేశారో ఇక మీ పని అంతే.. వరుస దొంగతనాలతో పోలీసులు పరేషాన్.. భయాందోళనలో పట్టణ ప్రజలు.. గత కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న ‘రామకృష్ణాపూర్’ పట్టణంలో కొద్ది రోజుల వ్యవధిలోనే నిత్యం ఎక్కడో ఓచోట దొంగతనాలు జరుగుతున్నాయి. తాళం వేసి ఉన్న ఇండ్లను దొంగలు ఎక్కువగా టార్గెట్ చేసి, రాత్రికి […]

Read More
2,71,756 మందికి రూ.2,453 కోట్లు

2,71,756 మందికి రూ.2,453 కోట్లు

సంగారెడ్డి జిల్లాలో రైతుబంధు జమ వెల్లడించిన కలెక్టర్ హనుమంతరావు సామాజిక సారథి, సంగారెడ్డి: రైతుబంధు పథకం ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు జిల్లాలో 8 విడతలుగా 2,71,756 మంది రైతుల ఖాతాల్లో 2, 453 కోట్ల 48 లక్షల 26 వేల 654 రూపాయలు జమ చేసినట్లు జిల్లా కలెక్టర్  హనుమంతరావు  తెలిపారు . జిల్లాలో తొలి విడత 280,50,35,800 రూపాయలు, రెండవ విడత 268 కోట్ల 08 లక్షల 87 వేల 450 రూపాయలు, […]

Read More
సొంతూరుకు చలో!

సొంతూరుకు చలో!

సంక్రాంతికి ఆర్టీసీ అదనపు బస్సులు ఎక్స్​ట్రా ఛార్జీలు లేకుండానే ఏర్పాటు తెలంగాణ, ఏపీలోని అన్ని ప్రాంతాలకు.. 18 మంది ఉంటే నేరుగా వారి వద్దకే బస్సు సామాజికసారథి, హైదరాబాద్‌: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్​మహానగరం నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్‌ఆర్టీసీ 4,318 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలను వసూలు చేయడం లేదు. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు […]

Read More

ప్రజల సంతోషం కోసమే హోమం

సారథి న్యూస్, రామగుండం: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని చంద్రశేఖర్​ నగర్​లో మంగళవారం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ దుర్గాదేవి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా చందర్​ మాట్లాడుతూ.. రామగుండం నియోజకవర్గంలోని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు చెప్పారు.

Read More

రష్యాలో వ్యాక్సిన్​ పంపిణీ షురూ

రష్యా ప్రభుత్వం.. కరోనా వ్యాక్సిన్​ను మార్కెట్​లోకి విడుదల చేసింది. ఈ వ్యాక్సిన్​ అన్ని దశల్లో విజయవంతం కావడంతో అందుబాటులోకి తెస్తున్నామని రష్యా ప్రభుత్వం ప్రకటించింది. రష్యా ప్రభుత్వం ‘స్పుత్నిక్​​​​- వీ’ అనే వ్యాక్సిన్​ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్​పై ఇతర దేశాలకు చెందిన నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ రష్యా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్​ సత్ఫలితాలు సాధించింది. రీజియన్ల వారీగా వ్యాక్సిన్లను పంపిణీ చేసే ప్రక్రియ సాఫీగా సాగేలా చూస్తున్నామని, […]

Read More

అడుగు అడుగుకో మడుగు

సారథిన్యూస్, రామడుగు: మీరు చూస్తున్న ఈ ఫోటో ఎక్కడో మారుమూల గ్రామంలోనిది కాదు.. కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని ఓ రోడ్డు. రామడుగు వరద కాల్వ నుంచి చిప్పకుర్తి పోయే రోడ్డు పూర్తిగా దెబ్బతిని కంకర తెలి గుంతలు పడి నీరు నిలిచింది. దీంతో వాహన రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. కాలి నడకన వెళ్లే వారుసైతం ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు అద్వాన్నంగా మారడంతో రోగులు, గర్భిణి లు అవస్థలు పడుతున్నారు. గతంలో వరద కాల్వ నిర్మాణ […]

Read More
సంత.. సమస్యల చెంత

సంత.. సమస్యల చెంత

సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో జరిగే వారంతపు సంతలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. కరోనా వేళ సంతకు ప్రజల రాకపోకలు కొంత మేర తగ్గించినప్పటికీ కూరగాయలు, తృణధాన్యాలు, దుస్తులు, మసాలాలు, చిన్నచిన్న వస్తువుల కోసం ఈ సంతకే వస్తుంటారు. కానీ ఇక్కడ కనీసవసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంత సమీపంలో పైకప్పులేని డ్రైనేజీ ఉండటంతో దుర్వాసన వెదజల్లుతున్నది. పంచాయతీ సిబ్బంది మార్కెట్ ఫీజు వసూలు చేస్తున్నప్పటి.. పట్టించుకోవడం లేదు. […]

Read More
పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య

15 లక్షలు దాటిన కరోనా కేసులు

ఢిల్లీ: ఇండియాలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 15,31,669 మంది కరోనా బారినపడ్డారు. కేవలం గత 24 గంటల్లోనే 48,513 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 5,09,447 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. 34,193 మంది కరోనాతో మృతిచెందారు. 9,88,028 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రజలంతా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. త్వరలో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

Read More