Breaking News

CAROONA

పిట్టగూడు.. కట్టిచూడు!

పిట్టగూడు.. కట్టిచూడు!

సారథి, మహబూబ్ నగర్: రాష్ట్రంలో కరోన మహ్మమారి రోజు రోజుకు విజృంభిస్తుండటంతో ఇంటి నుంచి అడుగు బయటపెట్టాలంటే మాస్కు తప్పనిసరిగా మారింది. కొంతమంది ఎన్ 95 మాస్కులు ధరిస్తే మరికొందరు మాత్రం వాషబుల్ క్లాత్ మాస్కులను ధరిస్తున్నారు. మహబూబ్​ నగర్​ జిల్లా అడ్డాకుల మండలం చిన్న మునుగల్ చేడ్ గ్రామానికి చెందిన ఓ తాత గిజిగాడి పిట్టగూడును మాస్కుగా ధరించి పొలం వద్ద నుంచి నేరుగా పింఛన్​ తీసుకునేందుకు వచ్చాడు. దీంతో అక్కడున్న స్థానికులు పిట్టగూడును మాస్కుగా […]

Read More
తెలంగాణలో లాక్‌డౌన్ ఉండదు

తెలంగాణలో లాక్‌డౌన్ ఉండదు

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల మూసివేత తాత్కాలికమేనని, విద్యార్థులు, తల్లిదండ్రులు, రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందవద్దని సీఎం కె.చంద్రశేఖర్​రావు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో లాక్‌డౌన్ ఉండబోదని స్పష్టం చేశారు.రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అన్నిరకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటామని తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రతిపక్షాలు బలమైన సలహాలు, సూచనలు ఇవ్వడం లేదన్నారు. ప్రతి విషయాన్ని విమర్శించడం సరికాదని, మూస ధోరణిలో […]

Read More
కరోనా వ్యాక్సినేషన్​షురూ

కరోనా వ్యాక్సినేషన్ ​షురూ

సారథి న్యూస్, ములుగు: జిల్లాలో మార్చి1వ తేదీ(సోమవారం) నుంచి రెండవ విడత కరోనా వాక్సినేషన్ ప్రారంభమవుతుందని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణఆదిత్య తెలిపారు. ఆదివారం ఆయన సంబంధిత అధికారులు, వైద్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 60 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్​వేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు వైద్యుల ధ్రువీకరణ పత్రాలను తీసుకురావాలని కోరారు. ఆన్​లైన్​లో తమ పేరును cowin. gov. in వెబ్​సైట్​లో నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి శ్యాంసుందర్, డీఎంహెచ్​వో, […]

Read More
కరోనాపై అలర్ట్​గా ఉండండి

కరోనాపై అలర్ట్​గా ఉండండి

హైదరాబాద్‌: పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్యశాఖను సీఎం కె.చంద్రశేఖర్​రావు అలర్ట్​ చేశారు. ఈ మేరకు వైద్యశాఖమంత్రి ఈటల రాజేందర్, ఇతర అధికారుల‌తో సమీక్షించారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఉన్న జిల్లాలపై ప్రత్యేకదృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. కేసులు పెరగకుండా కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో మరిన్ని కరోనా పరీక్షలు చేయాలని, అలాగే హోం ఐసోలేషన్‌ కిట్లు అందజేయాలని కోరారు. ప్రస్తుతానికి తెలంగాణలో కేసులు భారీగా పెరిగిన దాఖలాలు […]

Read More
జాగ్రత్తలు తీసుకుని స్కూళ్లు నడపాలే

జాగ్రత్తలు తీసుకుని స్కూళ్లు నడపాలే

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: స్కూళ్లు పున:ప్రారంభమవుతున్ననేపథ్యంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చిన్నశంకరంపేట ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మిరెడ్డి స్పష్టంచేశారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో హైస్కూలు హెడ్ మాస్టర్లు, సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు సమావేశం నిర్వహించారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పాఠశాలు నడపాలని తహసీల్దార్​ రాజేశ్వర్​రావు సూచించారు. పంచాయతీ కార్యదర్శులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ఎంపీడీవో గణేష్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు నష్టపోయిన రోజులను దృష్టిలో ఉంచుకుని తక్కువ సమయంలో మంచి ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులంతా కృషిచేయాలని ఎంఈవో […]

Read More
స్కూళ్ల ప్రారంభోత్సవానికి సన్నాహాలు

స్కూళ్ల ప్రారంభోత్సవానికి సన్నాహాలు

సారథి న్యూస్, రామాయంపేట: కరోనా కారణంగా మూతబడిన స్కూళ్లు ఫిబ్రవరి 1 నుంచి పున:ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో స్కూళ్లలో అన్ని ఏర్పాట్లు చేయాలని జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూలును సందర్శించారు. విద్యార్థులు, టీచర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆయన వెంట స్థానిక సర్పంచ్​గేరుగంటి అనూష, సెక్రటరీ అంజయ్య, పాఠశాల చైర్మన్ కొమ్మట బాగులు, హెచ్ఎం శ్రీనివాస్, టీచర్లు విజయ్ కుమార్, విజయ్ కృష్ణ, […]

Read More

కరోనాను ఎదుర్కొనే శక్తి.. గొప్ప వరం

సారథి న్యూస్, మానవపాడు: ఏడాది పాటు ఒకరికి మరొకరు కలవకుండా, తల్లికి పిల్లభారమనేలా కరోనా చేసిందని, మహమ్మారిని తట్టుకునే శక్తి మనకు దేవుడిచ్చిన గొప్ప వరమని జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్​పర్సన్ ​సరిత అన్నారు. జిల్లాలోని మానవపాడు ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రంలో మంగళవారం కరోనా వ్యాక్సినేషన్ ​ప్రక్రియను డాక్టర్ దివ్య, డాక్టర్ ఇర్షద్, డాక్టర్ సవిత సమక్షంలో ఆమె ప్రారంభించారు. వాక్సిన్ ను మొదట హెల్త్ వర్కర్, రెండో వ్యాక్సిన్ డాక్టర్ కు ఇచ్చారు. కరోనా […]

Read More
సింగరేణిలో కరోనా వ్యాక్సినేషన్​

సింగరేణిలో కరోనా వ్యాక్సినేషన్​

సారథి న్యూస్, రామగుండం: సింగరేణి ఏరియా హాస్పిటల్ లో డాక్టర్లు, మెడికల్ సిబ్బందికి ప్రభుత్వ వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కరోనా వ్యాక్సినేషన్​ ప్రక్రియను ఆర్​జీ –1 జీఎం కె.నారాయణ మంగళవారం ప్రారంభించారు. మొదటి దఫాలో ప్రభుత్వం సూచన మేరకు సింగరేణి ఏరియా హాస్పిటల్ లో పనిచేస్తున్న వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి వ్యాక్సిన్​ వేశారు.

Read More