Breaking News

chilipiched

దూసుకొచ్చిన డీసీఎం.. దంపతులు దుర్మరణం

దూసుకొచ్చిన డీసీఎం.. దంపతుల దుర్మరణం

సామాజికసారథి, మెదక్​ బ్యూరో: ఓ డీసీఎం మృత్యువులా దూసుకొచ్చింది. డ్రైవర్​ అజాగ్రత్త, నిర్లక్ష్యంగా నడపడంతో ఇద్దరు దంపతులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఒకరు ప్రభుత్వ టీచర్​, ఆయన భార్య ఉన్నారు. ఈ దుర్ఘటన శుక్రవారం ఉదయం మెదక్​ జిల్లా నర్సాపూర్​ మండలం రెడ్డిపల్లి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం..చిలప్​ చెడ్​ మండలం రహీంగూడకు చెందిన నునావత్ రవీందర్(38), ఆయన భార్య అమృత (33) ఓ భార్య బైక్​ పై ఓ శుభకార్యం కోసం నర్సాపూర్ వెళ్తున్నారు. […]

Read More