Breaking News

మెదక్

వైఎస్ షర్మిల దీక్ష భగ్నం, అరెస్ట్‌

వైఎస్ ​షర్మిల దీక్షభగ్నం, అరెస్ట్‌

  • December 12, 2021
  • Comments Off on వైఎస్ ​షర్మిల దీక్షభగ్నం, అరెస్ట్‌

సామాజిక సారథి, మెదక్: ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్​చేస్తూ మెదక్​ జిల్లా హవేలి ఘనపూర్‌ మండలం బొగుడు భూపతిపూర్‌ గ్రామంలో వైఎస్సార్‌ టీపీ నాయకురాలు షర్మిల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆమెను అరెస్ట్‌ చేశారు. షర్మిలతో పాటు పలువురు పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు  షర్మిల మాట్లాడుతూ.. రైతు రవి కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పరిహారం ఇచ్చేవరకూ దీక్ష […]

Read More
కూచిపూడి ఐశ్వర్యం

కూచిపూడి ఐశ్వర్యం

చిన్న వయసులోనే పెద్ద ప్రదర్శనలు కరోనా సమయంలోనూ నృత్యంలో ట్రైనింగ్ ఆసక్తి నుంచి అభిరుచి వైపు అడుగులు ఎన్నో రివార్డులు, అవార్డులు ఆమెకే సొంతం సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: కరోనా లాక్ డౌన్ సమయంలో కూచిపూడి నృత్యం నేర్చుకుని ఎన్నో అవార్డులు సాధించి అందిరిచేత శభాష్ అనుపించుకుంటోంది. రెండేళ్ల నుంచి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు పొందుతోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం డివిజన్​లోని కొత్తపేటకు చెందిన వేదపల్లి దీపిక, సన్నీ దంపతుల కుమార్తె ఐశ్వర్య కూచిపూడిపై […]

Read More
‘డబుల్’ గుడ్న్యూస్!

‘డబుల్’ గుడ్​న్యూస్!

​ ఇళ్ల ప్రారంభోత్సవానికి అధికార యంత్రాంగం సన్నాహాలు అర్హుల జాబితా వెల్లడికి నిర్ణయం సంగారెడ్డి జిల్లాలో 1,367 ఇళ్లు సిద్ధం సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: పేదల ఇంటి కలను సహకారం చేసేందుకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి జిల్లా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. జిల్లావ్యాప్తంగా అందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల పరిధిలో 1,367 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. […]

Read More
ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి

ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి

సామాజిక సారథి, సంగారెడ్డి: దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో సమాజంలో సకలాంగులతో సమానంగా జీవించేలా ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ రాజార్షిషా అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా మహిళ ,శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో ఉన్నత స్థాయిలో జీవించడానికి వికలాంగులకు అంగవైకల్యం అడ్డుకారాదని,  పట్టుదలతో కృషి చేస్తే లక్ష్యాలను సాధిస్తారన్నారు. దివ్యాంగుల పట్ల ప్రభుత్వం ప్రత్యేక […]

Read More
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

సామాజిక సారథి ,మెదక్ ప్రతినిధి: ఎటువంటి చిన్న పొరపాటు,  సంఘటన జరగకుండా మెదక్ స్థానిక సంస్థల నియోజక వర్గ  శాసన మండలి ఎన్నిక   ప్రశాంతంగా,  సాఫీగా జరిగేలా  చూడాలని ఎన్నికల పరిశీలకులు వీరబ్రహ్మయ్య పోలింగ్ అధికారులకు సూచించారు.   ఈ నెల 10 న   మెదక్ శాసన  మండలికి  జరగగున్న ఎన్నికల సందర్భంగా గురువారం స్థానిక బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రంలో (9) పోలింగ్ కేంద్రాలకు సంబంధించి వచ్చిన పోలింగ్ అధికారులు, సెక్టోరల్ అధికారులు, […]

Read More
గుంతల చింత తీర్చిన సర్పంచ్

గుంతల చింత తీర్చిన సర్పంచ్​

సామాజిక సారథి, సిద్దిపేట: ప్రమాదాల నివారణకు పాటుపడతామని సిద్దిపేట జిల్లా పందిళ్ల సర్పంచ్​తోడేటి రమేష్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ వరంగల్ నుంచి సిద్దిపేట జిల్లా కేంద్రాలకు వెళ్లి ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయం కావడంతో రాత్రిళ్లు గుంతలు కనిపించక తరచూ రోడ్డు ప్రమాదాలు జరుతున్నాయన్నారు. దీంతో పందిళ్ల గ్రామపరిధిలోని ప్రధాన రహదారిపై సిమెంట్, కాంక్రీట్​తో పూడ్చివేయించామన్నారు. సర్పంచ్​రమేష్ చేస్తున్న పనిని ఎస్సై శ్రీధర్, గ్రామస్తులు పరిశీలించి అభినందించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్​నెల్లి శ్రీనివాస్, […]

Read More
విద్యార్థులే స్వీపర్లు

విద్యార్థులే స్వీపర్లు

చిన్నారులతో వెట్టిచాకిరీ చర్యలు తీసుకుంటామన్న డీఈవో సామాజిక సారథి, కౌడిపల్లి: ప్రభుత్వ స్కూళ్లలో చిన్నారులే స్వీపర్లుగా మారారు. మంగళవారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు చీపురుపట్టి ఊడ్చారు. టీచర్లు కూడా వారిచేత పనులు చేయించారు. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 600, జడ్పీ హైస్కూళ్లు 140 దాకా ఉన్నాయి. దాదాపు సగం స్కూళ్లలో ఇవే పరిస్థితులు ఉన్నాయి. స్వీపర్లను ఈ ఏడాది నియమించకపోవడంతో పిల్లలే అన్ని పనులు చేస్తున్నారు. తాజాగా […]

Read More
కేసులు రాజీపడేల కౌన్సిలింగ్ ఇవ్వాలి

కేసుల పట్ల రాజీపడి కౌన్సిలింగ్ ఇవ్వాలి

సామాజిక సారథి, మెదక్ ప్రతినిధి: జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడే కేసులలో రాజీపడేటట్లు ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించాలని ఐపీఎస్  చందన దీప్తి అన్నారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ  ఈనెల 11న జాతీయ లోక్ అదాలత్ ఉన్నందున రాజీపడే అవకాశం ఉన్న కేసులను లిస్ట్ అవుట్ చేసుకోవాలన్నారు. లిస్ట్ అవుట్ చేసిన కేసులలో అన్ని కేసులు రాజీ పడేటట్లు ప్రతి కోర్టు లైజనింగ్ ఆఫీసర్స్,  కోర్ట్ కానిస్టేబుళ్లు, సిబ్బంది కృషి చేయాలని తెలిపారు. కోర్టు విధులు నిర్వహించే […]

Read More