బాలీవుడ్పై డ్రగ్స్పేరుతో భారీ కుట్ర జరుగుతున్నదని ఎంపీ జయబచ్చన్ ఆరోపించారు. మంగళవారం ఉదయం ఆమె రాజ్యసభలో మాట్లాడారు. కొందరు పనిగట్టుకొని బాలీవుడ్కు మచ్చ తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకొని ఉంటే లేదా డ్రగ్స్ మాఫియా నడిపితే అది తప్పే.. అంత మాత్రం చేత మొత్తం బాలీవుడ్నే నిందించడం సరికాదు. డ్రగ్స్ వ్యవహారంపై నిస్పాక్షిక విచారణ సాగాలని ఆమె కోరారు. సోషల్ మీడియా వేదికగా సినీ నటులను వేధిస్తున్నారని… ఇది సరికాదన్నారు. అంతకు ముందు ఈ […]
డ్రగ్స్ కేసులో ఇటీవల పోలీసులకు దొరికిన కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది.. సీసీబీ అధికారుల ముందు తన సినిమా తెలివితేటలు ప్రదర్శించింది. అధికారులనే బురిడీ కొట్టించాలని చూసి అడ్డంగా దొరికిపోయింది. రాగిణి డ్రగ్స్కేసులో సీసీబీ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె సీసీబీ అధికారుల అదుపులో ఉన్నది. ఆయితే ఆమెకు శనివారం బెంగళూరులోని కేసీ జనరల్ ఆస్పత్రుల్లో డ్రగ్స్ టెస్టులు చేశారు. ఇందులో భాగంగా ఆమె యూరిన్ను సేకరించారు అధికారులు. అయితే రాగిణి మాత్రం యూరిన్లో […]
గంజాయి మొక్క ఎంతో గొప్ప ఔషధమట.. తులసిమొక్కలాగే ఇందులోనూ ఎన్నో ఔషధ గుణాలున్నాయట. గంజాయి వాడకాన్ని ప్రభుత్వం చట్టబద్ధం చేయాలట.. ఈ మాటలన్నది ఎవరో ఆషామాషి వ్యక్తి కాదండి.. ప్రముఖ కన్నడ సినీనటి నివేదిత. దీంతో నెట్జన్లు నివేదితపై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. పబ్లిక్ ఫిగర్వి అయ్యిఉండి ఇలాంటి మాటలు చెప్పడానికి సిగ్గుగా లేదా? అని కామెంట్ చేస్తున్నారు. ఓ వైపు సినీ పరిశ్రమకు చెందినవారంతా డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుంటున్న ప్రస్తుత తరుణంలో ఈమె వ్యాఖ్యలు […]
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలను సైతం వెంటాడుతోంది. ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా కంపెనీ బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్(67) షాకు కరోనా ప్రబలింది. తనకు కరోనా సోకిందని ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు కిరణ్ మజుందార్ షా స్వయంగా ఓ ట్వీట్ చేశారు. తాను త్వరలోనే కోలుకుంటానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా కేసుల లెక్కల్లోకి తాను కూడా చేరానని ఆమె సరదాగా వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రముఖ మహిళల్లో […]
బెంగళూరు: ఒక్క ఫేస్బుక్ పోస్టుతో బెంగళూరు నగరం అట్టుడికింది. తీవ్ర అల్లర్లు చెలరేగాయి. ఆందోళనకారులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే పులికేశినగర్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి సమీపబంధువు ఫేస్బుక్లో ఓ కులానికి చెందిన వారిని కించపరుస్తూ ఓ పోస్ట్పెట్టాడు. దీంతో ఆ కులానికి చెందినవారంతా భారీగా ఎమ్మెల్యే ఇంటివద్దరకు చేరుకొని ఆందోళనకు దిగారు. బెంగళూరులోని పులకేశి నగర్, భారతి నగర్, కమర్షియల్ స్ట్రీట్, టన్నెరీ రోడ్లో బలవంతంగా దుకాణాలను […]
బెంగళూరు: కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఆదివారం కేంద్ర మంత్రి అమిత్షాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటక సీఎం యడూయురప్పకు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. అయితే ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. ఇటీవల తనను కలిసిన వారంతా హోం క్వారంటైన్లోకి వెళ్లాలని.. వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. మరోవైపు యడూయురప్ప కూతురుకు […]
బళ్లారి: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇది నిజంగా విస్తుగొలుపే వార్త. వందేళ్లు నిండిన ఓ బామ్మ కరోనాకు సోకింది. ఇంకేముంది కుటుంబసభ్యులు ఆశలు వదులుకున్నారు. కానీ విచిత్రంగా ఆ వృద్ధురాలు కరోనా నుంచి కోలుకున్నది. దీంతో కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేవు. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారికి చెందిన ఓ వృద్ధురాలికి కరోనా సోకింది. దీంతో ప్రభుత్వ వైద్యులు ఆమెను ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ వృద్ధురాలు కోలుకున్నది. తాను […]
బెంగళూర్: పోలీస్ ట్రైనింగ్ స్కూల్లో 90 మందికి కరోనా వైరస్ సోకడంతో కలకలం రేగింది. బెంగళూరు సమీపంలోని థణిసంద్ర పోలీస్ శిక్షణా కేంద్రంలో ఓ కానిస్టేబుల్కి ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ట్రైనింగ్ సెంటర్లోని అందరికీ కరోనా ర్యాండమ్ పరీక్ష నిర్వహించారు. ఈ సమయంలో వారిలో 90 మందికి పైగా కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. కొత్తగా చేరిన దాదాపు 400 మంది కానిస్టేబుళ్లు పోలీస్ ట్రైనింగ్ స్కూల్లో శిక్షణ పొందుతున్నారు. ప్రైమరీ కాంటాక్ట్లో […]