Breaking News

డిండి

బొల్లన్​పల్లి సర్పంచ్​కు ఎమ్మెల్యే పరామర్శ

బొల్లన​పల్లి సర్పంచ్​కు ఎమ్మెల్యే పరామర్శ

సామాజికసారథి, డిండి: వారం రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని మలక్​పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డిండి మండలం బొల్లనపల్లి గ్రామ టీఆర్ఎస్ సర్పంచ్ ​కామెపల్లి భాస్కర్​ను.. టీఆర్ఎస్​ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ ​రవీంద్ర కుమార్​ నాయక్​ గురువారం సాయంత్రం పరామర్శించారు. మెడికల్ రిపోర్టర్లను ఆయన పరిశీలించారు. ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బందిని అడిగి హెల్త్ కండీషన్ ​గురించి తెలుసుకున్నారు. సర్పంచ్ భాస్కర్ ​సతీమణి స్వరూప, బావమరిది ఎలిమినేటి రమేష్​ను అడిగి […]

Read More
బస్సు ప్రయాణమే సురక్షితం

బస్సు ప్రయాణమే సురక్షితం

 సామాజిక సారథి, డిండి: బస్సు ప్రయాణమే సురక్షితం అని కిన్నెక వాయిద్య కళాకారుడు మొగులయ్య అన్నారు. ఆదివారం  నల్గొండ జిల్లా డిండి వరకు బస్సులో కిన్నెర వాయిద్య కళాకారులు మొగులయ్య  ప్రయాణించారు. భీమ్లా నాయక్ సినిమాలో పాట పాడి అభిమానులను సంపాదించుకున్నాడు. మొగులయ్య అదే విధంగా కళాకారులు తన కళను నిరూపించుకోవడానికి కులం, మతం, పేదరికంతో సంబంధం ఉండదని తెలియజేశారు. తదనంతరం  ఆర్టీసీ బస్ లో ప్రయాణం చేస్తూ ప్రజలకు బస్సు సౌకర్యం సురక్షితమని  ప్రజలకు అవగాహన […]

Read More
ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలి

సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి

సామాజిక సారథి, డిండి: దివ్యాంగులకు కల్పిస్తున్న సౌకర్యాలను, సదుపాయాలను వినియోగించుకోవాలని మండల విద్యాధికారి ఈ. సామ్య నాయక్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 21రకాల వైకల్యాలను గుర్తించి, పెన్షన్ సౌకర్యం, విద్యా రంగంలో ప్రత్యేక పాఠశాలు, స్కాలర్షిప్లలు, అందజేస్తుందన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల ముందుకెళ్లాలని సూచించారు. సరైన ప్రోత్సాహం ఇస్తే అన్ని రంగాలలో రాణించగలరని ఆమె పేర్కొన్నారు.  ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం చందర్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ లక్ష్మి, […]

Read More
పోరాటమే సమస్యలకు పరిష్కారం

పోరాటమే సమస్యలకు పరిష్కారం

సామాజిక సారథి డిండి:  ప్రజా పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని తిరుమలాపురంలో సీపీఐ నూతన జెండా ఆవిష్కరణతో పాటు జోగు బజార్ 12 వ వర్ధంతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు బజార్ స్తూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ఎండి మైన్ఉద్దీన్, సీపీఐ మండల కార్యదర్శి పోలే వెంకటయ్య, […]

Read More
ధాన్యం కొనుగోలు చేయాలి

ధాన్యం కొనుగోలు చేయాలి

సామాజిక సారథి డిండి: మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నల్లవెల్లి రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రాజెక్టు క్రింద రైతులు పండించిన వరిధాన్యం కొనుగోలు చేయాలన్నారు. అకాల వర్షాల నష్టాపోయిన పంటలకు నష్ట పరిహారం చెల్లించాలని తహసీల్ధార్ కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖ్యనాయక్, మండల కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ అధ్యక్షుడు ముడావత్ లక్పతి నాయక్, దినేష్, మల్లేష్ నాయక్, సతీష్, సాయి, వల్లపు రమేష్, జంతుక వెంకటయ్య, ప్రసన్నకుమార్, వంకేశ్వరం, […]

Read More
ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

సామాజిక సారథి డిండి: మండల కేంద్రంలో  టీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ మేకల సాయమ్మ కాశన్న ఆధ్వర్యంలో దేవరకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ అధ్యక్షుడు గిరమోని  శ్రీను, ఎంపీటీసీ బుషిపాక వెంకటయ్య, ఖలీం, గుర్రము సురేష్, ఈశ్వరయ్య, డీలర్ రవి, లక్ష్మారెడ్డి, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More
డిండి వాగులో చిక్కిన భార్యాభర్తలు సేఫ్

డిండి వాగులో చిక్కిన భార్యాభర్తలు సేఫ్

సారథి న్యూస్, అచ్చంపేట: భారీవర్షాలకు నాగర్​కర్నూల్ ​జిల్లా అచ్చంపేట సమీపంలోని డిండి వాగు ఉధృతిలో చిక్కుకుపోయిన భార్యాభార్తలు సురక్షితంగా బయటపడ్డారు. అచ్చంపేట మండలం సిద్దాపూర్ గ్రామానికి చెందిన సభావత్ వెంకట్రాములు, విజయ దంపతులు వ్యవసాయ పొలం పనులకు వెళ్లారు. వాగు ఉధృతి పెరగడంతో బుధవారం సాయంత్రం నీటిలో కొట్టుకుపోయి.. చెట్లను పట్టుకుని ఒడ్డుకు చేరారు. విషయం తెలుసుకున్న అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్​గువ్వల బాలరాజు సీఎం కేసీఆర్​, సీఎస్​ సోమేశ్​కుమార్​తో మాట్లాడి హెలిక్యాప్టర్​, ఎన్డీఆర్ఎఫ్ ​బృందాలను పంపించాలని […]

Read More
డిండి వాగులో చిక్కిన భార్యాభర్తలు

డిండి వాగులో చిక్కిన భార్యాభర్తలు

సారథి న్యూస్, అచ్చంపేట: ఇటీవల కురుస్తున్న భారీవర్షాలకు నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట నల్లమల సమీప ప్రాంత చెరువులు, కుంటలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో అచ్చంపేట మండలం సిద్దాపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు సభావత్ వెంకట్రాములు దంపతులు డిండి వాగులో బుధవారం సాయంత్రం చిక్కుకున్నారు. వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. వారిని రక్షించేందుకు ముఖ్యమంత్రి, సీఎస్‌లతో ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడి హెలిక్యాప్టర్​ సాయం కోరారు. ప్రస్తుతం వారు డిండి వాగు మధ్యలోనే ఉండిపోయారు. […]

Read More