Breaking News

Month: December 2020

వైకల్యం మనిషికి మాత్రమే..

వైకల్యం మనిషికి మాత్రమే..

సారథి న్యూస్, ములుగు: రాష్ట్ర మహిళా స్రీ,శిశు సంక్షేమ, రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం వెబినార్ ద్వారా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ స్పెషల్ సెక్రటరీ దివ్యా దేవరాజన్ మాట్లాడుతూ.. వైకల్యం మనిషికి మాత్రమేనని మనసుకు కాదని, ఆత్మవిశ్వాసంతో అంగవైకల్యం జయించాలని కోరారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి.. వారి భవిష్యత్ కు బంగారు బాటలు వేస్తోందన్నారు. కోవిడ్ […]

Read More
కెప్టెన్ హరీశ్​ రావు .. ఫోర్లే ఫోర్లు

కెప్టెన్ హరీశ్​ రావు .. ఫోర్లే ఫోర్లు

సిద్దిపేట: నిన్నటి దాకా హైదరాబాద్​ మహానగర ఎన్నికల హడావుడిలో ఉన్న మంత్రి టి.హరీశ్​రావు ఆటవిడుపుగా సిద్దిపేటలో జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్​లో బ్యాట్​ పట్టి కొద్దిసేపు అలరించారు. బుధవారం జరిగిన మ్యాచ్​లో సిద్దిపేట క్రికెట్ అసోసియేషన్‌కు కెప్టెన్‌గా బరిలోకి దిగారు. అయితే తన టీమ్ 3 వికెట్లు కోల్పోయిన సమయంలో మంత్రి హరీశ్​ రావు క్రీజ్​లోకి దిగారు. దిగడంతో బంతిని బౌండరీ లైన్​ వైపునకు బాదుతూ దూకుడుగా బ్యాటింగ్ చేశారు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ సునాయాసంగా […]

Read More
ఎన్ని ఇబ్బందులొచ్చినా పథకాలను ఆపబోం..

ఎన్ని ఇబ్బందులొచ్చినా పథకాలను కొనసాగిస్తాం

సారథి న్యూస్, మెదక్: టీఆర్ఎస్ ​ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్​రావు అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. బుధవారం మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెదక్, హవేలీ ఘనపూర్ మండలాలకు సంబంధించిన 35 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని […]

Read More
ఎమ్మెల్యే తండ్రి దశదినకర్మకు సీఎం కేసీఆర్​హాజరు

ఎమ్మెల్యే తండ్రి దశదినకర్మకు సీఎం కేసీఆర్​ హాజరు

సారథి న్యూస్, హైదరాబాద్: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తండ్రి కృష్ణమూర్తి ఇటీవల కన్నుమూశారు. బుధవారం మాక్లూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే స్వగృహంలో నిర్వహించిన ద్వాదశ దినకర్మలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. రోడ్డు మార్గం ద్వారా ఆయన అక్కడికి నేరుగా వెళ్లి ఎమ్మెల్యే గణేష్ గుప్తా కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. అంతకుముందు కృష్ణమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎం వెంట హోంశాఖ మంత్రి మహమూద్​అలీ, మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, […]

Read More
ఘోరరోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

ఘోరరోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

సారథి న్యూస్, చేవెళ్ల: చేవెళ్ల మండలంలోని కందవడా గేట్ సమీపంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌- బీజాపూర్‌ ప్రధాన రహదారిపై ఇన్నోవా కారు బోర్ వెల్ లారీని ఢీకొన్న ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రగాయాలతో బయటపడ్డారు. హైదరాబాద్ లోని తాడ్ బండ్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. కారులో ఇరుక్కున్న శవాలు బయటికి తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More
బ్యాలెట్​బాక్స్​ల్లో భవితవ్యం

బ్యాలెట్​ బాక్స్​ల్లో భవితవ్యం

ముగిసిన జీహెచ్ఎంసీ పోలింగ్​ కొన్నిచోట్ల రీపోలింగ్.. 4న ఓట్ల కౌంటింగ్ సారథి న్యూస్, హైదరాబాద్: గ్రేటర్​ ఎన్నికల వార్ ​ప్రశాంతంగా ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీలు నువ్వా..నేనా? అనే రీతిలో తలపడిన పోరులో విజయం ఎవరిని వరించనుందో ఈనెల 4వ తేదీన కౌంటింగ్​లో తేలనుంది. వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, పలుచోట్ల ఘర్షణలతో అసెంబ్లీ ఎన్నికలను తలపించింది. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో 150 వార్డుల్లో 1,122 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. టీఆర్‌ఎస్‌ నుంచి 150 మంది, బీజేపీ […]

Read More
ఓటు వేసిన ప్రముఖులు

ఓటు వేసిన ప్రముఖులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో మంగళవారం పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మంత్రి కె.తారకరామారావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, హోంమంత్రి, డిప్యూటీ సీఎం మహమూద్​అలీ, డీజీపీ ఎం.మహేందర్​రెడ్డి కుందన్​బాగ్​ పోలింగ్​ బూత్​లో, హైదరాబాద్​ పోలీస్​ కమిషనర్​ సజ్జనార్​ కుటుంబసమేతంగా తమ ఓటువేశారు. అలాగే సికింద్రాబాద్ లోని ఇస్లామియా స్కూలులో డిప్యూటీ స్పీకర్​ టి.పద్మారావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖైరతాబాద్ సర్కిల్ సోమాజిగూడ వార్డు నం.97, సెంటర్ ఫర్ […]

Read More
ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య కన్నుమూత

నాగార్జునసాగర్​ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య కన్నుమూత

తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తంచేసిన సీఎం కె.చంద్రశేఖర్​రావు సారథి న్యూస్, హైదరాబాద్: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మార్క్సిస్టు దృక్పథంతో ప్రజాసమస్యలపై పాలకులను నిలదీసిన నాగార్జునసాగర్​ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య(64) మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతుండగా వెంటనే హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. నోముల 30ఏళ్లకు పైగా రాజకీయ, ప్రజాజీవితంలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. 1987లో జరిగిన మండల […]

Read More