Breaking News

DUBAI

రాజస్తాన్​ ఔట్​ !

రాజస్తాన్​ ఔట్​ !

దుబాయ్‌: ఐపీఎల్ ​సీజన్ 13లో భాగంగా దుబాయ్ ​వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్​)తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ (ఆర్​ఆర్​) ఓటమి పాలైంది. దీంతో ఈ టోర్నీ నుంచి రాజస్తాన్​ నిష్క్రమించింది. కేకేఆర్‌ నిర్దేశించిన 192 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులకే ఓటమి పాలైంది. రాజస్తాన్‌ జట్టులో జోస్‌ బట్లర్‌(35; 22 బంతుల్లో 4×4, 6×1), తెవాటియా(31; 27 బంతుల్లో 4×2, 6×1), శ్రేయస్‌ […]

Read More
పంజాబ్​ ‘సూపర్​’ విక్టరీ

పంజాబ్​ ‘సూపర్​’ విక్టరీ

దుబాయ్​: టీ20 మ్యాచ్​ల్లో అభిమానులకు ఇదీ సిసలైన మ్యాచ్.. మొదటి మ్యాచ్​ టై కాగా, సూపర్ ఓవర్‌ మ్యాచ్ కూడా టై అయింది. మరో సూపర్ ఓవర్‌ మ్యాచ్ గెలుపును తేల్చింది. ఈ ఉత్కంఠభరిత పోరు ఐపీఎల్​ 13 సీజన్​లో భాగంగా దుబాయ్​ వేదికగా ముంబై ఇండియన్స్​, కింగ్స్ ​ఎలెవన్​ పంజాబ్​ మధ్య జరిగిన మ్యాచ్​లో ఆవిష్కృతమైంది. నరాలు తెగే టెన్షన్​ మధ్య పంజాబ్​ విజయం సాధించింది. అంతకు ముందు ముంబై నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని […]

Read More
‘సన్​రైజర్స్​’.. సూపర్​ షో​

‘సన్​రైజర్స్​’.. సూపర్​ షో​

దుబాయ్‌: ఐపీఎల్​ 13 సీజన్​లో భాగంగా దుబాయ్​ వేదికగా కింగ్స్‌ ఎలెవన్​ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సూపర్బ్ ​అనిపించింది. పంజాబ్​పై 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. 16.5 ఓవర్లలోనే 132 పరుగులకే అలౌట్​చేసి ఔరా అనిపించింది. టాస్ ​గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ 6 వికెట్ల నష్టానికి 202 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. డేవిడ్‌ వార్నర్‌ 52(40 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్‌), బెయిర్‌ స్టో 97(55 బంతుల్లో 7 ఫోర్లు, […]

Read More
ఐపీఎల్‌-13వ సీజన్‌ సంగ్రామం షురూ

ఐపీఎల్​ 13వ సీజన్‌ సంగ్రామం షురూ

కరోనా నేపథ్యంలో వాయిదాపడుతూ వచ్చిన ఐపీఎల్‌-13వ సీజన్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. శనివారం తొలి మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. గత టోర్నీ చాంపియన్​ముంబై ఇండియన్స్‌.. రన్నరప్‌ సీఎస్‌కేల మధ్య తొలి మ్యాచ్‌ను రోహిత్​శర్మ ఘనంగా ప్రారంభించారు.ముంబై ఇండియన్స్ ​జట్టురోహిత్‌ శర్మ(కెప్టెన్‌), డీకాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, సౌరవ్‌ తివారీ, కృనాల్‌ పాండ్యా, హార్దిక్‌ పాండ్యా, కీరోన్‌ పొలార్డ్‌, పాటిన్‌సన్‌, రాహుల్‌ చహర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, బుమ్రాచెన్నై సూపర్​కింగ్ […]

Read More
దుబాయ్​ బాధితుడికి చేయూత

గల్ప్​ బాధితుడికి చేయూత

సారథి న్యూస్, రామడుగు: సర్వస్వం కోల్పోయిన ఓ గల్ఫ్ బాధితుడికి దుబాయ్​ ఎల్లాల శ్రీనన్న సేవాసమితి అండగా నిలబడింది. ఆదిలాబాద్ జిల్లా, సారంగాపూర్ మండలం, చించోలికి చెందిన అంధకూర్ లింగయ్య కొంతకాలం క్రితం ఓ ఏజెంట్​ సాయంతో దుబాయ్​ వెళ్లాడు. కానీ అతడికి అక్కడ పనిదొరకలేదు. దీంతో ట్రక్కుల మధ్యలో పడుకుంటూ.. యాచకుడిగా జీవనం సాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవాసమితి సమన్వయకర్త గణేశ్​, సామాజికవేత్త జైతా నారాయణ లింగయ్య అతడికి ఉండటానికి వసతి […]

Read More

కష్టకాలంలో మేమున్నామని..

సారథి న్యూస్​, రామడుగు: దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవాసమితి ఆధ్వర్యంలో దుబాయిలో 250 మంది వర్కర్లకు శుక్రవారం నిత్యావసర సరుకుల పంపిణీ చేసినట్లు కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం రంగసాయిపల్లి గ్రామానికి చెందిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ చిలముల రమేష్ తెలిపారు. అజ్మాన్ లోని ఏ1 ఫారా కంపెనీలో ఆరునెలలుగా జీతాలు లేక, తినడానికి ఇబ్బందిపడుతున్న 250 మంది కార్మికులకు కొందరు సాయం చేసేందుకు ముందుకొచ్చినట్లు తెలిపారు. సరుకుల పంపిణీలో రవి ఉట్నూరి, షార్జా, అజ్మన్ కోఆర్డినేటర్ […]

Read More

విమాన ఛార్జీలు ప్రభుత్వమే భరించాలి

సారథి న్యూస్, రామడుగు: కరోనా నేపథ్యంలో గల్ఫ్​ దేశాల్లో ఉద్యోగాలు కోల్పోయిన తెలంగాణ కార్మికులకు విమాన్​ చార్జీలు చెల్లించాలని దుబాయ్​ ఎల్లాల శ్రీనన్న సేవాసమితి జేఏసీ, రామడుగు మండలం రంగశాయిపల్లి గ్రామానికి చెందిన మీడియా కోఆర్డినేటర్​ చిలుముల రమేష్​ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. మంగళవారం దుబాయ్​లోని .జెబెల్​ అలీ క్యాంపులో ఉచిత క్వారంటైన్​ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.

Read More

గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలి

సారథి న్యూస్, రామడుగు : కరోన లాక్ డౌన్ నేపథ్యంలో గల్ఫ్ లో చిక్కుకున్న కార్మికుల ఆదుకోవాలని దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవా సమితి మీడియా కో-ఆర్డినేటర్ చిలముల రమేష్ పిలుపు మేరకు గల్ఫ్ జేఏసీ మండల కమిటీ సభ్యులు తహసీల్దార్ కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో కోరె కరుణాకర్ రెడ్డి, యమా అరుణ్, భగత్, విజయ్, అనిల్, మండల శేఖర్, పోతు మహేష్, అశోక్, నాగం మోహన్, బడుగు సాయి తేజ పాల్గొన్నారు.

Read More