Breaking News

Day: October 1, 2022

రాజ్​గోపాల్​రెడ్డి చెప్పుతో కొడతానన్నడు

రాజ్​గోపాల్​రెడ్డి చెప్పుతో కొడతానన్నడు

చర్లగూడం ప్రాజెక్టు కారణంగా 50 మంది రైతులు మృత్యువాత ప్రాజెక్టులకు భూములిచ్చిన రైతులు నేడు అడ్డాకూలీలు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్ ధ్వజం మర్రిగూడం భూనిర్వాసిత రైతుల ధర్నాకు మద్దతు సామాజికసారథి, మునుగోడు: చర్లగూడెం భూనిర్వాసితులకు సీఎం కేసీఆర్ ​ఫాంహౌస్​ అమ్మి అయిన సరే భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని బీఎస్పీ రాష్ర్ట అధ్యక్షుడు ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ప్రాజెక్టుల్లో పరిహారం కోసం స్థానికుల నాయకులను ఆశ్రయిస్తే కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి పెన్నులో ఇంకు […]

Read More