Breaking News

Day: June 29, 2020

అన్‌లాక్‌-2: కేంద్రం కీలక గైడ్​లైన్స్​

అన్‌లాక్‌-2: కేంద్రం కీలక గైడ్​లైన్స్​

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ కంటైన్‌మెంట్‌ జోన్లలో కేంద్రం లాక్‌డౌన్‌ పొడిగించింది. ఈ మేరకు సోమవారం రాత్రి అన్‌లాక్‌ -2 విధివిధానాలను ప్రకటించింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో జులై 31వరరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర శిక్షణా సంస్థలకు జులై 15 నుంచి కార్యకలాపాలకు అవకాశం కల్పించింది. అలాగే, హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకే అంతర్జాతీయ ప్రయాణికులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. మెట్రో రైళ్లు, థియేటర్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌పై నిషేధం కొనసాగనుంది. […]

Read More
వరంగల్ సీపీకి ఆత్మీయ సన్మానం

వరంగల్ సీపీకి ఆత్మీయ సన్మానం

సారథి న్యూస్​, వరంగల్​: హన్మకొండ సీఎస్ఆర్​ గార్డెన్స్ లో సోమవారం వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్​ రవీందర్ పదవీ విరమణ సందర్భంగా ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. ముఖ్య​అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్​ మాట్లాడుతూ.. పోలీస్​ కమిషనర్​గా డాక్టర్​ రవీందర్​ వరంగల్​ నగరానికి చేసిన సేవలు అభినందనీయమన్నారు. ప్రస్తుతం కరోనా విపత్కర సమయంలో అందరికీ అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించారని కొనియాడారు. అనంతరం సీపీ డాక్టర్​ రవీందర్​ మాట్లాడుతూ..వరంగల్​లో పనిచేయడం చాలా సంతోషంగా […]

Read More
కరోనా రోగులపై వివక్ష వద్దు

కరోనా రోగులపై వివక్ష వద్దు

సారథి న్యూస్​, నల్లగొండ: కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదని, వారిని చూసి హేళనగా మాట్లాడకూడదని, చుట్టుపక్కల వ్యక్తులను ఇబ్బందులకు గురిచేయొద్దని నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాధ్​ సూచించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిని ఇంటి యజమానులు వేధిస్తున్నట్లు, ఇల్లు ఖాళీ చేయమని ఇబ్బందులు గురి చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. సరైన జాగ్రత్తలు, ఆరోగ్య రక్షణ చర్యలు చేపట్టడం ద్వారా రోగ నిరోధకశక్తి పెంచుకునే ఆహారాన్ని తీసుకోవడం […]

Read More
రైతు దినోత్సవంగా వైఎస్సార్​ జయంతి

రైతు దినోత్సవంగా వైఎస్సార్​ జయంతి

సారథి న్యూస్, అనంతపురం: దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి(జులై 8)ని రైతు దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి ఏడాది వైఎస్సార్‌ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించాలని వ్యవసాయశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. రైతుల కోసం వైఎస్‌ రాజశేఖరరెడ్డి అనేక సంక్షేమ చర్యలు చేపట్టారని, ఆయన సంస్మరణార్థం రైతు దినోత్సవం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయంపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

Read More
పల్లె ప్రగతి వనాలపై అవగాహన కల్పించండి

పల్లె ప్రగతి వనాలపై అవగాహన కల్పించండి

సారథి న్యూస్​, మహబూబాబాద్​: పల్లె ప్రగతి వనాలపై అవగాహన కల్పించాలని మహబూబాబాద్ కలెక్టర్​ వీపీ గౌతమ్​ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మహబూబాబాద్ రూరల్ మండలం వేమునూరు, శీతల్ గ్రామాల్లో పర్యటించారు. ప్రభుత్వ భూములను పరిశీలించడంతో పాటు శ్మశానవాటిక పనులను పరిశీలించారు. అవెన్యూ ప్లాంటేషన్ కు నాటే మొక్కలు పెద్దవిగా ఉండాలని కలెక్టర్ సూచించారు. మొక్కల సంరక్షణకు గ్రామంలో ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలని ఊరు వెలుపల నాటే మొక్కలకు సర్కారు తుమ్మ కంపను రక్షణగా ఏర్పాటు […]

Read More
రెండు నెలల్లో రైతువేదికలు పూర్తి

రెండు నెలల్లో రైతువేదికలు పూర్తి

సారథి న్యూస్, మహబూబ్​నగర్: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రతి గ్రామంలో రైతు వేదికలు నిర్వహించాలని నిర్ణయించిందని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు చెప్పారు. క్షేత్రస్థాయి అధికారులంతా సమష్టి కృషితో వ్యవహరించి రెండు నెలల్లో ఈ రైతు వేదికల నిర్మాణాన్ని కంప్లీట్​చేయాలని ఆదేశించారు. సోమవారం మహబూబ్​ నగర్​ జడ్పీ మీటింగ్​హాల్​లో నిర్వహించిన అధికారుల ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహబూబ్ నగర్ జిల్లాలో 88 రైతు వేదికలు నిర్మించేందుకు ప్రభుత్వం రూ.13.5 కోట్లు […]

Read More
15వేల మార్క్​దాటిన కరోనా

15వేల మార్క్ ​దాటిన కరోనా

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి 15వేల మార్క్​ దాటింది. సోమవారం తాజాగా తెలంగాణలో 975 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 15,394 కేసులు పాజిటివ్​గా నిర్ధారణ అయ్యాయి. తాజాగా ఆరుగురు మృత్యువాతపడ్డారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 861 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 40 కేసులు, మేడ్చల్ జిల్లాలో 20 కేసుల చొప్పున నమోదయ్యాయి.

Read More

సమ్మెకు సిద్ధం కండి

సారథిన్యూస్​, గోదావరిఖని: బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జూలై 2,3,4 తేదీల్లో నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెకు అన్ని సంఘాలు సన్నద్ధం కావాలని సింగరేణి జేఏసీ యూనియన్​ డిమాండ్​ చేసింది. ఈ సమ్మె ద్వారా ప్రధాని మోదీకి కనువిప్పు కలిగించాలని కోరారు. సోమవారం గోదావరిఖనిలో జేఏసీ నాయకులు సమ్మెపోస్టర్​ను విడుదల చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు వేల్పుల కుమార్ స్వామి, నరేశ్​, ఎంఏ గౌస్, శ్రీనివాస్, తోకల రమేశ్​, ఉపేందర్ ఎండీ గని తదితరులు పాల్గొన్నారు.

Read More