Breaking News

BENGALURU

బాలీవుడ్​పై కుట్ర.. జయాబచ్చన్​ ఫైర్​

బాలీవుడ్​పై డ్రగ్స్​పేరుతో భారీ కుట్ర జరుగుతున్నదని ఎంపీ జయబచ్చన్​ ఆరోపించారు. మంగళవారం ఉదయం ఆమె రాజ్యసభలో మాట్లాడారు. కొందరు పనిగట్టుకొని బాలీవుడ్​కు మచ్చ తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఎవరైనా డ్రగ్స్​ తీసుకొని ఉంటే లేదా డ్రగ్స్​ మాఫియా నడిపితే అది తప్పే.. అంత మాత్రం చేత మొత్తం బాలీవుడ్​నే నిందించడం సరికాదు. డ్రగ్స్​ వ్యవహారంపై నిస్పాక్షిక విచారణ సాగాలని ఆమె కోరారు. సోషల్ మీడియా వేదికగా సినీ నటులను వేధిస్తున్నారని… ఇది సరికాదన్నారు. అంతకు ముందు ఈ […]

Read More

రాగిణి అతితెలివి.. అధికారులకు చుక్కలు

డ్రగ్స్​ కేసులో ఇటీవల పోలీసులకు దొరికిన కన్నడ హీరోయిన్​ రాగిణి ద్వివేది.. సీసీబీ అధికారుల ముందు తన సినిమా తెలివితేటలు ప్రదర్శించింది. అధికారులనే బురిడీ కొట్టించాలని చూసి అడ్డంగా దొరికిపోయింది. రాగిణి డ్రగ్స్​కేసులో సీసీబీ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె సీసీబీ అధికారుల అదుపులో ఉన్నది. ఆయితే ఆమెకు శనివారం బెంగళూరులోని కేసీ జనరల్​ ఆస్పత్రుల్లో డ్రగ్స్​ టెస్టులు చేశారు. ఇందులో భాగంగా ఆమె యూరిన్​ను సేకరించారు అధికారులు. అయితే రాగిణి మాత్రం యూరిన్​లో […]

Read More

గంజాయి మొక్క తులసి లాంటిదేనట..

గంజాయి మొక్క ఎంతో గొప్ప ఔషధమట.. తులసిమొక్కలాగే ఇందులోనూ ఎన్నో ఔషధ గుణాలున్నాయట. గంజాయి వాడకాన్ని ప్రభుత్వం చట్టబద్ధం చేయాలట.. ఈ మాటలన్నది ఎవరో ఆషామాషి వ్యక్తి కాదండి.. ప్రముఖ కన్నడ సినీనటి నివేదిత. దీంతో నెట్​జన్లు నివేదితపై ఓ రేంజ్​లో ఫైర్​ అవుతున్నారు. పబ్లిక్​ ఫిగర్​వి అయ్యిఉండి ఇలాంటి మాటలు చెప్పడానికి సిగ్గుగా లేదా? అని కామెంట్​ చేస్తున్నారు. ఓ వైపు సినీ పరిశ్రమకు చెందినవారంతా డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుంటున్న ప్రస్తుత తరుణంలో ఈమె వ్యాఖ్యలు […]

Read More
బయోకాన్​ చీఫ్​ కిరణ్​ మజుందార్​ షాకు కరోనా

బయోకాన్​ చీఫ్​ కిరణ్​ మజుందార్​ షాకు కరోనా

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలను సైతం వెంటాడుతోంది. ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా కంపెనీ బయోకాన్​ చీఫ్​ కిరణ్​ మజుందార్​(67) షాకు కరోనా ప్రబలింది. తనకు కరోనా సోకిందని ప్రస్తుతం హోం ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు కిరణ్​ మజుందార్​ షా స్వయంగా ఓ ట్వీట్​ చేశారు. తాను త్వరలోనే కోలుకుంటానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా కేసుల లెక్కల్లోకి తాను కూడా చేరానని ఆమె సరదాగా వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రముఖ మహిళల్లో […]

Read More
బెంగళూరులో అల్లర్లు

ఫేస్​బుక్​ పోస్టు.. బెంగళూరులో విధ్వంసం

బెంగళూరు: ఒక్క ఫేస్​బుక్​ పోస్టుతో బెంగళూరు నగరం అట్టుడికింది. తీవ్ర అల్లర్లు చెలరేగాయి. ఆందోళనకారులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కాంగ్రెస్​ ఎమ్మెల్యే పులికేశినగర్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి సమీపబంధువు ఫేస్​బుక్​లో ఓ కులానికి చెందిన వారిని కించపరుస్తూ ఓ పోస్ట్​పెట్టాడు. దీంతో ఆ కులానికి చెందినవారంతా భారీగా ఎమ్మెల్యే ఇంటివద్దరకు చేరుకొని ఆందోళనకు దిగారు. బెంగళూరులోని పులకేశి నగర్, భారతి నగర్, కమర్షియల్ స్ట్రీట్, టన్నెరీ రోడ్‌లో బలవంతంగా దుకాణాలను […]

Read More
యడుయూరప్పకు కరోనా

కర్ణాటక సీఎంకు కరోనా

బెంగళూరు: కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ వైరస్​ బారిన పడుతున్నారు. ఆదివారం కేంద్ర మంత్రి అమిత్​షాకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటక సీఎం యడూయురప్పకు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. అయితే ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. ఇటీవల తనను కలిసిన వారంతా హోం క్వారంటైన్​లోకి వెళ్లాలని.. వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. మరోవైపు యడూయురప్ప కూతురుకు […]

Read More
వందేళ్ల బామ్మ కరోనాను జయించింది

వందేళ్ల బామ్మ కరోనాను జయించింది

బళ్లారి: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇది నిజంగా విస్తుగొలుపే వార్త. వందేళ్లు నిండిన ఓ బామ్మ కరోనాకు సోకింది. ఇంకేముంది కుటుంబసభ్యులు ఆశలు వదులుకున్నారు. కానీ విచిత్రంగా ఆ వృద్ధురాలు కరోనా నుంచి కోలుకున్నది. దీంతో కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేవు. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారికి చెందిన ఓ వృద్ధురాలికి కరోనా సోకింది. దీంతో ప్రభుత్వ వైద్యులు ఆమెను ఇంట్లోనే ఐసోలేషన్​లో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ వృద్ధురాలు కోలుకున్నది. తాను […]

Read More
90 మంది పోలీసులకు కరోనా

90 మంది ట్రైనీపోలీసులకు కరోనా

బెంగళూర్‌: పోలీస్‌ ట్రైనింగ్‌ స్కూల్లో 90 మందికి కరోనా వైరస్‌ సోకడంతో కలకలం రేగింది. బెంగళూరు సమీపంలోని థణిసంద్ర పోలీస్ శిక్షణా కేంద్రం‌లో ఓ కానిస్టేబుల్‌కి ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ట్రైనింగ్ సెంటర్‌లోని అందరికీ కరోనా ర్యాండమ్ పరీక్ష నిర్వహించారు. ఈ సమయంలో వారిలో 90 మందికి పైగా కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. కొత్తగా చేరిన దాదాపు 400 మంది కానిస్టేబుళ్లు పోలీస్ ట్రైనింగ్ స్కూల్లో శిక్షణ పొందుతున్నారు. ప్రైమరీ కాంటాక్ట్‌లో […]

Read More