Breaking News

పొలిటికల్

రాజ్​గోపాల్​రెడ్డి చెప్పుతో కొడతానన్నడు

రాజ్​గోపాల్​రెడ్డి చెప్పుతో కొడతానన్నడు

చర్లగూడం ప్రాజెక్టు కారణంగా 50 మంది రైతులు మృత్యువాత ప్రాజెక్టులకు భూములిచ్చిన రైతులు నేడు అడ్డాకూలీలు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్ ధ్వజం మర్రిగూడం భూనిర్వాసిత రైతుల ధర్నాకు మద్దతు సామాజికసారథి, మునుగోడు: చర్లగూడెం భూనిర్వాసితులకు సీఎం కేసీఆర్ ​ఫాంహౌస్​ అమ్మి అయిన సరే భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని బీఎస్పీ రాష్ర్ట అధ్యక్షుడు ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ప్రాజెక్టుల్లో పరిహారం కోసం స్థానికుల నాయకులను ఆశ్రయిస్తే కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి పెన్నులో ఇంకు […]

Read More
కందనూలులో ‘క్యాంపు’ పాలిటిక్స్!

కందనూలులో ‘క్యాంపు’ పాలిటిక్స్!

పేదల కోసం ఏర్పాటుచేసిన మెడికల్​ క్యాంపుపై అక్కసు జీర్ణించుకోలేక రద్దుచేయించిన ఓ బడా నేత సొంతపార్టీ నేతలే క్యాన్సిల్ ​చేయించడంపై ఎమ్మెల్సీ గుస్సా తనకు అడ్డంకులు సృష్టించడంపై కీనుక మరోసారి అధికారపార్టీలో భగ్గుమన్న గ్రూపు రాజకీయాలు సామాజికసారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జిల్లాలో పాలిటిక్స్ ​మరింత హీటెక్కుతున్నాయి.. నేతలు బలాబలాలను సరిచూసుకుంటున్నారు.. పోటాపోటీగా పర్యటనలు, కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకునేందుకు శర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకేపార్టీలో రెండు వర్గాల మధ్య నిశ్శబ్ధయుద్ధం నడుస్తోంది.. […]

Read More
రావత్‌ హెలికాప్టర్ ప్రమాదంలో కీలక సమాచారం

రావత్‌ హెలికాప్టర్​ ప్రమాదంలో కీలక సమాచారం

చివరగా తీసిన వీడియో పరిశీలను పంపిన అధికారులు చెన్నై: తమిళనాడు నీలగిరి జిల్లా కూనూర్‌ అటవీ ప్రాంతంలో ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనపై దర్యాప్తు వేగవంతమైంది. ఈ నెల8న జరిగిన ఘటనలో తొలి సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ సహా మరో 13మంది మృతి చెందిన ఈ ఘటనకు సంబంధించిన వైరల్‌ గా మారిన వీడియో ఇప్పుడు కీలకంగా మారింది. కోయంబత్తూర్‌ కు చెందిన జో అనే వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్‌ డిసెంబర్‌ 8న స్నేహితుడు నాజర్‌ అతని కుటుంబసభ్యులతో […]

Read More
సంఘటిత సమాజమే ధ్యేయం

సంఘటిత సమాజమే ధ్యేయం

ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే  సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: సంఘటిత, సమర్థ, స్వాభిమాన భారత్ ను రూపొందించడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని, ఇదే హిందూ శక్తి సంగమం సందేశమని ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తత్రేయ హోసబలే పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో హిందూ శక్తి సంగమం పేరుతో శనివారం నిర్వహించిన జిల్లా మహాసాంఘిక్ సార్వజనికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమృతోత్సవాలు నిర్వహించుకుంటున్నామని చెప్పారు. […]

Read More
రైతు ఉసురు ముట్టక తప్పదు

రైతు ఉసురు ముట్టక తప్పదు

టీఆర్‌ఎస్‌ సర్కార్‌ కూలిపోవడం ఖాయం రైతు రవి కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల, రఘునందర్ రావు సామాజికసారథి, మెదక్‌: రాష్ట్రంలోని రైతుల ఉసురు తగిలి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. జిల్లాలోని హవేళి ఘనపూర్‌ మండలం బోగడ భూపతిపూర్‌ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన్‌రావు శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్​మాట్లాడుతూ.. రాష్ట్రంలో మోతబారి రైతునని చెప్పుకునే సీఎం కేసీఆర్‌ […]

Read More
వైఎస్ షర్మిల దీక్ష భగ్నం, అరెస్ట్‌

వైఎస్ ​షర్మిల దీక్షభగ్నం, అరెస్ట్‌

  • December 12, 2021
  • Comments Off on వైఎస్ ​షర్మిల దీక్షభగ్నం, అరెస్ట్‌

సామాజిక సారథి, మెదక్: ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్​చేస్తూ మెదక్​ జిల్లా హవేలి ఘనపూర్‌ మండలం బొగుడు భూపతిపూర్‌ గ్రామంలో వైఎస్సార్‌ టీపీ నాయకురాలు షర్మిల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆమెను అరెస్ట్‌ చేశారు. షర్మిలతో పాటు పలువురు పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు  షర్మిల మాట్లాడుతూ.. రైతు రవి కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పరిహారం ఇచ్చేవరకూ దీక్ష […]

Read More
రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదా?

రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదా?

వానాకాలం పంటను ఎందుకు కొనడం లేదు సీఎం, మంత్రుల భాష మార్చుకోవాలి బీజేపీ చీఫ్​బండి సంజయ్​ఫైర్​ సామాజికసారథి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మరోమారు ధ్వజమెత్తారు. వర్షాకాలం పంట కొనబోమని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ఎక్కడా చెప్పలేదన్నారు. వానాకాలం పంటను కొంటామని టీఆర్ఎస్​పార్లమెంటరీ పక్షనేత నామా నాగేశ్వర్​రావు ఎదుటే గోయల్‌ చెప్పారని వివరించారు. వానాకాలం పంటను సీఎం కేసీఆర్‌ ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనిపించడం […]

Read More
కేసీఆర్కు డీఎన్ఏ టెస్టు చేయాలి

కేసీఆర్​ కు డీఎన్​ఏ టెస్టు చేయాలి

అసలు ఆయన తెలంగాణ బిడ్డేనా? అమరుల స్థూపాన్ని ఆంధ్రా కాంట్రాక్టర్​కు ఎట్లిస్తారు టీపీసీసీ చీఫ్​రేవంత్‌ రెట్టి సూటిప్రశ్న సామాజికసారథి, హైదరాబాద్‌: అమరుల స్థూపం నిర్మాణం కట్టడానికి తెలంగాణ వారు పనికి రారా? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. ఆయన అసలు తెలంగాణ బిడ్డేనా? అని అనుమానం వ్యక్తం చేశారు. ఆయనకు డీఎన్‌ఏ టెస్ట్​చేయించాలన్నారు. అమరవీరుల స్థూపం నిర్మాణం టెండర్‌ను ఏపీలోని ప్రొద్దుటూరుకు చెందిన కెపీసీ కంపెనీకి ఇచ్చారని అన్నారు. శనివారం […]

Read More