Breaking News

Day: May 3, 2021

మంత్రులను కనీసం మనుషులుగైనా చూడు

మంత్రులను మనుషులుగానైనా చూడు

– సీఎం కేసీఆర్ పై మాజీమంత్రి ఈటల ఫైర్ సారథి, హైదరాబాద్: ‘చావునైనా బరిస్తా కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం వదులుకోనని మాజీమంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. దమ్ముంటే తన ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ కక్షసాధింపు చర్యలు ఎలా ఉంటాయో తనను తెలుసన్నారు. సోమవారం శామీర్ పేటలోని తన నివాసంలో మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. కేసీఆర్ చట్టాన్ని, సిస్టంను దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. నాటి సీఎం […]

Read More
ప్రజాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

ప్రజాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

సారథి, సిద్దిపేట ప్రతినిధి, హుస్నాబాద్: ప్రజాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ పేద, మధ్యతరగతి కుటుంబాలకు చేయుతనిచ్చేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. పెళ్లీడుకొచ్చిన పిల్లలకి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా ఆ కుటుంబానికి రూ.1లక్ష అందించడమే కాకుండా ఆ కుటుంబానికి అండగుంటున్న ప్రజానాయకుడు కేసీఆర్ అన్నారు. […]

Read More
సీఎంపై యువకేరటం విజయం

సీఎంపై యువకేరటం విజయం

యానాం: తూర్పుగోదావరి జిల్లా యానాం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి, ‘నమస్తే యానాం’ పేరుతో రాజకీయ అరంగేట్రం చేసిన గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మాజీ ముఖ్యమంత్రి రంగస్వామిపై సంచలనం విజయం సాధించారు. 20ఏళ్ల రాజకీయ దిగ్గజం ముద్దాడి కృష్ణారావు కంచుకోటను ఒక యువకుడు నెలకూల్చాడు. యానాంలో చరిత్ర సృష్టించాడు. గెలుపు దోబుచులాడినప్పటికీ చివరికి విజయాన్ని సొంతం చేసుకున్నారు. 16 రౌండ్లు తన ఆధిక్యతను చాటుతూ చివరికి 655 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.నాడు తండ్రి.. నేడు తనయుడుశ్రీనివాస్‌ అశోక్‌ […]

Read More
కరోనా బాధితులకు సరుకులు పంపిణీ

కరోనా బాధితులకు సరుకులు పంపిణీ

  • May 3, 2021
  • Comments Off on కరోనా బాధితులకు సరుకులు పంపిణీ

సారథి, రామయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామానికి చెందిన కొంతమంది కరోనా బాధితులకు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆదేశాల మేరకు 15 రోజుల పాటు వారికి నిత్యవసర సరుకులను కల్వకుంట సహకార సంఘం చైర్మన్​ అందె కొండల్ రెడ్డి అందంజేశారు. ఈ మేరకు ఆయన బాధితులకు మనోధైర్యాన్ని నింపి, వారికి ఏ సమస్య ఉన్నా తనకు తెలియజేయాలని కోరారు. పంపిణీలో మండల మాజీ మార్కెట్ డైరెక్టర్ నాగరాజు, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు […]

Read More
పేద కుటుంబానికి జడ్పీటీసీ సాయం

పేద కుటుంబానికి జడ్పీటీసీ సాయం

సారథి, రామయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నార్లాపూర్ గ్రామానికి చెందిన శాంభవ మల్లేశం(50) మరణించారు. విషయం తెలుసుకున్న నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ సోమవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి రూ.ఐదువేల ఆర్థిక సహాయంతో పాటు 50కేజీల బియ్యం అందించారు. ఆయన వెంట నార్లాపూర్ ఎంపీటీసీ రాజిరెడ్డి, నీలం తిరుపతి, నూర్​ బాషా దూదేకుల సంఘం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ ఉన్నారు.

Read More
రామడుగులో రోడ్డెక్కిన అన్నదాతలు

రోడ్డెక్కిన అన్నదాతలు

  • May 3, 2021
  • Comments Off on రోడ్డెక్కిన అన్నదాతలు

సారథి, రామడుగు: ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్ల దోపిడిని అరికట్టాలని కరీంనగర్ జిల్లా రామడుగు మండల రైతులు సోమవారం ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద వరిధాన్యాన్ని తగలబెట్టి ఆందోళనకు దిగారు. అన్నదాతలు ఆరుగాలం పండించిన పంటకు కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్లు క్వింటాలుకు 3కిలోల ధాన్యం తరుగు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకొవట్లేదని రైతులు వాపోతున్నారు. రైతులు చేస్తున్న ఆందోళన వద్దకు తహసీల్ధార్ కొమాల్ రెడ్డి, […]

Read More
తిరుపతిలో గురుమూర్తి ఘనవిజయం

తిరుపతిలో గురుమూర్తి ఘనవిజయం

ఫ్యాన్​గాలికి కొట్టుకుపోయిన విపక్షాలు మిన్నంటిన వైఎస్సార్​సీపీ సంబరాలు తిరుపతి: తిరుపతి పార్లమెంట్​ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో వైఎస్సార్​ కాంగ్రెస్ ​పార్టీ అభ్యర్థి గురుమూర్తి 2,31,943 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచీ ఆయన ఆధిక్యం కనబరిచారు. వైఎస్సార్​ సీపీకి 5,37,152 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీకి 3,05,209 ఓట్లు వచ్చాయి. ఇక జనసేనతో కలిసి ఎన్నికల బరిలో దిగిన బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 50,739, కాంగ్రెస్​ అభ్యర్థి చింతా మోహన్​ […]

Read More
కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ రికార్డు

కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ రికార్డు

ఐదేళ్లకోసారి సంప్రదాయ అధికారమార్పిడికి చెక్ రెండోసారి అధికారంలోకి ఎల్ డీఎఫ్ 1980 తర్వాత అధికారపార్టీ విజయం తిరువనంతపురం: గతంలో లేని విధంగా ఈ సారి కేరళ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తంగా సాగాయి. దేవభూమిలో ఎలాగైనా పాగా వేయాలని కాషాయదళం సర్వశక్తులూ ఒడ్డింది. తామే అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్న బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. అలాగే సంప్రదాయ అధికార మార్పిడిలో మళ్లీ తామే అధికారంలోకి వస్తామనుకున్న కాంగ్రెస్ ఆశలు కూడా గల్లంతయ్యాయి. ప్రతి ఐదేళ్లకూ ప్రభుత్వం మారే […]

Read More