జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా బ్యానర్ కట్టబోయి ముగ్గురు చనిపోయిన విషయం తెలిసిందే. వారి మృతికి పవన్కల్యాణ్ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పం.. శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో పవన్కల్యాణ్ భారీ కటౌట్ కడుతుండగా సోమశేఖర్, అరుణాచలనం, రాజేంద్ర అనే ముగ్గురు అభిమానులు విద్యుత్షాక్తో మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పవన్కల్యాణ్ తీవ్ర విచారం […]
సారథి న్యూస్, కల్వకుర్తి: నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్ యాదవ్ జన్మదినం సందర్భంగా మంగళవారం ఆయన నివాసంలో పలువురు నాయకులు కలిసి బొకే అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే.. బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి, రైతు బాంధవుడు, నిగర్వి అని నేతలు కొనియాడారు. కొట్ర సర్పంచ్ పొనుగోటి వెంకటేశ్వర్రావు, తాండ్ర సర్పంచ్ సుశీల ఈశ్వరయ్య, టీఆర్ఎస్ వెల్దండ ప్రధాన కార్యదర్శి పొనుగోటి భాస్కర్రావు, పార్టీ నాయకులు బొల్లె ఈశ్వరయ్య, మాజీ ఎంపీపీ పి.జయప్రకాశ్, మాజీ వైస్ […]
సారథి న్యూస్, రామడుగు: మాజీ ప్రధాని రాజీవ్గాంధీ సేవలు చిరస్మరణీయమని కరీంనగర్ యూత్ కాంగ్రెస్ పార్లిమెంట్ అధ్యక్షుడు నాగి శేఖర్ కొనియాడారు. గురువారం రాజీవ్ గాంధీ 76వ జయంతి సందర్భంగా రాజీవ్ సద్భావాన దినోత్సవాన్ని నిర్వహించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని దళిత కాలనీలో నాగిశేఖర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలపడానికి రాజీవ్ గాంధీ కృషి ఎనలేనిదని కొనియాడారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నీలం దేవకిషన్, […]
‘మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ‘సర్కార్వారిపాట’ చిత్ర యూనిట్ మోషన్ పోస్టర్ను విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్లో మహేశ్బాబు చేతితో రూపాయి కాయిన్ను ఎగరవేస్తూ కనిపిస్తున్నాడు. కేవలం మహేశ్బాబు చెయ్యి మాత్రమే కనిపిస్తున్నది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో నిర్మిస్తున్నాయి. కాగా మోషన్ పోస్టర్ చూసి ఫ్యాన్స్ కొంత నిరాశచెందినట్టు సమాచారం. కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తుంది. సోషల్ మీడియాలో మహేశ్కు […]
సారథి న్యూస్, వరంగల్: తన పుట్టినరోజు సందర్భంగా బుధవారం (ఆగస్టు 5న) ఎలాంటి వేడుకలు, ఉత్సవాలు చేయవద్దని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపునిచ్చారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కార్యకర్తలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వీలైతే ఎవరి ఇండ్ల వద్ద వారు మొక్కలు నాటాలని సూచించారు. భారీగా గుమిగూడడం, కేక్కట్ చేయడం లాంటి కార్యక్రమాలను చేపట్టవద్దని కోరారు.
సారథి న్యూస్, హైదరాబాద్: మంత్రి కేటీఆర్.. తన జన్మదినం సందర్భంగా ప్రభుత్వానికి ఆరు కోవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్లను అందజేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంబులెన్స్లను గురువారం హైదరాబాద్లో ప్రగతి భవన్లో మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. కాగా మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో ఇప్పటికే పలువురు పార్టీ నాయకులు వందకు పైగా అంబులెన్స్లు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. త్వరలోనే వాటిని కూడా ప్రారంభిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. కరోనా విపత్తు నేపథ్యంలో కోవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్లు […]
సారథి న్యూస్, నెట్వర్క్: రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా విపత్తువేళ తగిన జాగ్రత్తలు పాటిస్తూ జన్మదిన వేడుకులు జరుపుకున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం కేక్ కట్చేసి, నిరుపేదలకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు కేక్ కట్చేసి పేదలకు పండ్లు, వస్త్రాలు పంపిణీ చేశారు. తల్లాడలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, […]
సారథిన్యూస్, కొత్తగూడెం: బండి సంజయ్ సారథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బలపడుతున్నదని కొత్తగూడెం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ పేర్కొన్నారు. సంజయ్ జన్మదినం సందర్భంగా శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని స్నేహలత, సంధ్యలత అనాథ శరణాలయంలో బండిసంజయ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనాథపిల్లలకు స్వీట్స్, కేక్ పంచిపెట్టి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా రామడుగులోనూ బండి సంజయ్ పుట్టిన రోజు వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఒంటెల కరుణాకర్రెడ్డి, నాయకులు, […]