Breaking News

MLA GUVVALA

రాయలగండిలో రాజకీయ రచ్చ

సామాజికసారథి, అచ్చంపేట: నాగర్​ కర్నూల్​ జిల్లా అమ్రాబాద్ మండలంలో ప్రకృతి రమణీయత మధ్య వెలిసిన రాయలగండి ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఎత్తయిన నల్లమల కొండలపై వెలిసిన లక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయంలో ఏటా పాల్గుణ శుద్ధపంచమి నాడు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సూర్యకిరణాలు స్వామివారి మూలవిరాట్ పాదాలపై పడటం, ఆ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే ఆయురారోగ్యాలు, సుఖసంపదలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సుదూరంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ ప్రాంతవాసులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఇదీ ఆలయ విశిష్టతదళితులే […]

Read More
ఎమ్మెల్యేపై యువకుడి కామెంట్స్..పోలీసులు ఏం చేశారంటే.. !

ఎమ్మెల్యేపై యువకుడి కామెంట్స్.. పోలీసులు ఏం చేశారంటే.. !

సామాజిక సారథి, అచ్చంపేట: సోషల్​ మీడియాలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్​పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఓ యువకుడిని పోలీసులు విచారణకు పిలిచారు. ఇది కాస్తా అదే సోషల్ మీడియాలో వైరల్​గా మారడం పోలీసులకు తలనొప్పిగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల జరిగిన హుజారాబాద్ ఉపఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ గెలవకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్​రాజు ఓ టీవీ ఛానల్ చర్చలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాగా, దీని గురించి […]

Read More
చ్చంపేట ఆస్పత్రికి 4 కాన్సన్ ట్రేటర్లు

అచ్చంపేట ఆస్పత్రికి 4 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు

సారథి, అచ్చంపేట: అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు విజ్ఞప్తి మేరకు స్థానిక సివిల్ ఆస్పత్రికి నాలుగు ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు స్పోటన్ లాజిస్టిక్ సంస్థ వారు, అడిషనల్ కలెక్టర్ మనుచౌదరి, డీఎంహెచ్ వో డాక్టర్ కె.సుధాకర్ లాల్ చేతులమీదుగా మంగళవారం అందజేశారు. ఈ ప్రాంతంలోని ప్రజలకు మరింత నాణ్యమైన వైద్యసేవలు అందించగలమని డీఎంహెచ్ వో అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, స్పోటన్ లాజిస్టిక్స్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ […]

Read More
బౌరాపూర్ లో వైభవంగా శివరాత్రి వేడుకలు

భౌరాపూర్ లో వైభవంగా శివరాత్రి వేడుకలు

సారథి న్యూస్​, అచ్చంపేట: మహాశివరాత్రి సందర్భంగా గురువారం నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ నల్లమలలోని భౌరాపూర్ చెంచుపెంటలో భ్రమరాంబదేవి, మల్లిఖార్జున స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్​ దంపతులు, కలెక్టర్​ ఎల్​.శర్మన్​ దంపతులు పాల్గొన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని చెంచులు తమ ఆరాధ్యదైవంగా భావించే భ్రమరాంభ, మల్లిఖార్జున స్వామి కల్యాణఘట్టాన్ని జరిపిస్తుంటారు. నల్లమల నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

Read More