Breaking News

రామడుగు

అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి విరాళం

అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి విరాళం

సామాజిక సారథి,రామడుగు:  మండలంలోని వెదిరలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో  భాగంగా కమిటీ సభ్యులు గోదావరిఖని వన్ టౌన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న గంగాధర రమేష్ ను కలిసి విరాళం అందించాల్సిందిగా గ్రామస్థులు కోరారు. సిఐ రమేష్ తన సొంత ఊరి కోసం లక్ష రూపాయల చెక్కును శుక్రవారం అందించారు. ఇక్కడ అంబేద్కర్ విగ్రహ కమిటీ చైర్మన్ నాగుల రాజశేఖర్, వైస్ చైర్మన్ అంజన్ కుమార్, కమిటీ […]

Read More
సర్పంచి భర్త భూకబ్జా

సర్పంచి భర్త భూకబ్జా

రోడ్డుపై బైఠాయించి, ప్లకార్డులతో బాధితుల ఆందోళన   సామాజికసారథి, రామడుగు: తమ భూమిని సర్పంచ్ భర్త ఇతరులు కలిసి భూకబ్జా చేశారని ప్లకార్డులతో బాధితులు రోడ్డుపై ఆందోళన చేశారు. రామడుగు మండలంలోని రంగసాయిపల్లి గ్రామానికి చెందిన సాదు మనమ్మకు ఇద్దరు కుమారులున్నారు. బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాల్లో జీవనం గడుపుతున్నారు. ఇదే అదనుగా భావించినా రంగసాయి పల్లె సర్పంచి సాదు పద్మ భర్త మునీందర్ తో పాటు మరికొంత కలిసి మాకున్న 10గుంటల  భూమిని కబ్జా చేసిండ్రని […]

Read More
కురుమ సంఘం మహిళా కమిటీ ఎన్నిక

కురుమ సంఘం మహిళా కమిటీ ఎన్నిక

సామాజిక సారథి, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం కురుమ సంఘం మహిళా కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలు కర్రె పావని అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండలాధ్యక్షురాలిగా వేముండ్ల స్వప్న, ప్రధాన కార్యదర్శిగా పెద్దిగారి లక్ష్మిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ.. కురుమ కులస్తులు ఆర్థిక, సామాజిక రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కురుమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి ఐలయ్య, జిల్లా మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి గుంటి స్వరూప, ఉపాధ్యక్షురాలు పెద్ది అనిత, కడారి వీరయ్య, […]

Read More
ఘనంగా టీచర్స్ డే

ఘనంగా టీచర్స్ డే

సామజిక సారథి, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని వెదిర కిమ్స్ లా కాలేజ్ లో శనివారం టీచర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రొఫెసర్లకు బొకే ఇచ్చి సన్మానించారు. సమాజంలో న్యాయవాద వృత్తి ఉన్నతమైందని కొనియాడారు. కార్యక్రమంలో లా కాలేజీ అడ్మిన్ రవీంద్ర, ప్రొఫెసర్లు వెంకటస్వామి, కిషన్, కొమురయ్య, రంగయ్య చారి, వేణుగోపాల్​రావు, తిరుమలేష్, జలంధర్, మౌనిక, శ్రావణి, రజిత పాల్గొన్నారు.

Read More
హెల్మెట్​తప్పనిసరి ధరించాలి

హెల్మెట్​ తప్పనిసరి ధరించాలి

సామాజిక సారథి, రామడుగు: హెల్మెట్ ధరించి బైక్ నడపాలని బ్లూకోట్​ పోలీసులు గురువారం పలువురికి అవగాహన కల్పించారు. ప్రతిఒక్కరూ మాస్కులు విధిగా ధరించాలని, డ్రంకెన్​ డ్రైవ్ ​చేయకూడదని సూచించారు. రామడుగు ప్రధాన కూడళ్లలో గ్రామస్తులు, వాహనదారులకు అవగాహన కల్పించినట్లు పోలీసులు తెలిపారు.

Read More
మూడేళ్లయినా పూర్తికాలే..

మూడేళ్లయినా పూర్తికాలే..

కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం అస్తవ్యస్తంగా రామడుగు బ్రిడ్జి నిర్మాణ పనులు వర్షాకాలంలో వాహనదారుల తీవ్ర ఇబ్బందులు సామాజిక సారథి, రామడుగు: ప్రజల సౌకర్యార్థం కోసం నిర్మించే కట్టడాలు ఆలస్యమవడంతో వాటితో ఎలాంటి ఉపయోగం లేకపోగా, లక్ష్యం నీరుగారిపోతోంది. కరీంనగర్​ జిల్లా రామడుగు శివారులోని వాగుపై సుమారు రూ.8కోట్ల వ్యయంతో మూడేళ్ల క్రితం నూతనంగా బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆదిలోనే హంసపాదు అన్న చందంగా మొదటి నుంచీ పనులు మందకొడిగా సాగుతున్నాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల […]

Read More
రామడుగులో 2కే రన్​సక్సెస్​

రామడుగులో 2కే రన్​ సక్సెస్​

సామాజిక సారథి, రామడుగు: జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఫిట్ రామడుగు సంస్థ, స్థానిక క్రీడాకారుల ఆధ్వర్యంలో కరీంనగర్ ​జిల్లా రామడుగు మండల కేంద్రంలోని రైతువేదిక నుంచి స్థానిక ప్రభుత్వ హైస్కూలు గ్రౌండ్​ వరకు 2కే రన్ నిర్వహించారు. పీఈటీలు, సీనియర్ క్రీడాకారులు జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 50 మంది యువకులు, క్రీడాకారులు ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు. అంతకుముందు ధ్యాన్ చంద్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విజేతలకు మొదటి బహుమతి గుర్రం తిరుమలేష్ […]

Read More
బీసీలకూ రూ.10లక్షలు ఇవ్వాలి

బీసీలకూ రూ.10లక్షలు ఇవ్వాలి

సామాజిక సారథి, రామడుగు: ఎస్సీలతో బీసీలు, మైనార్టీలకు కూడా దళితబంధు మాదిరిగానే ప్రత్యేక పథకం అమలు చేయాలని కరీంనగర్ ​జిల్లా రామడుగు మండల బీజేపీ నాయకులు కోరారు. ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దూలం కళ్యాణ్, మేకల లక్ష్మణ్, బీజేపీ మండలాధ్యక్షుడు ఒంటెల కరుణాకర్ రెడ్డి, జిల్లా ఓబీసీ కార్యవర్గ సభ్యుడు తీర్మాలపూర్ ఎంపీటీసీ మోడీ రవీందర్ తదితరులు బీసీబంధు దరఖాస్తు ఫారాన్ని బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎస్సీ, బీసీ, మైనార్టీలను […]

Read More