Breaking News

TELANGANA

టెట్​షెడ్యూల్ రిలీజ్

telangana.. టెట్​ షెడ్యూల్ రిలీజ్

సామాజికసారథి, హైదరాబాద్: టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రాష్ట్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది. బుధవారం 30వేల ఉద్యోగాలకు ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. గురువారం టెట్ కు నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టనుంది. ఏప్రిల్ 12ను దరఖాస్తులకు చివరితేదీగా గడువు విధించింది. జూన్ 12న పరీక్ష నిర్వహించనుంది.

Read More
నింగికేగిన పోరుకెరటం

నింగికేగిన పోరుకెరటం

తెలంగాణ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత నిజాంసర్కారును వణికించిన ధీరవనిత బతుకమ్మ పాటలతో ప్రజల్లో చైతన్యం కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం రేపు నల్లగొండలో అంత్యక్రియలు సామాజికసారథి, హైదరాబాద్‌: సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం(91) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుత సూర్యాపేట […]

Read More
మల్లన్నసాగర్​తెలంగాణ జలహృదయం

మల్లన్నసాగర్ ​తెలంగాణ జలహృదయం

కాళేశ్వరంతో స్వరాష్ట్రం ముఖచిత్రం మారింది ఎందరో త్యాగం చేసి భూములు ఇచ్చారు.. ముంపు బాధితులను అందరినీ ఆదుకుంటాం ఎండనక, వాననక కష్టపడి పనిచేశారు.. ఇంజినీర్లు, కార్మికులందరికీ సెల్యూట్​ చేస్తున్నా.. ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సీఎం కేసీఆర్​ సామాజికసారథి, సిద్దిపేట: దేశం మొత్తం కరువు ఉన్నా.. ఇక తెలంగాణలో మాత్రం ఆ ఛాయలే రావని సీఎం కె.చంద్రశేఖరావు అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నిర్మించిన ప్రాజెక్టులతో ఈ ప్రాంతం నిరంతరాయంగా జలాలను అందిస్తుందని చెప్పారు. ప్రాజెక్టులతో పాటు […]

Read More
పకడ్బందీగా దళితబంధును అమలుచేస్తాం

పకడ్బందీగా దళితబంధు అమలుచేస్తాం

మొదటి విడత 300 కుటుంబాల ఎంపిక 90శాతం లబ్ధిదారుల ఎంపిక పూర్తి పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులు ఎంపికైన వారికి ప్రత్యేక శిక్షణలు ఎలాంటి రాజకీయ ప్రమేయం ఉండదు ‘సామాజికసారథి ప్రతినిధి’తో నాగర్ కర్నూల్జిల్లా కలెక్టర్​పి.ఉదయ్ కుమార్ సామాజికసారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: జిల్లావ్యాప్తంగా దళితబంధు పథకాన్ని పక్కాగా అమలుచేసేందుకు శ్రీకారం చుట్టినట్లు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్​పి.ఉదయ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం మొదటి విడతలో జిల్లావ్యాప్తంగా 300 కుటుంబాలను ఎంపిక చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలో […]

Read More
ఎంత కాలం బతికామన్నది కాదు...

ఎంతకాలం బతికామన్నది కాదు…

జన్మనిచ్చిన ఊరుకు సేవ చేయడం అదృష్టం ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి అభినందనీయం విద్యాయజ్ఞంలో భాగస్వాములు కావాలి: మంత్రి కేటీఆర్​ సామాజిక సారథి, తిమ్మాజీపేట: జన్మనిచ్చిన ఊరుకు సేవ చేయడం ఎంతో అదృష్టమని, అందులో పాఠశాలలను నిర్మించి విద్యాభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని మున్సిపల్​శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో ఏ కార్పొరేట్ స్కూలులో లేని విధంగా తిమ్మాజీపేట జెడ్పీహెచ్ఎస్​ను సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ధి ఇచ్చినందుకు స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డిని, ఎంజేఆర్​ ట్రస్టును […]

Read More
30 దాకా సెలవులు

30 దాకా సెలవులు

కరోనా నేపథ్యంలో సర్కారు నిర్ణయం 16న ముగిసిన సంక్రాంతి హాలీ డేస్​ మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా విద్యాసంస్థలకు పొడిగింపు మెడికల్​కాలేజీలకు మినహాయింపు సెలవులు రద్దుచేయాలని ఉపాధ్యాయ, ప్రైవేట్​స్కూళ్ల యాజమాన్యాల డిమాండ్​ పిల్లల చదువులపై పేరెంట్స్​ఆందోళన సామాజికసారథి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవులను పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నది. మెడికల్​కాలేజీలకు మినహాయింపు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 8వ తేదీ నుంచి ప్రకటించిన సంక్రాంతి సెలవులు 16వ […]

Read More
ఖాకీలను వణికిస్తోన్న కరోనా

ఖాకీలను వణికిస్తోన్న కరోనా

ఉమ్మడి వరంగల్​జిల్లాలో కరోనా బారిన పోలీసులు సామాజిక సారథి, వరంగల్: కరోనా థర్డ్‌ వేవ్‌ ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. సెకండ్‌ డోస్‌ వ్యాక్సిన్‌ పూర్తి చేసుకున్న వారిపైనా కరోనా దాడి చేస్తుండడంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పోలీసు అధికారులతో పాటు పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ సిబ్బంది పదుల సంఖ్యలో కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేయూ పోలీస్‌ స్టేషన్‌ సీఐ […]

Read More
రాష్ట్రంలో 1,673 కొవిడ్ కేసులు

రాష్ట్రంలో 1,673 కొవిడ్ కేసులు

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో అధికం నేటి నుంచి బూస్టర్​డోస్​వ్యాక్సినేషన్​ సామాజికసారథి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం కొత్తగా 1,673 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 330 మంది కరోనా నుంచి కోలుకున్నారని ప్రజారోగ్యశాఖ తాజా బులెటిన్ లో తెలిపింది. రాష్ట్రంలో కొవిడ్ రికవరీ రేటు 97.46 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,522 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇంతవరకు 6,94,030 కొవిడ్ కేసులు నమోదుకాగా, వారిలో 6,76.466 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కొవిడ్ తదితర […]

Read More