Breaking News

HARISH RAO

నెలసంది గోసపడుతున్నం

నెలసంది గోసపడుతున్నం

కొనమని వేడుకున్నా అధికారులు పట్టించుకుంటలేరు రేపటిలోగా కొనపోతే కుప్పపోసి అంటుపెడ్తం మంత్రి హరీశ్​రావు ఎదుట అన్నదాతల గగ్గోలు సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: ‘నెలరోజులుగా వరి కొనుగోలు కేంద్రం వద్ద పడిగాపులు గాస్తున్నాం. మా పంటను కొనుగోలు చేయమని వేడుకున్నా అధికారులు స్పందించడం లేదు’ అని రైతులు మంత్రి హరీశ్​రావు ఎదుట గోడును వెళ్లబోసుకున్నారు. వడ్లను రైస్ మిల్లు యాజమాన్యాలు కూడా కొనుగోలు చేయడం లేదని ఆయన దృష్టికి తెచ్చారు. తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఒక్కసారి […]

Read More
కొండపోచమ్మ సన్నిధిలో హరీశ్ రావు

కొండపోచమ్మ సన్నిధిలో హరీశ్ రావు

సామాజిక సారథి, సిద్దిపేట: జగదేవ్‌ పూర్‌ మండలం తీగుల్‌ గ్రామంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండ పోచమ్మ అమ్మవారిని మంత్రి హరీశ్‌రావు దర్శించుకున్నారు. గురువారం ఆలయ 20వ వార్షికోత్సవ వేడుకలకు హాజరైన మంత్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మ తల్లీ రాష్ట్ర ప్రజలందరినీ చల్లగా సుభిక్షంగా ఉండేలా దీవించు తల్లీ అని వేడుకున్నారు. ఈ మేరకు ఆలయ సవిూపంలో ఓ భక్తుడు వేయించిన సదరు పట్నంలో మంత్రి పాల్గొన్నారు. మంత్రి వెంట ఎప్డీసీ చైర్మన్‌ […]

Read More
రెండు డోసుల వ్యాక్సిన్‌ తప్పనిసరి

రెండు డోసుల వ్యాక్సిన్‌ తప్పనిసరి

ప్రజలకు సూచించిన మంత్రి హరీశ్ రావు సామాజి సారథి, ములుగు: మొదటి డోస్‌ వేసుకున్నంత వారంతా తప్పనిసరిగా రెండవ డోస్‌ వేయించుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌ రావు క్షీరసాగర్‌ గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామ ప్రజలకు ఉచిత మినరల్‌ వాటర్‌ అందించాలనే లక్ష్యంతో ఏంపీటీసీ కొన్యాల మమత బాల్‌ రెడ్డి వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటుచేయడం అభినందనీయమని ప్రశంసించారు. సిద్ధిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్‌ గ్రామంలో గురువారం ఉదయం కొన్యాల బాల్‌ రెడ్డి తండ్రి […]

Read More
ఏం చేశారని ఓటు వేయాలి

ఏం చేశారని ఓటు వేయాలి?

సారథి న్యూస్, శంషాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు ఇస్తే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని మంత్రి టి.హరీశ్​రావు డిమాండ్​ చేశారు. ఇంధనం, గ్యాస్ ధరలు అధికంగా పెంచుతూ పేదల నడ్డి విరుస్తుందని విమర్శించారు. శుక్రవారం శంషాబాద్ లోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గ పట్టభద్రులుగా ఎమ్మెల్సీ సురభివాణి దేవిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. […]

Read More
మెదక్​ నంబర్ ​వన్​గా నిలవాలె

మెదక్​ నంబర్ ​వన్​గా నిలవాలె

సారథి న్యూస్, మెదక్: జిల్లాను పారిశుద్ధ్యంలో దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచేలా లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​ రావు కోరారు. సోమవారం సిద్దిపేట నుంచి మెదక్ జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వైకుంఠధామాలు, రైతు వేదికలు, డంపింగ్​యార్డులు, రైతు కల్లాలపై ఆరాతీశారు. ఈనెల 31వ తేదీలోగా పూర్తి చేయాలన్నది తమ లక్ష్యమన్నారు. జిల్లాలోని కొన్ని మండలాల్లో పనుల పురోగతి బాగుందని, మరికొన్ని మండలాల్లో చాలా వెనకబడి ఉన్నారని అన్నారు. ఒకరిద్దరు సర్పంచ్​లతో […]

Read More

పోచారం డ్యామ్​కు కొండపోచమ్మ నీళ్లు

సారథి న్యూస్​, మెదక్​: ఎస్​ఆర్​సీ కొండపోచమ్మ సాగర్​ ద్వారా పోచారం డ్యాం నింపి ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందజేస్తామని మంత్రి హరీశ్​ రావు ప్రకటించారు. మంగళవారం ఆయన మెదక్​ మండలం రాజ్​పేట్​ శివారులో రూ.5.5 కోట్ల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించారు. రాష్ట్రంలోనే అన్నిటి కంటే ముందుగా పోచారం సాగర్​ ప్రాజెక్టు నిండుతుందన్నారు. అయినప్పటికీ కొండపోచమ్మ సాగర్ ద్వారా హల్దీ ఎంఎన్ కెనాల్ మీదుగా ప్రాజెక్టును నింపి సాగునీరు ఇస్తామన్నారు. కార్యక్రమంలో మెదక్​ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి, […]

Read More

తెలంగాణ ఫలాలు అందుతున్నాయ్​

సారథి న్యూస్​, హుస్నాబాద్​: తెలంగాణ స్వరాష్ట్ర ఫలాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​ రావు అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఒక్కొక్కటిగా అందుతున్నాయని వివరించారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని తన నివాసంలో జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం రంగదాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులను స్మరిస్తూ.. కాళేశ్వరం గోదావరి జలాలతో నివాళులు అర్పించారు. సమీకృత కలెక్టరేట్​ ఆవరణలో జాతీయ జెండాను ఎగరవేసి మాట్లాడారు. స్వరాష్ట్రాన్ని సాధించుకున్న […]

Read More
ఇది మరిచిపోలేని రోజు

ఇది మరిచిపోలేని రోజు

 ఇది మరిచిపోలేని రోజు. – మంత్రి హరీశ్ రావు సారథి న్యూస్, మెదక్: సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం దలాపూర్ వద్ద నిర్మించిన రంగనాయకసాగర్ ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాల్వలకు మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, సిద్దిపేట జడ్పీ చైర్ ​పర్సన్​ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, రసమయి బాలకిషన్ పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. అంతకుముందు ఇరిగేషన్ ఇంజనీర్ హరిరాం మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ టన్నెల్ […]

Read More