Breaking News

dalithabandhu

పకడ్బందీగా దళితబంధును అమలుచేస్తాం

పకడ్బందీగా దళితబంధు అమలుచేస్తాం

మొదటి విడత 300 కుటుంబాల ఎంపిక 90శాతం లబ్ధిదారుల ఎంపిక పూర్తి పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులు ఎంపికైన వారికి ప్రత్యేక శిక్షణలు ఎలాంటి రాజకీయ ప్రమేయం ఉండదు ‘సామాజికసారథి ప్రతినిధి’తో నాగర్ కర్నూల్జిల్లా కలెక్టర్​పి.ఉదయ్ కుమార్ సామాజికసారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: జిల్లావ్యాప్తంగా దళితబంధు పథకాన్ని పక్కాగా అమలుచేసేందుకు శ్రీకారం చుట్టినట్లు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్​పి.ఉదయ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం మొదటి విడతలో జిల్లావ్యాప్తంగా 300 కుటుంబాలను ఎంపిక చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలో […]

Read More
ప్రతి లబ్ధిదారుడికి దళితబంధు ఇవ్వాలి: కేవీపీఎస్​

ప్రతి లబ్ధిదారుడికి దళితబంధు ఇవ్వాలి: కేవీపీఎస్

సారథి, తాడూరు: పథకానికి దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారుడికి దళితబంధు సహాయం అందజేయాలని కేవీపీఎస్​ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ఈ మేరకు శనివారం నాగర్​కర్నూల్​ జిల్లా తాడూరు తహసీల్దార్​ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు గడిచినా దళితుల అభ్యున్నతికి అరకొర నిధులు కేటాయిస్తూ మొండిచేయి చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితబంధు రూ.10లక్షల రుణసహాయం ప్రతి లబ్ధిదారుడికి ఇవ్వాలని కోరారు. ప్రతి దళిత […]

Read More