Breaking News

SIDDIPETA

కేఏ పాల్ పై దాడి

కేఏ పాల్ పై దాడి

చెంపచెల్లుమనిపించిన టీఆర్ఎస్​వీ నాయకుడు సిద్దిపేట జిల్లా జక్కాపూర్​లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడికి చేదు అనుభవం సామాజిక సారథి, సిద్దిపేట: రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై టీఆర్ఎస్​ నాయకుడు దాడి చేశాడు. ఈ ఘటన సోమవారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఇటీవల వడగండ్ల వానకు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు సిరిసిల్ల వెళ్తున్న కేఏ పాల్ ను సిద్దిపేట జిల్లా జక్కాపూర్ లో టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కారుకు అడ్డంగా పడుకుని […]

Read More
మల్లన్నసాగర్​తెలంగాణ జలహృదయం

మల్లన్నసాగర్ ​తెలంగాణ జలహృదయం

కాళేశ్వరంతో స్వరాష్ట్రం ముఖచిత్రం మారింది ఎందరో త్యాగం చేసి భూములు ఇచ్చారు.. ముంపు బాధితులను అందరినీ ఆదుకుంటాం ఎండనక, వాననక కష్టపడి పనిచేశారు.. ఇంజినీర్లు, కార్మికులందరికీ సెల్యూట్​ చేస్తున్నా.. ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సీఎం కేసీఆర్​ సామాజికసారథి, సిద్దిపేట: దేశం మొత్తం కరువు ఉన్నా.. ఇక తెలంగాణలో మాత్రం ఆ ఛాయలే రావని సీఎం కె.చంద్రశేఖరావు అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నిర్మించిన ప్రాజెక్టులతో ఈ ప్రాంతం నిరంతరాయంగా జలాలను అందిస్తుందని చెప్పారు. ప్రాజెక్టులతో పాటు […]

Read More
ఎమ్మెల్సీ రేసులో వెంకట్రామిరెడ్డి

ఎమ్మెల్సీ రేసులో వెంకట్రామిరెడ్డి?

సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: సిద్దిపేట కలెక్టర్​ వెంకట్రామిరెడ్డి వీఆర్​ఎస్​ తీసుకున్నారు. టీఆర్​ఎస్​ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశమిస్తానని సీఎం కేసీఆర్ ​నుంచి గ్రీన్​సిగ్నల్​ కావడంతో ఆయన తన కలెక్టర్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎస్​ సోమేశ్​కుమార్​కు పంపించగా ఆయన ఆమోదించారు. ఇదిలాఉండగా, కొద్దిసేపటల్లో టీఆర్ఎస్​లో చేరనున్నట్లు సమాచారం. వెంకట్రామిరెడ్డి స్వస్థలం పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామం. 1996లో డిప్యూటీ కలెక్టర్ ​కేడర్​లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. ఉమ్మడి […]

Read More
స్కూటీపై వ్యక్తి చక్కర్లు.. కంగుతిన్న పోలీసులు

స్కూటీపై వ్యక్తి చక్కర్లు.. కంగుతిన్న పోలీసులు

సారథి ప్రతినిధి, సిద్దిపేట: కారును పార్కింగ్ చేసి స్కూటీపై అనుమానాస్పదంగా చక్కర్లు కొడుతున్న ఓ వ్యక్తిని శనివారం పోలీసులు పట్టుకున్నారు. మందుబాబుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఎస్సై సజ్జనపు శ్రీధర్ కథనం.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కారులో అక్రమంగా మద్యం సీసాలను నిల్వచేశాడు. హుస్నాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్ (గోదాంగడ్డ)కు చెందిన సదరు వ్యక్తి స్కూటీపై తిరుగుతుండటంతో అనుమానం వచ్చి స్కూటీని చెక్ చేయగా అందులో మద్యం […]

Read More
సీటీ స్కానింగ్ రేట్లు తగ్గించిన్రు

సీటీ స్కానింగ్ రేట్లు తగ్గించిన్రు

సారథి, సిద్దిపేట: కొవిడ్ బాధితుల నుంచి ప్రస్తుతం వసూలు చేస్తున్న సీటీ స్కానింగ్ రేటు రూ.5,500 బదులుగా రూ.రెండువేల మాత్రమే తీసుకునేందుకు స్కానింగ్ సెంటర్లు అంగీకారం తెలిపాయని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. గురువారం ఆయన సిద్దిపేట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కష్టకాలంలో కొవిడ్ చికిత్స పొందే పేద, మధ్యతరగతి బాధితులకు ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే చికిత్స అందించాలని సూచించారు. జిల్లాలో కొవిడ్ ఆస్పత్రులుగా మారిన అన్ని […]

Read More
ప్రజాస్వామ్యానికి ఓటే బలమైన పునాది

ప్రజాస్వామ్యానికి ఓటే బలమైన పునాది

ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు సారథి, సిద్దిపేట ప్రతినిధి: ప్రజాస్వామ్య పరిరక్షణకు తప్పకుండా ఓటు వేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 23 వ వార్డులోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ లో ని 69 బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ నిబంధనలకు లోబడే ఓటింగ్ జరుగుతుందని, కరోనాను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాల సంఖ్య పెంచినట్లు చెప్పారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కు […]

Read More
మాస్కు లేకుండా బయటికి రావొద్దు

మాస్కు లేకుండా బయటికి రావొద్దు

సారథి, హుస్నాబాద్: మాస్కు లేకుండా బయటకు రావొద్దని హుస్నాబాద్ ఏసీపీ సందెపోగు మహేందర్ సూచించారు. బస్టాండ్, షాపింగ్ మాల్స్, కూరగాయల మార్కెట్ వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకూడదన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మాస్కులు లేకుండా డ్యూటీలు చేస్తున్న ఆర్టీసీ కండక్టర్లు, బస్టాండ్ ఆవరణతో పాటు రోడ్లపై తీరుగుతున్న వ్యక్తులకు మాస్కులను పెట్టి వాటి అవశ్యకతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సైలు ఎస్.శ్రీధర్, కె.రవి, ఆర్టీసీ కార్మికులు, […]

Read More
ఓర్వలేకే విమర్శలు చేస్తున్రు

ఓర్వలేకే విమర్శలు చేస్తున్రు

సారథి న్యూస్, హుస్నాబాద్: రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని రాసులబాద్ సర్పంచ్ పచ్చిమండ్ల స్వామి అన్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని రాసులబాద్ ను రాష్ట్ర ప్రభుత్వం నూతన గ్రామపంచాయతీగా ప్రకటించిదన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పలు సంక్షేమ పథకాలను గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి చేస్తుంటే కొందరు పనిగట్టుకుని అవీనితి, అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శిస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు. గ్రామ పాలకమండలి సభ్యుల తీర్మానం లేకుండా ప్రజాధనం దుర్వినియోగంతో పాటు ఎలాంటి వెంచర్లకు అనుమతివ్వలేదన్నారు. అసత్యపు […]

Read More