Breaking News

MLA

పట్టుపట్టి ఏడాదిలోనే నిర్మించుకుంన్రు

పట్టుపట్టి ఏడాదిలోనే నిర్మించుకుంన్రు

  – రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు సామాజిక సారథి, సిద్దిపేట: పెన్షనర్లు పట్టుపట్టి ఏడాదిలోనే భవనం నిర్మించుకున్నారని ఎంపీ, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం హుస్నాబాద్ పట్టణంలోని విశాంత్రి ఉద్యోగుల భవనం ప్రారంభోత్సవం చేసి మాట్లాడారు. విశ్రాంతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముఖ్య పట్టణ కేంద్రాల్లో పెన్షనర్ల భవనాలు తప్పనిసరిగుండాలన్నారు. విశ్రాంత ఉద్యోగుల భవన నిర్మాణాలకు అనేక చోట్ల నిధుల మంజూరు చేసిన నిర్మాణాలు పూర్తి కాలేదన్నారు. ఎంపీ నిధుల నుంచి […]

Read More
ప్రజాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

ప్రజాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

సారథి, సిద్దిపేట ప్రతినిధి, హుస్నాబాద్: ప్రజాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ పేద, మధ్యతరగతి కుటుంబాలకు చేయుతనిచ్చేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. పెళ్లీడుకొచ్చిన పిల్లలకి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా ఆ కుటుంబానికి రూ.1లక్ష అందించడమే కాకుండా ఆ కుటుంబానికి అండగుంటున్న ప్రజానాయకుడు కేసీఆర్ అన్నారు. […]

Read More

ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్​ కిడ్నాప్​..టీడీపీ నేత హ్యాండ్​​!

బంజారాహిల్స్​ కు చెందిన సినిమా డిస్ట్రిబ్యూటర్​ బుధవారం కిడ్నాప్​కు గురయ్యాడు. కిడ్నాప్​ చేయించింది టీడీపీ నేతేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితుడి నుంచి కోట్ల రూపాయల నగదు, భూమి పత్రాలు తీసుకొని వదిలేసినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలు.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులు కుమారుడు కొండారెడ్డికి.. ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ శివగణేశ్‌కుకు కడప జిల్లాకు చెందిన ఓ భూమి విషయంలో కొంతకాలంగా వివాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో శివగణేశ్​ను కొండారెడ్డి మనుషులు కిడ్నాప్​ చేసి ఆ భూమిని దక్కించుకొనేందుకు స్కెచ్​ […]

Read More

ప్రజల సంతోషం కోసమే హోమం

సారథి న్యూస్, రామగుండం: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని చంద్రశేఖర్​ నగర్​లో మంగళవారం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ దుర్గాదేవి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా చందర్​ మాట్లాడుతూ.. రామగుండం నియోజకవర్గంలోని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు చెప్పారు.

Read More

ఎమ్మెల్యే పెళ్లి.. రచ్చ రచ్చ

తమిళనాడుకు చెందిన కళ్లకురిచచి ఎమ్మెల్యే ప్రభు(34) ప్రేమ వివాహం రచ్చ రచ్చగా మారింది. ఎమ్మెల్యే ప్రభు.. సౌందర్య అనే బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లి సౌందర్య తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అర్చకుడిగా పనిచేస్తున్న ఆయన తన కూతురు ఎమ్మెల్యే కిడ్నాప్​ చేశాడని.. ఆమె ఇంకా మైనర్​ అంటూ మద్రాస్‌ హై కోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ కేసుపై బుధవారం కోర్లు విచారించనున్నది. ఇప్పటికే సౌందర్య పోలీసుల […]

Read More

కరకట్ట కోసం నిధులు ఇవ్వండి

సారథి న్యూస్​, ములుగు: గోదావరి నదిపై కరకట్ట నిర్మించేందుకు నిధులు విడుదల చేయాలని నీటిపారుదలశాఖ కార్యదర్శి రజత్ కుమార్ కు ములుగు ఎమ్మెల్యే సీతక్క వినతిపత్రం ఇచ్చారు. సోమవారం ఆమె హైదరాబాద్​లో రజత్​కుమార్​ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ములుగు నియోజకవర్గంలోని మూడు మండలాల గుండా దాదాపు 100 కి.మీ.మేర గోదావరి ప్రవహిస్తుందని చెప్పారు. ఏటా వచ్చే వరదల వల్ల వందలాది ఎకరాల పంట పొలాలు కోతకు గురవుతున్నాయని చెప్పారు. […]

Read More

సంస్థాగతంగా బలపడదాం

సారథి న్యూస్​, రామగుండం: టీఆర్​ఎస్​ పార్టీని రామగుండం నియోజకవర్గంలో మరింత బలోపేతం చేద్దామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పిలుపునిచ్చారు. గురువారం ఆయన రామగుండం నియోజవర్గం టీఆర్​ఎస్​ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను గడపగడపకు తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, సమన్వయ కమిటీ సభ్యులు, పట్టణ కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Read More

ఈ రోడ్డును చూశారా?

సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం శనగర్ గ్రామం నుంచి గంగాధర వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారైంది. ఇటీవల, గతంలో కురిసిన వర్షాలకు చిత్తడిగా మారింది. రోడ్డు పొడవునా గుంతలు ఏర్పడ్డాయి. ఇప్పటికైనా పాలకులు పట్టించకొని మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Read More