Breaking News

NALLAGONDA

రేయాన్ పెయింట్ ఇండస్ట్రీస్ దగ్ధం

రేయాన్ పెయింట్ ఇండస్ట్రీస్ దగ్ధం

రూ.1కోటి నష్టం  సామాజక సారథి, నల్లగొండ క్రైం:  నల్లగొండ  మునిసిపాలిటీలోని  ఆర్జాలబావి ఇండస్ట్రీయల్ ఏరియాలో ఉన్న రెయాన్ పెయింట్ ఫ్యాక్టరీ గురువారం అర్థరాత్రి ప్రమాదవశాత్తు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.1కోటి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ యజమాని కోట నరసింహ తెలిపిన వివరాల ప్రకారం గురువారం రాత్రి వ్యాపారం ముగించుకుని కంపెనీకి తాళాలు వేసి పద్మానగర్ లోని తన నివాసానికి వెళ్ళిపోయాడు. అర్థరాత్రి ఇండస్ట్రీస్ నుంచి పొగలు వస్తుండటంతో వాచ్ మెన్ ఫైర్ ఇంజన్ కుసమాచారం […]

Read More
ఆపరేషన్ స్మైల్ విజయవంతం చేయాలి

ఆపరేషన్ స్మైల్ విజయవంతం చేయాలి

 నల్లగొండ అదనపు ఎస్పీ నర్మద సామాజిక సారథి, నల్లగొండ క్రైం: ఆపరేషన్ స్మైల్- 8ను విజయవంతం చేయడానికి, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని అదనపు ఎస్పీ నర్మద అన్నారు. నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో కార్మికశాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, పోలీస్, బాలల సంక్షేమ సమితి, ఇతరశాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా కృషి చేయాలని ఆదేశించారు. బాలలతో […]

Read More
సిద్దిపేట లెక్కనే నల్లగొండ కావాలె

సిద్దిపేట లెక్కనే నల్లగొండ కావాలె

హంగులు, మౌలిక వసతులతో తీర్చిదిద్దాలి దశాబ్దాలుగా పట్టిన దరిద్రం పోవాలె లాండ్ పూలింగ్ చేపట్టి కాలనీలు నిర్మించాలి అద్భుతంగా టౌన్​హాల్, మినీ ట్యాంక్​బండ్​ నిబద్ధతతో పనిచేసే కమిషనర్ ను నియమించండి ప్రాజెక్టు కాలనీవాసులకు ఇళ్లపట్టాలు నల్లగొండ అభివృద్ధిపై సీఎం కేసీఆర్​సమీక్ష ఎమ్మెల్యే గాదరి కిశోర్​కుటుంబానికి ముఖ్యమంత్రి, మంత్రుల పరామర్శ సామాజికసారథి, నల్లగొండ ప్రతినిధి: రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల మాదిరిగానే చారిత్రక నల్లగొండ మున్సిపాలిటీ కూడా మరింతగా పురోభివృద్ధి చెందాలని, నల్లగొండకు దశాబ్దాలుగా పట్టిన దరిద్రం పోవాలని, […]

Read More
బస్సు ప్రయాణమే సురక్షితం

బస్సు ప్రయాణమే సురక్షితం

 సామాజిక సారథి, డిండి: బస్సు ప్రయాణమే సురక్షితం అని కిన్నెక వాయిద్య కళాకారుడు మొగులయ్య అన్నారు. ఆదివారం  నల్గొండ జిల్లా డిండి వరకు బస్సులో కిన్నెర వాయిద్య కళాకారులు మొగులయ్య  ప్రయాణించారు. భీమ్లా నాయక్ సినిమాలో పాట పాడి అభిమానులను సంపాదించుకున్నాడు. మొగులయ్య అదే విధంగా కళాకారులు తన కళను నిరూపించుకోవడానికి కులం, మతం, పేదరికంతో సంబంధం ఉండదని తెలియజేశారు. తదనంతరం  ఆర్టీసీ బస్ లో ప్రయాణం చేస్తూ ప్రజలకు బస్సు సౌకర్యం సురక్షితమని  ప్రజలకు అవగాహన […]

Read More
చట్టవిరుద్దంగా వ్యహరించొద్దు

చట్టవిరుద్దంగా వ్యహరించొద్దు

దళితుడిని అక్రమ నిర్భందిస్తారా..? పోలీసుల తీరుపై ఎమ్మెల్యే భగత్ ధ్వజం సామాజిక సారథి, హాలియా:  పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించాలే కానీ, అందుకు విరుద్ధంగా వ్యవహరించి దళితులకు అన్యాయం చేస్తే సహించేది లేదని దళితుల వెంటే తెలంగాణ ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి సాగర్ నియోజకవర్గంలో పలు శుభకార్యాలలో పాల్గొనేందుకు  వస్తుండడంతో హాలియా పోలీస్ స్టేషన్ ఎదుట దళితులు ధర్నా చేస్తుండగా, ఎమ్మెల్యే కారు ఆపి నిడమానూరు మండల పరిధిలోని […]

Read More
అంబులెన్స్ సౌకర్యం కల్పించాలి

అంబులెన్స్ సౌకర్యం కల్పించాలి

డీఎంహెచ్ఓ కొండలరావుకు  వినతి సామాజిక సారథి, నల్లగొండ:  ఇరవై గ్రామ పంచాయతీలు, యాభై వేల పైచిలుకు ఉండే జనాభాకు అంబులెన్సు సౌకర్యంలేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మర్రిగూడ మండల కేంద్రంలో  ఉన్న ముప్పై పడకల ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని కోరుతూ  ఆ గ్రామ సర్పంచ్ నల్ల యాదయ్యగౌడ్ ఆధ్వర్యంలో  గ్రామస్తులు గురువారం జిల్లా కేంద్రంలోని  డీఎంహెచ్వో కొండలరావు కు వినతిపత్రం అందజేశారు. గతంలో  రోగుల రవాణా సౌకర్యార్థం కొరకు  అప్పటి కలెక్టర్ గౌరవ్ […]

Read More
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం తెర

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి.. తెర

రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ పీజే పాటిల్ నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు, జరిమానా        సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల పోలింగ్ ముగింపునకు 72 గంటల ముందు  డిసెంబర్ 7సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎమ్మెల్సీ ప్రచారాన్ని నిలిపివేయాలని రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ పీజే పాటిల్ ఆదేశించారు. కలెక్టరేట్ లో ఆయన మాట్లాడుతూ డిసెంబరు 10వ తేదీన పోలింగ్ ముగిసే వరకూ నిశబ్ధ కాలం (సైలెన్స్ పీరియడ్) […]

Read More
కేసీఆర్ అసమర్థ సీఎం

కేసీఆర్ అసమర్థ సీఎం

తెలంగాణ గడ్డలో రాచరికపోడలు చెల్లవ్ ఉపఎన్నికలో ఓడించారనే రైతులపై వేదింపులు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు నల్లగొండ, ఖమ్మం పర్యటనలో ఘన స్వాగతం సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: తెలంగాణా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అసమర్థ పాలన కొనసాగుతోందని, ఇదే విషయాన్ని సర్వేలు కూడా వెల్లడించాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఆయన ఆదివారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ […]

Read More