Breaking News

Day: October 7, 2020

దుబ్బాకలో త్రిముఖ పోరు

దుబ్బాకలో త్రిముఖ పోరు

టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు ఇంకా అభ్యర్థిని ప్రకటించని కాంగ్రెస్​ సారథి న్యూస్, దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ప్రముఖంగా త్రిముఖ పోరు కనిపిస్తోంది. ఎవరికివారు బలనిరూపణ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంతో ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో ఎలాగైనా గెలవాలని అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాత్మంగా పావులు కదుపుతున్నాయి. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య తీవ్రపోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా తన […]

Read More
దళితులపై దాడులు శోచనీయం

దళితులపై దాడులు శోచనీయం

బలహీనులపై దాడులు జరగకుండా చూడాల్సిందే.. గుడుంబా తయారీపై ఉక్కుపాదం మోపాల్సిందే పోలీసు, అటవీశాఖ ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: అభివృద్ధి పథాన ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్రం, శాంతిభధ్రతల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. దేశవ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతున్న వార్తలు వినడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితి నుంచి సమాజం దూరం కావాలని ఆకాంక్షించారు. బలహీనుల మీద బలవంతుల దాడులు జరగకుండా […]

Read More
జీతం కావాలా.. ఆగాల్సిందే!

జీతం కావాలా.. ఆగాల్సిందే!

నాకొచ్చే జీతం ఆధారంగా ఈఎంఐ పెట్టుకుని… హైదరాబాద్‌లో ఓ ఇల్లు కొన్న. ప్రతినెలా 5వ తారీఖున నా బ్యాంకు అకౌంట్‌లోంచి ఈఎమ్‌ఐకి డబ్బులు కట్‌ అవుతాయి. ఆ సమయంలో అకౌంట్‌లో డబ్బుల్లేకపోతే బ్యాంకు వాళ్లు పెనాల్టీ వేస్తారు. చక్రవడ్డీలు, బారువడ్డీలతో బీభత్సంగా డబ్బులు లాగుతారు.:: ఇది హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన సారథి న్యూస్, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు.. ఇప్పటి వరకూ వీరి వేతనాలు, జీతాలు, భత్యాలు, ఒకటో తారీఖున ఠంచన్‌గా బ్యాంకు […]

Read More
జంపన్నవాగులో బాలుడు గల్లంతు

జంపన్నవాగులో బాలుడు గల్లంతు

సారథి న్యూస్, వాజేడు, తాడ్వాయి: ప్రమాదవశాత్తు జంపన్నవాగులో పడి బాలుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో గ్రామంలో బుధవారం విషాదం నింపింది. మేడారం గ్రామానికి చెందిన మహేందర్, యాద లక్ష్మిల కుమారుడు పల్లపు తరుణ్(14) బుధవారం బంధువుల పిల్లలతో కలిసి జంపన్న వాగు అవతల ఉన్న కొత్తూరు గ్రామానికి వెళ్లి తిరిగివస్తుండగా కొంగల మడుగు వద్ద గల లోవెల్ బ్రిడ్జిపై దాటుతుండగా ప్రవాహం పెరిగి వాగులో పడిపోయాడు. ఈత రాకపోవడం వల్ల […]

Read More

ఆస్తుల సర్వే.. ఆకస్మిక తనిఖీ

సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని వివిధ గ్రామాల్లో జరుగుతున్న ఆస్తుల సర్వే తీరును జేసీ శ్యాంప్రసాద్​ లాల్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనగర్ గ్రామాన్ని సందర్శించి సర్వే జరుగుతున్న తీరును గురించి తెలుసుకున్నారు. ఆస్తుల నమోదు వివరాలను గురించి క్షత్ర స్థాయి సిబ్బందితో మాట్లాడి తెలుసుకున్నారు. తప్పులు దొర్లకుండా చూడాలని ఆదేశించారు. సర్వేకు ప్రజలంతా సహకరించాలని కోరారు. అంతకు ముందు డీపీవో గ్రామాన్ని సందర్శించి సర్వేను పరిశీలించారు. వారి వెంట ఎంపీడీవో మల్హోత్ర తదితరులు […]

Read More

శిథిలావస్థలో గ్రంథాలయం

సారథిన్యూస్, రామడుగు: జ్ఞానాన్ని, పెంచి విజ్ఞాన జ్యోతి ని వెలిగించేది గ్రంథాలయం, ఎంతో మందిని ఉన్నతులుగా తీర్చిదిద్ది, పోటీ పరీక్షలకు ఉపయుక్త మైన పుస్తకాలతో కళలాడే గ్రంథాలయం శిథిలావస్థకు చేరుకొని, పాఠకులు రాక బోసిపోతున్నది. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలకేంద్రంలోని గ్రంథాలయం, పెచ్చులుడి శిథిలావస్థకు చేరింది. ఊరి మధ్యలో ఉన్న ఈ గ్రంథాలయానికి గతంలో పాఠకులు వచ్చేవారు కానీ సిబ్బంది లేక, గ్రంథపాలకుడు సమయపాలన పాటించకపోవడంతో ఈ మధ్య ఎవరూ రావడం లేదు. ప్రస్తుతం గ్రంథాలయ పరిసరాలన్నీ […]

Read More

బడుగుల ఆశాజ్యోతి శంకరన్న

సారథిన్యూస్​, నిజాంపేట: రిటైర్డ్​ ఐఏఎస్​ అధికారి ఎస్​ ఆర్​ శంకరన్న బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి అని నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజయ్​కుమార్​ పేర్కొన్నారు. బుధవారం శంకరన్న 10వ వర్ధంతి సందర్భంగా నిజాంపేట మండలకేంద్రంలోని అంబేద్కర్​ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా విజయ్​కుమార్​ మాట్లాడుతూ.. విజయ్​కుమార్​ నిజాయితీ పరుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు ఉప సర్పంచ్ కొమ్మట బాబు లక్ష్మీ, దళితసంఘాల నేతలు నరసింహులు దుబాసి సంజీవ్ […]

Read More

రైతు వేదికలపై అశ్రద్ధ వద్దు

సారథి న్యూస్​, నాగర్​కర్నూల్​: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రైతువేదికల నిర్మాణాలపై అశ్రద్ధ వహించొద్దని నాగర్​కర్నూల్​ జిల్లా ఇన్​చార్జ్​ కలెక్టర్​ ఎస్​కే యాస్మిన్​ బాషా ఆదేశించారు. గడువులోగా రైతువేదికలు నిర్మాణాలు పూర్తిచేయాలని కోరారు. ఆస్తుల ఆన్​లైన్​ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. బుధవారం ఆమె అదనపు కలెక్టర్ మనుచౌదరితో కలిసి బిజినేపల్లి మండలం మహాదేవునిపేట, బిజినపల్లి, పాలెంలో పర్యటించారు. ఆస్తుల ఆన్​లైన్​ వివరాలు, రైతు వేదికనిర్మాణాలు తదితరల పనులను పరిశీలించారు. మహాదేవుని పేట గ్రామంలో గ్రామ పంచాయతీ […]

Read More