Breaking News

రమేశ్

మల్లన్న సన్నిదిలో మంత్రి, ఎమ్మెల్యే

మల్లన్న సన్నిదిలో మంత్రి, ఎమ్మెల్యే

సామాజిక సారథి, ఐనవోలు:  హన్మకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భోగి పండుగను పురస్కరించుకొని స్వామి వారిని మంత్రి సత్యవతి రాథోడ్ , ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, జెడ్పీ చైర్మన్ సుధీర్ బాబు మేయర్ గుండు సుధారాణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో నాగేశ్వర్, అర్చుకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి స్వామి వారి ఆశీర్వచనలు అందించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులను మంత్రి సత్యవతి రాథోడ్, […]

Read More
గుంతల చింత తీర్చిన సర్పంచ్

గుంతల చింత తీర్చిన సర్పంచ్​

సామాజిక సారథి, సిద్దిపేట: ప్రమాదాల నివారణకు పాటుపడతామని సిద్దిపేట జిల్లా పందిళ్ల సర్పంచ్​తోడేటి రమేష్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ వరంగల్ నుంచి సిద్దిపేట జిల్లా కేంద్రాలకు వెళ్లి ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయం కావడంతో రాత్రిళ్లు గుంతలు కనిపించక తరచూ రోడ్డు ప్రమాదాలు జరుతున్నాయన్నారు. దీంతో పందిళ్ల గ్రామపరిధిలోని ప్రధాన రహదారిపై సిమెంట్, కాంక్రీట్​తో పూడ్చివేయించామన్నారు. సర్పంచ్​రమేష్ చేస్తున్న పనిని ఎస్సై శ్రీధర్, గ్రామస్తులు పరిశీలించి అభినందించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్​నెల్లి శ్రీనివాస్, […]

Read More
పేదల కోసమే సహాయనిధి

పేదల కోసమే సహాయనిధి

ఎమ్మెల్యే ఆరూరి రమేష్​ సామాజిక సారథి, ఐనవోలు: ప్రైవేట్​ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే పేదలను ఆదుకోవడమే సీఎం సహాయనిధి లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. ఐనవోలు మండలంలోని ఫున్నెలు, వనమాల కనిపర్తి గ్రామాల్లో 14 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.11.32లక్షల చెక్కులను శనివారం అందజేశారు. అత్యవసర సమయంలో ప్రైవేట్​ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాలను ఆదుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అభాగ్యులు, నిరుపేదలకు అండగా నిలుస్తుందని, కరోనా కాలంలో ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నప్పటికీ […]

Read More
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా మళ్లీ రమేశ్‌కుమార్‌

ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ

అర్ధరాత్రి ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం సుప్రీం తుది తీర్పునకు లోబడేనని స్పష్టీకరణ అమరావతి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను పునర్నియమిస్తూ ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్‌ బిశ్వభూషణ్‌హరిచందన్‌ పేరుతో ప్రకటన జారీచేశారు. ఈ మేరకు రాజపత్రం (గెజిట్‌) విడుదల చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌లీవ్‌ పిటిషన్‌లో వచ్చే […]

Read More