Breaking News

ERRABELLI

ఎమ్మెల్సీగా పోచంప‌ల్లి శ్రీ‌నివాస్‌రెడ్డి ఏక‌గ్రీవం

ఎమ్మెల్సీగా పోచంప‌ల్లి ఏక‌గ్రీవం

ఫ‌లించిన మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు సామాజిక సారథి, వరంగల్ ప్రతినిధి: వ‌రంగ‌ల్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి పోచంప‌ల్లి శ్రీ‌నివాస్‌రెడ్డి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. పోచంప‌ల్లి శ్రీ‌నివాస్‌రెడ్డి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యేందుకు స‌హ‌క‌రించిన జెడ్పీటీసీలు,ఎంపీటీసీలు, కార్పోరేటర్లు, కౌన్సిల‌ర్ల‌కు, ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలుపుతున్న‌ట్లు రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా శాఖామంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు తెలిపారు. ఈ సంధ‌ర్భంగా ఏక‌గ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీ‌నివాస్‌రెడ్డిని మంత్రి ద‌యాక‌ర్‌రావు పుష్ప‌గుచ్ఛం […]

Read More
రైతుల అభ్యున్నతికి కృషి

రైతుల అభ్యున్నతికి కృషి

సారథి న్యూస్, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలోని మొరిపిరాల, కాంట్రావపల్లి, కేశవపురం గ్రామాల్లో గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సుడిగాలి పర్యటన చేశారు. రూ.1.57 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేతృత్వంలో జరిగిందన్నారు. రైతుల అభ్యున్నతికి పాటుపడిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. కార్యక్రమంలో వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత, వివిధ శాఖల […]

Read More
వైద్యారోగ్యశాఖ పనితీరు భేష్​

వైద్యారోగ్యశాఖ పనితీరు భేష్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: వైద్యారోగ్యశాఖను బలోపేతం చేసేందుకు సీఎం కె.చంద్రశేఖర్​రావు నియమించిన కేబినెట్ సబ్ కమిటీ గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సమావేశమైంది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి కె.తారక రామరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ఆరునెలలుగా వైద్యారోగ్యశాఖ చాలా బాగా పనిచేస్తోందని కితాబిచ్చారు. కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకున్నారని కొనియాడారు. మహమ్మారి కట్టడికి కృచేసిన వైద్యులు, […]

Read More
మహిళాసాధికారతే ప్రభుత్వ ధ్యేయం

మహిళాసాధికారతే ప్రభుత్వ ధ్యేయం

సారథి న్యూస్, హైద‌రాబాద్: మ‌హిళా సాధిరాకత, స్వయం సమృద్ధే లక్ష్యంగా పేద మ‌హిళ‌ల‌ను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, ఫుడ్​ప్రాసెసింగ్​యూనిట్లపై ప్రభుత్వం దృష్టిపెట్టిందని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. పేద‌రిక నిర్మూల‌న సంస్థ(సెర్ప్) ఆధ్వర్యంలో హైద‌రాబాద్లోని రాజేంద్రనగర్​, టీఎస్ ఐపార్డ్ లో గురువారం నిర్వహించిన వర్క్​షాపునకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాళేశ్వరం, దేవాదుల‌, ఎస్సారెస్పీ వంటి అనేకానేక ప్రాజెక్టుల‌తో జ‌లవిప్లవం వచ్చిందన్నారు. వ్యవసాయ ఆధారిత […]

Read More
ట్రీట్​మెంట్​ఎట్లుంది.. సౌలత్​లు ఎట్లున్నయ్​

ట్రీట్​మెంట్​ ఎట్లుంది.. సౌలత్​లు ఎట్లున్నయ్​

సారథి న్యూస్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రిలోని కోవిడ్​19 వార్డు సెంటర్​ను సోమవారం వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, పంచాయతీ రాజ్, నీటి పారుదలశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. పీపీఈ కిట్లు ధరించి వార్డు కలియతిరిగారు. కరోనా వ్యాధిగ్రస్తులతో మాట్లాడారు. ‘ఇక్కడ సౌలత్​లు బాగున్నయా?, ట్రీట్​మెంట్ మంచిగ అందుతుందా..? మందులు బాగా పనిచేస్తున్నయా?’ స్థానికంగా అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. అందరికీ మంచి వైద్యం అందిస్తున్నామని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. అనంతరం జిల్లా వైద్యాధికారులతో […]

Read More

ఆందోళన వద్దు.. అండగా ఉంటాం

సారథిన్యూస్​, వరంగల్​: వరదబాధితులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటామని మంత్రులు కేటీఆర్​, ఈటల, ఎర్రబెల్లి దయాకర్​, సత్యవతి రాథోడ్​ హామీ ఇచ్చారు. మంగళవారం వారు వరంగల్​ నగరంలో పర్యటించారు. మంత్రులు కేటీఆర్​, ఈటల రాజేందర్​ హైదరాబాద్​ నుంచి వరంగల్​కు హెలీక్యాప్టర్​లో వెళ్లారు. అనంతరం ఎర్రబెల్లి సత్యవతి రాథోడ్​తో కలిసి వరంగల్ నగరంలోని నయీం నగర్, సమ్మయ్య నగర్, గోపాలపూర్, పెద్దమ్మగడ్డ – యూనివర్సిటీ రోడ్, పోతన నగర్, బొందివాగు రోడ్, రామన్నపేట, హంటర్ రోడ్, సంతోషిమాత గుడి ప్రాంతం, […]

Read More
ముంపు బాధితులకు అండగా ఉంటాం

ముంపు బాధితులకు అండగా ఉంటాం

సారథి న్యూస్​, వరంగల్​: వరంగల్ మహానగరంలో భారీవర్షాలకు నీటమునిగిన లోతట్టు కాలనీలు, పలు ప్రాంతాలను తెలంగాణ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ, పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం పరిశీలించారు. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరావాస ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నగరంలోని ములుగు రోడ్డు, కాశీబుగ్గ, పద్మానగర్, ఎస్ఆర్ నగర్, చిన్నవడ్డేపల్లి చెరువు, తులసి బార్, సమ్మయ్య నగర్, నయీనగర్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా కలియ […]

Read More
కరోనా పేషంట్లను కరుణతో చూద్దాం

కరోనా పేషంట్లను కరుణతో చూద్దాం

 ప్రజల్లో ధైర్యాన్ని నింపండి తప్పుడు ప్రచారాలు చేయొద్దంటూ…మీడియా, సోషల్ మీడియాకు విజ్ఞప్తి  సారథి న్యూస్​, హైదరాబాద్: మనమంతా మనుషులం..సాటి మనుషుల మీద మానవత్వాన్ని చాటుదాం. మన తోటి వాళ్లందరినీ గౌరవిద్దాం. మరీ ముఖ్యంగా కరోనా పేషంట్లని కరుణతో చూద్దాం. కరోనా బాధిత శవాలకు గ్రామాల్లో అంత్యక్రియలు నిర్వహించేలా అనుమతిద్దాం…అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాక్షేత్రంలో తనతోపాటు విస్తృతంగా తిరిగిన తన సిబ్బందిలో కొందరికి పాజిటివ్ […]

Read More