Breaking News

వరంగల్

కళాశాల భూమిపై కబ్జా కొరుల కన్ను

కళాశాల స్థలంపై కబ్జాకోరుల కన్ను

సామాజిక సారథి, వరంగల్ ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని విద్యార్థుల కోసం ఓ కళాశాలకోసం దానం చేసిన స్థలంలో ప్రస్తుతం కబ్జాకోరులు కన్నుపడి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని అఖిల భారత మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేడల ప్రసాద్ ఆరోపించారు. మున్సిపల్ పరిధిలోని కాశీబుగ్గ వివేకానంద జూనియర్ కళాశాల ఆవరణ లోపల అక్రమంగా నిర్మిస్తున్న పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని ప్రజల సంఘాల నాయకులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. […]

Read More
మేడారం జాతర ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

మేడారం జాతర ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

సామాజిక సారథి, ములుగు: పిబ్రవరి 16 నుండి 19 వరకు జరిగే మేడారం మహా జాతర ఏర్పాట్లు ఘనంగా నిర్వహించాలని  జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన    సేక్టరియాల్ అధికారుల సమావేశంలో అయన మాట్లాడారు. కుంభ మేళాను తలపించే అతి పెద్ద గిరిజన జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు ఎటువంటి అ సౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు ప్రణాళిక బద్దంగా ఉండాలన్నారు.గత జాతరను దృష్టిలో ఉంచుకొని  ప్రతి ఒక్కరు […]

Read More
సంక్షేమ పథకాలతోనే పల్లెలు అభివృద్ధి

సంక్షేమ పథకాలతోనే పల్లెలు అభివృద్ధి

సామాజిక సారథి, ఐనవోలు/ హన్మకొండ: తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పల్లెలన్నీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. ఐనవోలు మండలం లోని పంతిని గ్రామంలో రూ.12.60లక్షల వ్యయంతో నిర్మించిన వైకుంఠ దామాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చేపడుతున్న సంక్షేమ పథకాలతో పల్లెలన్నీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. పంతిని నుంచి చెన్నారం గ్రామానికి రూ.2.50కోట్ల వ్యయంతో బీటీ రోడ్ మంజూరయ్యిందని, త్వరలో పనులు పూర్తి […]

Read More
తెలంగాణలో వడ్లకుప్పలపై మరణించే దుస్థితి

తెలంగాణలో వడ్లకుప్పలపై మరణించే దుస్థితి

సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కు భూ కబ్జాలు చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి బీఎస్పీ కోఆర్డినేటర్ డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజికసారథి, జనగాం: ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతోనే లక్షలాది మంది రైతులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తూ, వడ్ల కుప్పలపై మరణించే దుస్థితి రాష్ట్రంలో నెలకొందని బీఎస్పీ కోఆర్డినేటర్ డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.  జనగాం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన బీఎస్పీ జిల్లా మహాసభకు ముఖ్య […]

Read More
నాటుసారా స్థావరాలపై దాడులు

నాటుసారా స్థావరాలపై దాడులు

సామాజిక సారథి‌, ఏన్కూరు: మండలంలోని గార్లఒడ్డులో  గురువారం సాయంత్రం నాటుసారా స్థావరాలపై జిల్లా ఎక్సైజ్ ట్రాస్క్ ఫోర్స్ సీఐ పోశెట్టి ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సారా తయారీ కోసం నిల్వ ఉంచిన 600 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి ఇద్దరిపై కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో  సిబ్బంది రాజు, మధు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Read More
రెండు డోసుల వ్యాక్సిన్‌ తప్పనిసరి

రెండు డోసుల వ్యాక్సిన్‌ తప్పనిసరి

ప్రజలకు సూచించిన మంత్రి హరీశ్ రావు సామాజి సారథి, ములుగు: మొదటి డోస్‌ వేసుకున్నంత వారంతా తప్పనిసరిగా రెండవ డోస్‌ వేయించుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌ రావు క్షీరసాగర్‌ గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామ ప్రజలకు ఉచిత మినరల్‌ వాటర్‌ అందించాలనే లక్ష్యంతో ఏంపీటీసీ కొన్యాల మమత బాల్‌ రెడ్డి వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటుచేయడం అభినందనీయమని ప్రశంసించారు. సిద్ధిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్‌ గ్రామంలో గురువారం ఉదయం కొన్యాల బాల్‌ రెడ్డి తండ్రి […]

Read More
దళిత జాతి ఆత్మగౌరవం కోసమే దళితబంధు

దళిత జాతి ఆత్మగౌరవం కోసమే ఆ పథకం తీసుకొచ్చింన్రు

ప్రభుత్వ చీఫ్ విఫ్ దాస్యం వినయభాస్కర్  సామాజిక సారథి,హన్మకొండ:  దళితుల జీవితాల్లో ఆత్మగౌరవం పెంపోందించి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమల్లోకి తెచ్చాడని ప్రభుత్వ చీఫ్ విఫ్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. డీబీఎఫ్ వరంగల్ జిల్లా 10వ  మహాసభలు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు చుంచు రాజేందర్ అద్యక్షతన గురువారం హన్మకొండలోని  ఎస్సీ స్టడీ సర్కిల్లో జరిగాయి. ఈ మహాసభలో ఎమ్మెల్యే వినయభాస్కర్ మాట్లాడుతూ డీబీఎఫ్ ప్రభుత్వం, ప్రజలకు […]

Read More
ఎమ్మెల్సీగా పోచంప‌ల్లి శ్రీ‌నివాస్‌రెడ్డి ఏక‌గ్రీవం

ఎమ్మెల్సీగా పోచంప‌ల్లి ఏక‌గ్రీవం

ఫ‌లించిన మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు సామాజిక సారథి, వరంగల్ ప్రతినిధి: వ‌రంగ‌ల్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి పోచంప‌ల్లి శ్రీ‌నివాస్‌రెడ్డి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. పోచంప‌ల్లి శ్రీ‌నివాస్‌రెడ్డి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యేందుకు స‌హ‌క‌రించిన జెడ్పీటీసీలు,ఎంపీటీసీలు, కార్పోరేటర్లు, కౌన్సిల‌ర్ల‌కు, ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలుపుతున్న‌ట్లు రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా శాఖామంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు తెలిపారు. ఈ సంధ‌ర్భంగా ఏక‌గ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీ‌నివాస్‌రెడ్డిని మంత్రి ద‌యాక‌ర్‌రావు పుష్ప‌గుచ్ఛం […]

Read More