Breaking News

VILLAGES

సొంతూరుకు చలో!

సొంతూరుకు చలో!

సంక్రాంతికి ఆర్టీసీ అదనపు బస్సులు ఎక్స్​ట్రా ఛార్జీలు లేకుండానే ఏర్పాటు తెలంగాణ, ఏపీలోని అన్ని ప్రాంతాలకు.. 18 మంది ఉంటే నేరుగా వారి వద్దకే బస్సు సామాజికసారథి, హైదరాబాద్‌: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్​మహానగరం నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్‌ఆర్టీసీ 4,318 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలను వసూలు చేయడం లేదు. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు […]

Read More

బిగ్​బాస్​ హౌస్​లోకి హాట్​భామ

తొలుత కొంత చప్పగా సాగిన బిగ్​బాస్​ హౌస్​ ఈ మధ్య ఊపందుకున్నది. బిగ్​బాస్​ ఇస్తున్న వైవిధ్యభరితమైన టాస్కులతో ప్రేక్షకుల్లోనూ కొంత ఆసక్తి పెరిగింది. అయితే హౌస్​ లో వినోదం కాస్త తగ్గడంతో ఇప్పటికే ముక్కు అవినాశ్​, కుమార్​ సాయి అనే ఇద్దరు కమెడీయన్లను దించారు. అవినాశ్​ కాస్త బాగానే వినోదం పండిస్తున్నా.. కుమార్​సాయి మాత్రం ఆశించిన స్థాయిలో పర్​ఫామెన్స్​ ఇవ్వడం లేదు. ఈ క్రమంలో మరో హాట్​ హీరోయిన్​ వైల్డ్​ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్​లోకి అడుగుపెట్టబోతున్నట్టు […]

Read More

పోలీస్ ​గస్తీ మరింత పటిష్టం

సారథి న్యూస్, హుస్నాబాద్ : గ్రామాల్లో రాత్రి వెళల్లో పోలీస్​గస్తీని పటిష్ఠం చేయాలని ఏసీపీ సందేపొగు మహేందర్ అన్నారు. గురువారం కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన డివిజన్ స్థాయి నేర సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలతో అనేక మంది మృత్యువాత పడుతున్నారన్నారు. వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారు. దర్యాప్తలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ సీఐ రఘు, […]

Read More

జోరుగా ‘రియల్​’ దందా

సారథి న్యూస్​, జోగుళాంబ గద్వాల : రియల్​ఎస్టేట్​ వ్యాపారులు మారుమూల పల్లెలకు విస్తరించారు. రోడ్ల పక్కన ఉన్న స్థలాలను రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి అక్కడ అక్రమంగా లే అవుట్లు ఏర్పాటు చేస్తూ ప్లాట్లను విక్రయిస్తున్నారు. పచ్చని పంటపొలాలను నాశనం చేస్తున్నారు. అనుమతులు లేకుండా వెంచర్లు చేస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం బిజ్వారం గ్రామ శివారులో వెలసిన అక్రమ లేఅవుట్లు ప్లాట్లపై పంచాయతీరాజ్‌శాఖ దృష్టి సారించింది. అక్రమ లేఅవుట్‌ స్థలాలను గుర్తించి క్రమబద్ధీకరించుకునేలా […]

Read More

నాగర్​కర్నూల్​ జిల్లాలో 33 కొత్త కేసులు

సారథి న్యూస్​, నాగర్​కర్నూల్​: జీహెచ్ఎంసీకి పరిమితమైందనుకున్న కరోనా మహమ్మారి మారుమూల పల్లెలకు పాకుతున్నది. శుక్రవారం ఒక్కరోజే నాగర్​కర్నూల్​ జిల్లాలో 33 కొత్తకేసులు నమోదయ్యాయని డీఎంహెచ్​వో సుధాకర్​లాల్​ తెలిపారు. నాగర్​కర్నూల్​ పట్టణంలో ఆరుగురికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ఎస్​బీఐలో పనిచేస్తున్న ఐదుగురు సిబ్బందికి, సంతబజార్​కు చెందిన ఓ మహిళకు కరోనా సోకింది. వీరితో పాటు అచ్చంపేట పట్టణానికి చెందిన 15 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. లింగాల మండలం అంబటి పల్లిలో ముగ్గురికి కరోనా సోకింది. […]

Read More

ప్రతిగ్రామంలో 50 కల్లాలు

సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రతి గ్రామంలోనూ 50 కల్లాలు నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సిద్దిపేట కలెక్టర్​ వెంకట్రామిరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హుస్నాబాద్​లోని ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంలో ఆయన డివిజన్​ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పంచాయితీ సెక్రటరీలు నెలలో 3రోజులు అనుమతి లేకుండా విధులకు గైర్హాజతే సస్పెన్షన్ తప్పదని హెచ్చరించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్, ఎమ్మెల్యే సతీశ్​కుమార్, డీఆర్డీవో గోపాల్ రావు, డీపీవో సురేశ్​, డీఎఫ్ వో శ్రీధర్, ఆర్డీవో […]

Read More
వృద్ధులకు వైద్య చికిత్సలు అందిస్తున్న సిబ్బంది

వృద్ధులకు ఆలన

సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడగు, శ్రీరాములపల్లిలో వైద్య ఆరోగ్యశాఖ వృద్ధుల కోసం ‘ఆలన’ అనే ఓ ప్రత్యేకకార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు వైద్యసిబ్బంది పరీక్షలు నిర్వహించి.. వారికి అవసరమైన మందులు అందజేశారు. బీపీ, షుగర్​, పక్షవాతం, క్యాన్సర్​తో బాధపడుతున్న వారికి మందులు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో డాక్టర్లు సయ్యద్, అబ్దుల్ రఫె, వైద్యసిబ్బంది శ్రీనివాస్, రమణమూర్తి, సంధ్య, శ్రీలత, రాజేశ్వరి, బూదమ్మ, ఆశాలు మమత, అంజమ్మ, సుజాత […]

Read More

పల్లెల్లోనూ జాగ్రత్త అవసరం

సారథిన్యూస్, రామడుగు: జీహెచ్​ఎంసీలో కరోనా విజృంభిస్తుండటంతో హైదరాబాద్​లోని ప్రజలంతా పల్లెలకు వస్తున్నారు. ఈ క్రమంలో కరోనా పల్లెలకు కూడా పాకే అవకాశం ఉన్నదని.. అందువల్ల గ్రామీణప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం రంగసాయిపల్లిలో గ్రామానికి చెందిన యువకులు కరోనాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు. దుకాణాల వద్ద, రచ్చబండ వద్ద ప్రజలు గుంపులుగా ఉండొద్దని, అనవసరంగా గ్రామంలో తిరుగొద్దని సూచించారు. అనవరంగా మాస్కులేకుండా […]

Read More