Breaking News

Year: 2022

పెండింగ్ బిల్లులు వస్తలేవు.. మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

పెండింగ్ బిల్లులు వస్తలేవు.. మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

  • November 1, 2022
  • Comments Off on పెండింగ్ బిల్లులు వస్తలేవు.. మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

మనస్తాపనతో టీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం  పెండింగ్ బిల్లులు వస్తలేవు… వచ్చిన బిల్లులన్నీ సర్పంచ్ వాడుకుంటండు సామజిక సారథి, నాగర్ కర్నూల్: బంగారు తెలంగాణలో ఓవైపు రైతులు, మరోవైపు నిరుద్యోగులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులకు కూడా ఆత్మహత్యలు తప్పడం లేదు. చేసిన పనులకు బిల్లులు రాలేదని, అప్పులబాధ ఎక్కువైందనే ఆందోళనతో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి తాలూకాలో ఊర్కొండ టీఆర్ఎస్ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు నాగర్ కర్నూల్ కలెక్టర్ క్యాంపు ఆఫీసు ఎదుట పురుగు మందు […]

Read More
అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించండి

అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించండి

  • November 1, 2022
  • Comments Off on అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించండి

కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న సామాజిక సారథి, నాగర్ కర్నూలు: అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్) జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లాలోని ధరూర్ మండలం రేవులపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను అరెస్టు చేసి, దుండగులను దేశ బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ కులం, మతం ముసుగుతో రోజురోజుకు పెట్రేగిపోతుందని […]

Read More
జనసంద్రమైన... పటాన్‌చెరు పట్టణం

జనసంద్రమైన… పటాన్‌చెరు పట్టణం

  • November 1, 2022
  • Comments Off on జనసంద్రమైన… పటాన్‌చెరు పట్టణం

అంబరాన్ని అంటిన కేసరి లాల్ యాదవ్ సంగీతం   మారు మోగిన జీఎంఆర్ నినాదాలు జనసంద్రంగా మైత్రి క్రీడా మైదానం                                                తరలివచ్చిన ఉత్తర భారతీయులు మినీ ఇండియాకు నిర్వచనం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సామాజిక సారథి, పటాన్‌చెరు: పటాన్‌చెరు పట్టణం జనసంద్రంగా మారినట్లు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మైత్రి మైదానంలో ఉత్తర భారతీయుల పవిత్రమైన పండగ ఛట్ పూజకు భోజ్ […]

Read More
బాధిత కుటుంబానికి జీఎస్ఆర్ చేయూత

బాధిత కుటుంబానికి జీఎస్ఆర్ చేయూత

సామాజిక సారథి, రామకృష్ణాపూర్: బాధిత కుటుంబానికి చేయూతనందించినట్లు జీఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రాజారమేశ్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ మున్సిపాలటీలోని ఆర్కేవన్ సుభాష్ నగర్ కు చెందిన మల్లమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. మృతురాలి కుమారుడు ఆటో నడుపుతూ జీవనాన్ని దినదినగండంగా గడుపుతున్నాడని తెలిపారు. బాధిత కుటుంబానికి జీఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 5వేల నగదు, 50 కిలోల బియ్య, నిత్యవసర వస్తువులను పంపిణీ […]

Read More
డ్రైనేజీ పనులు ప్రారంభం

డ్రైనేజీ పనులు ప్రారంభం

సామాజిక సారథి, రామకృష్ణాపూర్: డ్రైనేజీ పనుల ప్రారంభించినట్లు మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని 17, 19 వార్డుల్లోని శ్రీనివాస్ నగర్, అబ్రహం నగర్ లో డ్రైనేజీ పనులు ప్రారంభించామని తెలిపారు. కాంట్రాక్టర్లు మున్సిపాలిటీ పరిధిలో చేపట్లే పలు అభివృద్ది పనుల్లో వేగం పెంచడంతో పాటు నాణ్యత ప్రమాణాలను పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, […]

Read More
మునుగోడులో బీఎస్పీ గెలుపు ఖాయం

మునుగోడులో బీఎస్పీ గెలుపు ఖాయం

  • November 1, 2022
  • Comments Off on మునుగోడులో బీఎస్పీ గెలుపు ఖాయం

బీఎస్పీ నేత ఏర్పుల సాయికృష్ణ  సామాజిక సారథి, సూర్యాపేట: మునుగోడు ఉప ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి శంకరచారి గెలుపు ఖాయమని బిఎస్పీ నాయకులు ఏర్పుల సాయికృష్ణ అన్నారు. మంగళవారం ఉప ఎన్నికల సందర్భంగా ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రం మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు ఆధిపత్య వర్గానికి చెందిన నాయకులకే టికెట్లు కేటాయించాయని ఆరోపించారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర చీఫ్ డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ […]

Read More
అన్నదాతలు అధైర్యపడొద్దు

అన్నదాతలు అధైర్యపడొద్దు

సామాజిక సారథి, చేగుంట: అన్నదాతలు అధైర్యపడొద్దు ప్రతి గింజ కొంటామని ఎమ్మెల్సీ ఫరక్ హుస్సేన్ అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ యార్డులు, గ్రామీణ ప్రాంతాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతుల నుంచి ధాన్యాన్ని తీసుకుంటుందని చెప్పారు. సీఎం కేసీఆర్ రైతుల అభ్యున్నతి కోసం రూ. 2060 మద్దతు ధర కల్పిస్తున్నాడని […]

Read More
ఉక్కుమనిషి పటేల్ కు ఘన నివాళి

ఉక్కుమనిషి పటేల్ కు ఘన నివాళి

సామాజిక సారథి, రామకృష్ణాపూర్: ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు 147వ జయంతి వేడుకల సందర్భంగా మున్సిపల్ పాలకవర్గం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ మాట్లాడుతూ స్వాతంత్రపు సంగ్రామంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ సేవలు వెలకట్టలేవన్నారు. అనంతరం పటేల్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పిండంతో పాటు జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, వార్డు కౌన్సిలర్లు, […]

Read More