SAMAJIKASARATHI TV | SARATHIMEDIA | SARATHITELUGU TV NEWS | SARATHI DIGITAL MEDIA | SAMAJIKASARATHI ► Subscribe to Samajikasarathi : Youtube at https://youtube.com/@samajikasarathi ► Like us on Facebook : https://www.facebook.com/samajikasarathi ► Follow us on Instagram : https://www.instagram.com/samajikasarathi/ ► Follow us on Twitter : https://twitter.com/samajikasarathi ► Visit Website : https://samajikasarathi.com/ ►Visitepaper:https://epaper.samajikasarathi.com/ #Privacy: SAMAJIKASARATHI channel is maintained by: […]
సామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో :ఎన్నికల ప్రచారం ముగిసి మరో 12 గంటలలో ఎన్నికలు జరగనున్న వేళ జిల్లాలో ప్రలోభాల పర్వం విపరీతంగా సాగుతుంది . అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బు , మద్యం పంపిణీ చేస్తుంది . వీటిని కట్టడి చేసేందుకు ప్రతిపక్ష పార్టీల నాయకులు అధికార పార్టీ నాయకులను పట్టుకుని పోలీసులకు ఎలక్షన్ కమిషన్ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు తిరిగి ఫిర్యాదు చేసిన వారిని పోలీస్ స్టేషన్లకు పిలిచి మరి […]
సామాజిక సారథి, నాగర్ కర్నూల్ బ్యూరో : అయిదారు నెలల క్రితం ఆ నేత అంటే నియో జకవర్గంలో 90 శాతం మంది ప్రజానీ కానికి తెలియదు అభ్యర్థి తండ్రి ప్రస్తుత ఎమ్మెల్సీ అయినప్పటికీ మూడు దశాబ్దాలుగా నాగర్ కర్నూల్ చరిత్రలో ఆయన తెలియని వారు ఉండరు సౌమ్యనిగా పేరు ఉన్న ఆయన తన కుటుంబాన్ని రాజకీయాల ఎన్నడూ వైపు తీసుకురాలేదు .మూడు దశాబ్దాలుగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే విజయం సాధించాలన్న తన కోరికను తన కుమారుని […]
నాగర్ కర్నూల్ అసెంబ్లీలో గుర్తుల కేటాయింపు..!
పార్టీల గుర్తులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు
… ఎలక్షన్ బిజీలో ఆఫీసర్లు…. బియ్యం దందాలో రైస్ మిల్లర్లు…. అధికారుల కనుసన్నల్లోనే అక్రమ దందా…. రైస్ మిల్లర్ల కు అండగా అధికార పార్టీ లీడర్లు… పట్టించుకోని జిల్లా ఉన్నతాధికారులుసామాజిక సారథి, నాగర్ కర్నూల్ బ్యూరో:నాగర్ కర్నూల్ జిల్లాలో అక్రమ రేషన్ దందా యథేచ్చగా కొనసాగుతోంది. ఎన్నికల విధుల్లో జిల్లా ఉన్నతాధికారులు బిజీబిజీగా ఉండడంతో రైస్ మిల్లర్లు ఇదే అదునుగా రెచ్చిపోతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మహదేవుని పేట నుంచి గంగారం వెళ్లే దారిలో […]
కూచుకుల్ల కుటుంబాని కా….? లేక జనార్ధనులకే నా….? #పదేండ్ల అవినీతి అహంకారానికి పట్టమా….? #లేక ప్రజలు కోరుకుంటున్న నూతన నాయకుడికి పట్టాభిషేకమా…? నాగర్ కర్నూలు జిల్లా లో అడుగడుగునా అధికార పార్టీపై ప్రజావ్యతిరేకత.సామాజిక సారథి , నాగర్ కర్నూల్: ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు వరకు రాష్ట్రంలో ఎంతో ప్రజాధారణ కనిపించిన బిఆర్ఎస్ పార్టీకి నేడు ఒక్కసారిగ ప్రజాదరణ కరువైంది.అలాంటిదే ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా ఏకచిత్రాధిపత్యంగా వ్యవహరిస్తున్న బిఆర్ఎస్ నాయకులు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ […]
– అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం – టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు రవి సామాజిక సారథి , తెలకపల్లి : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రజలు కోరుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మండల కేంద్రంలో నీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ఆయాంలో నిరుపేద […]