డ్రగ్స్ కేసులో ఇటీవల పోలీసులకు దొరికిన కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది.. సీసీబీ అధికారుల ముందు తన సినిమా తెలివితేటలు ప్రదర్శించింది. అధికారులనే బురిడీ కొట్టించాలని చూసి అడ్డంగా దొరికిపోయింది. రాగిణి డ్రగ్స్కేసులో సీసీబీ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె సీసీబీ అధికారుల అదుపులో ఉన్నది. ఆయితే ఆమెకు శనివారం బెంగళూరులోని కేసీ జనరల్ ఆస్పత్రుల్లో డ్రగ్స్ టెస్టులు చేశారు. ఇందులో భాగంగా ఆమె యూరిన్ను సేకరించారు అధికారులు. అయితే రాగిణి మాత్రం యూరిన్లో […]
సారథి న్యూస్,రామడుగు: చిన్న పిల్లలకు , గర్భిణులు, బాలింతలకు పౌష్టిక ఆహారం అందించే అంగన్వాడీ కేంద్రాలు వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. తాగునీటి వసతి లేక.. కరెంట్ కనెక్షన్ కూడా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. రామడుగు మండల కేంద్రంలో మొత్తం 3 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అన్ని సెంటర్లలో వసతులు లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకొని మౌలికవసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
సారథి న్యూస్, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని గోదావరిఖని చౌరస్తాలో జనసేన పార్టీ నాయకుడు మంథని శ్రవణ్ ఆధ్వర్యంలో శనివారం ఆటోడ్రైవర్లకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ.. కరోనా విపత్తువేళ ప్రతిఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని సూచించారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఈర్ల ఐలయ్య, జనసేన నాయకులు రావుల మధు, రావుల సాయి కృష్ణ, చందు, తౌఫిక్, మంథని మధు తదితరులు పాల్గొన్నారు.
పాప్.. ర్యాప్ సింగర్స్ కు ప్రపంచమంతా ఫ్యాన్స్ ఉండడం తెలిసిందే. అయితే తెలుగులో పాప్ సింగర్ గా ముద్ర వేసుకున్న స్మిత లేటెస్ట్ గా మరో పాప్ సాంగ్ను రూపొందించింది. ‘హాయ్ రబ్బా’ ఆల్బమ్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న స్మిత ‘బహాకిలిక్కి’ అనే ట్యూన్కు స్టెప్పులేసింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన వెండితెర అద్భుతం ‘బాహుబలి’ చిత్రానికి ట్రిబ్యూట్ గా స్మిత ఈ పాటను పాడింది. ‘బాహుబలి’ సినిమాలో కాలకేయుని జాతి కోసం రాజమౌళి సృష్టించిన ‘కిలిక్కి’ […]
సారథి న్యూస్, కర్నూలు: జాతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం జిల్లా కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ జి.వీరపాండియన్ ఆకస్మికంగా పరిశీలించారు. గోడౌన్ వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుని, సీసీ కెమెరాల పనితీరు, గోడౌన్ బయట వైపు సీల్ వేసి ఉన్న తాళాన్ని పరిశీలించారు. ఆయన వెంట డీఆర్వో పుల్లయ్య, ఎలక్షన్ తహసీల్దార్ కుమారస్వామి ఉన్నారు.
న్యూఢిల్లీ: లాక్డౌన్ తర్వాత భారతీయ రైల్వే 230 రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మే 12 నుంచి 30 స్పెషల్ రాజధాని రైళ్లు, జూన్ 1 నుంచి 200 స్పెషల్ మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లను నడుపుతోంది. ఇక సెప్టెంబర్ 12వ తేదీ నుంచి మరో 80 రైళ్లను నడపనుంది. రైల్వేశాఖ ప్రకటించిన ప్రత్యేక రైళ్లలో కొన్ని తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ రైల్వే సర్వీసులను వినియోగించవచ్చు.తెలుగు […]
కెరీర్ స్టార్ట్ చేసి ఇరవై యేళ్లు దాటుతున్నా ఏ మాత్రం వన్నె తరగని హీరోయిన్ శ్రియా సరన్. ఏ పాత్ర లోనైనా ఇట్టే ఒదిగిపోవడం ఆమె స్టైల్. పెళ్లి చేసుకుని సెటిలైనా ప్రస్తుత సీనియర్ హీరోలకి ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కూడా. రీసెంట్ గా శ్రియా లీడ్ రోల్ లో నటిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘గమనం’ ఫస్ట్ లుక్ రిలీజయ్యింది. ఇంకో వైపు ‘ఆర్ఆర్ఆర్’ భారీ ప్రాజెక్ట్లో కూడా నటిస్తోంది. అందుకు చాలా హ్యాపీగా […]
దాదాపు టాలీవుడ్ హీరోయిన్లు చాలా మంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లే. అలా వచ్చిన వాళ్లకు మొదట గా వచ్చే సమస్య భాషే. అలాంటి వారికి వేరొకరితో డబ్బింగ్ చెప్పించడం కామనే. కొందరు హీరోయిన్స్ మాత్రం ధైర్యం చేసి తమ పాత్రకు తామే డబ్బింగ్ చెప్పుకుని అభిమానులను ఇంప్రెస్ చేస్తున్నారు. ఆ లిస్టులో ఇప్పుడు పంజాబీ డాల్ పాయల్ రాజ్ పుత్ కూడా చేరింది. ‘ఆర్.ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ […]