Breaking News

NAGARKURNOOL

బయోమెట్రిక్ అటెండెన్స్ యంత్రాన్ని దుర్వినియోగపరచిన టీచర్ సస్పెన్షన్‌

సామాజిక సారథి ఎఫెక్ట్:-సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం లొట్టలోని పల్లి తాండా ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ టీచర్ సాయి రెడ్డిపై సోమవారం డీఈఓ డాక్టర్ గోవిందరాజులు సస్పెన్షన్‌ వేటు వేశారు. ఎస్జీటీ టీచర్ సాయిరెడ్డి ఓ టీచర్ యూనియన్ జిల్లా అధ్యక్షులుగా చలామణి కావడంతో పాటు డ్యూటీకు వెళ్లకుండా ఇంటినుంచి వివిధ ప్రాంతాల నుంచి బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ వేస్తున్న విషయంపై సామాజిక సారథిలో మూడు రోజుల క్రితం నాడ్యూటీ… […]

Read More
విద్యార్థులను జామకాయలకు గుట్టల్లోకి పంపిన టీచర్​!

విద్యార్థులను జామకాయలకు గుట్టల్లోకి పంపిన టీచర్​!

సామాజికసారథి, బిజినేపల్లి: కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా గవర్నమెంట్ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నా అందుకు క్షేత్రస్థాయిలో మాత్రం పర్యవేక్షణ లేదు. నాగర్ జిల్లాలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం, మొక్కుబడి పర్యవేక్షణతో సర్కారు స్కూళ్లలో కొందరు టీచర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా, శుక్రవారం బిజినేపల్లి మండల పరిషత్​ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ఓ టీచర్​ జామకాయలకు పంపించిన ఉదంతమే ఇందుకు ఉదాహరణ. విద్యార్థుల తల్లిదండ్రుల కథనం.. స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న […]

Read More
నాగంపై ఎమ్మెల్యే మర్రి పొగడ్తలు!

నాగంపై ఎమ్మెల్యే మర్రి పొగడ్తలు!

సామాజికసారథి, నాగర్‌కర్నూల్ బ్యూరో: నాగం జనార్దన్ రెడ్డిని మంత్రిగా చేద్దాం అంటూ.. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో మంగళవారం విశ్వబ్రాహ్మణుల సమావేశాని హాజరైన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్​ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్​ రెడ్డి..నాగంను పొగడ్తల్లో ముంచెత్తారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గ కాంగ్రెస్ టిక్కెట్ నాగంతో పాటుగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి […]

Read More

అంబేద్కర్ ఓపెన్ డిగ్రీలో అడ్మిషన్లకు చివరితేది జూలై 31

సామాజిక సారథి , నాగర్ కర్నూల్: అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ నాగర్ కర్నూల్ లెర్నర్ సపోర్ట్ సెంటర్(స్టడి సెంటర్) నందు 2023-24 విద్యా సంవత్సరంకి గాను డిగ్రీ అడ్మిషన్ పొందుటకు జూలై 31 చివరితేది అని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ సమన్వయకర్త వర్కాల శ్రీనివాస్ తెలిపారు, కావున విద్యార్థులు ఇంటర్ లేదా ఓపెన్ ఇంటర్ లేదా ఏదైనా రెండు సంవత్సరాలు డిప్లమా కోర్సు పూర్తి చేసిన వారు లేదా ఐటిఐ ,పాలిటెక్నిక్ కోర్సు […]

Read More

ఎన్నో అవమానాలు భరించా..- ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి

-ఎన్నో అవమానాలు భరించా.. – ఏనాడు పైసా ఆశించలే.. – నా అభిమానులపై కేసులు పెట్టి జైళ్లకు పంపించారు.. – ప్రజల కోసం ఎంతో చేశా.. సామాజికసారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ పార్టీలో ఎన్నో అవమానాలు భరించానని సీనియర్ నేత, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి చెప్పుకొచ్చారు. తన అనుచరులు, అభిమానులు, తన వెంట నడిచినవారిపై కేసులు పెట్టి, జైళ్లకు పంపించి వేధించి నానాఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలను ఎప్పటికప్పుడు […]

Read More
కులాంతర చేసుకున్నడని గుళ్లోకి రానియ్యలే..!

కులాంతర చేసుకున్నడని గుళ్లోకి రానియ్యలే..!

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: ఓవైపు శాస్త్ర సాంకేతికరంగాల్లో దేశం ముందుకెళ్తున్నా ఇంకా కొందరి మూఢవిశ్వాసాలు, నమ్మకాలతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. తమ కులం అమ్మాయిని కాకుండా మరో కులానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నందుకు గుడిలోకి అనుమతి లేదని కొందరు కులపెద్దలు అటవిక న్యాయం చెప్పేశారు. గుడిలోకి అనుమతి కావాలంటే ముందు మీ భార్యకు విడాకులు ఇచ్చిరావాలని కండీషన్​ పెట్టారు. ఈ ఘటన నాగర్​ కర్నూల్​ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ ఆలస్యంగా […]

Read More
దళిత ప్రజాప్రతినిధులంటే చులకన!

దళిత ప్రజాప్రతినిధులంటే చులకన!

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వెలుగొండ గ్రామంలో కొందరు అగ్రవర్ణాల నాయకులకు దళిత ప్రజాప్రతినిధులంటే లెక్కలేకుండా పోయింది. గ్రామపంచాయతీ పరిధిలో ఏ చిన్న ఇష్యూ జరిగినా కొందరు అగ్రకుల లీడర్లు ఫొటోలు తీసి ప్రజాప్రతినిధులను అవమానపరిచేలా బూతుపదాలతో కామెంట్లు చేస్తున్నారు. వాటికి ఆ గ్రూపులోని అదే సామాజికవర్గానికి చెందిన మరికొందరు సపోర్ట్ చేస్తూ లైక్ లు , కామెంట్లు చేస్తూ అగ్నికిఆజ్యం పోస్తున్నారు. వెలుగొండ గ్రామపంచాయతీలో ఉన్న పలువురు దళితప్రజాప్రతినిధులపై […]

Read More

రాయలగండిలో రాజకీయ రచ్చ

సామాజికసారథి, అచ్చంపేట: నాగర్​ కర్నూల్​ జిల్లా అమ్రాబాద్ మండలంలో ప్రకృతి రమణీయత మధ్య వెలిసిన రాయలగండి ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఎత్తయిన నల్లమల కొండలపై వెలిసిన లక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయంలో ఏటా పాల్గుణ శుద్ధపంచమి నాడు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సూర్యకిరణాలు స్వామివారి మూలవిరాట్ పాదాలపై పడటం, ఆ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే ఆయురారోగ్యాలు, సుఖసంపదలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సుదూరంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ ప్రాంతవాసులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఇదీ ఆలయ విశిష్టతదళితులే […]

Read More