సామాజిసారథి, హైదరాబాద్: రేషన్ కార్డు దారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బియ్యం పంపిణీ చేసే గడువును ఐదు రోజులకు పెంచింది. ప్రతి నెల ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీ ప్రారంభమవుతుంది. అలాగే రేషన్ పంపిణీ ప్రక్రియ 15 రోజుల పాటు కొనసాగుతుంది. మాములుగా అయితే అదే నెల 1వ తేదీన ప్రారంభమైన రేషన్ పంపిణీ ప్రక్రియ అదేనెల 15న ముగుస్తుంది. అయితే ఈ జనవరి మాసంలో కొన్ని అనివార్య కారణాల వల్ల రేషన్ […]
తగవులు తీర్చడం నా వల్ల కాదు సినీ కార్మికులకు అండగా ఉంటా మెగాస్టార్ చిరంజీవి సినీ కార్మికులకు లైఫ్ టైమ్ హెల్త్ కార్డులు పంపిణీ సామాజికసారథి, హైదరాబాద్: తెలుగు సినీపరిశ్రమ పెద్దగా ఉండటం తనకు అస్సలు ఇష్టం లేదని అగ్రకథానాయకుడు మెగాస్టార్చిరంజీవి స్పష్టంచేశారు. ఆ హోదా తనకిష్టం లేదని కుండబద్దలు కొట్టారు. పెద్దరికం హోదా తనకు ఇష్టం లేదని, తాను పెద్దగా వ్యవహరించబోనని తెలిపారు. తనకు పదవి వద్దని బాధ్యత గల బిడ్డగా ఉంటానని చెప్పుకొచ్చారు. ఆదివారం […]
ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సామాజిక సారథి, ఐనవోలు: ప్రైవేట్ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే పేదలను ఆదుకోవడమే సీఎం సహాయనిధి లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. ఐనవోలు మండలంలోని ఫున్నెలు, వనమాల కనిపర్తి గ్రామాల్లో 14 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.11.32లక్షల చెక్కులను శనివారం అందజేశారు. అత్యవసర సమయంలో ప్రైవేట్ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాలను ఆదుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అభాగ్యులు, నిరుపేదలకు అండగా నిలుస్తుందని, కరోనా కాలంలో ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నప్పటికీ […]
సామాజిక సారథి, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మీర్ పేట్ గుర్రాల ముత్యం రెడ్డి గారి ఆద్వర్యంలో ఎంఎస్రెడ్డి లయన్స్ నేత్ర వైద్యశాల వారిచే గత వారం రోజుల నుండి ఈ రోజు వరకు ఉచిత కంటి పరీక్ష ,ఆపరేషన్ 143మందికి , కంటి అద్దాలు 180 మంది కి పంపిణీ చేశారు.అనంతరం జిల్లా పరిషత్ హై స్కూల్ లో 6వ చదువుతున్న వెగ్గళం స్వాతి […]
సారథి, సిద్దిపేట: అధైర్యపడొద్దు అండగా ఉంటామని బుధవారం బీజేపీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు, హుస్నాబాద్ టౌన్ ఇంచార్జి నాగిరెడ్డి విజయపాల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అక్కన్నపేట మండలం జనగామ గ్రామంలో కరోనా బారినపడి హోం ఐసోలేషన్ లో చికిత్స పోందుతున్న పలువురి కుటుంబాల్లో మనోధైర్యం నింపి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి చాడ శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా గ్రామంలోని 8వ వార్డు సభ్యులు […]
– క్రికెట్ విజేతలకు బహుమతులు అందజేత సారథి, సిద్దిపేట ప్రతినిధి: గెలుపు ఓటమిలు మైదానంలో ప్రారంభమవుతాయని రేణికుంట గ్రామ సర్పంచి, సర్పంచుల ఫోరం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బొయిని కొమురయ్య అన్నారు. బుధవారం గుండ్లపల్లి సర్పంచి బెతెల్లి సమత రాజేందర్ రెడ్డి తండ్రి బెతెల్లి రాంరెడ్డి 8వ వర్థంతి సందర్భంగా క్రికెట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ క్రీడకారులు క్రీడలు ఆడడం ద్వారా మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం, ఆత్మస్థైర్యం, పట్టుదల పెరుగుతోందన్నారు. […]
సారథి, సిద్దిపేట ప్రతినిధి, హుస్నాబాద్: ప్రజాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ పేద, మధ్యతరగతి కుటుంబాలకు చేయుతనిచ్చేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. పెళ్లీడుకొచ్చిన పిల్లలకి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా ఆ కుటుంబానికి రూ.1లక్ష అందించడమే కాకుండా ఆ కుటుంబానికి అండగుంటున్న ప్రజానాయకుడు కేసీఆర్ అన్నారు. […]
రష్యా ప్రభుత్వం.. కరోనా వ్యాక్సిన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ వ్యాక్సిన్ అన్ని దశల్లో విజయవంతం కావడంతో అందుబాటులోకి తెస్తున్నామని రష్యా ప్రభుత్వం ప్రకటించింది. రష్యా ప్రభుత్వం ‘స్పుత్నిక్- వీ’ అనే వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్పై ఇతర దేశాలకు చెందిన నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ రష్యా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ సత్ఫలితాలు సాధించింది. రీజియన్ల వారీగా వ్యాక్సిన్లను పంపిణీ చేసే ప్రక్రియ సాఫీగా సాగేలా చూస్తున్నామని, […]