Breaking News

రాజ్యసభ

షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు

షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు

కాంగ్రెస్‌ అదే కోరుకుంటోంది రాజ్యసభ ఎంపీ మల్లిఖార్జున ఖర్గే న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాలకు షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు సాధ్యమైనంత త్వరగా జరపాలని కాంగ్రెస్‌ కోరుకుంటోందని రాజ్యసభ ఎంపీ మల్లికార్జున ఖర్గే స్పష్టంచేశారు. ఎన్నికలను వాయిదా వేయాలా? వద్దా? అనే అంశంపై రాజకీయవర్గాల్లో తాజాగా జరుగుతున్న చర్చపై మంగళవారం ఆయన స్పందించారు. ఎన్నికలు జరపాలన్న వాదనకు మద్దతిచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్​సమావేశాలకు కూడా హాజరుకాకుండా స్వయంగా ర్యాలీల్లో పాల్గొంటూ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తూ పోతుంటే ఎన్నికలను మాత్రం […]

Read More
12 మంది ఎంపీల సస్పెన్షన్

రాజ్యసభలో 12 ఎంపీలపై సస్పెన్షన్​ వేటు

న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాల రద్దు బిల్లుకు రాజ్యసభ కూడా సోమవారం ఆమోదం తెలిపింది. అంతకుముందు ఈ బిల్లును లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీంతో పార్లమెంట్‌ తొలిరోజే సాగుచట్టాల రద్దు వ్యవహారం ముగిసింది. ఇక రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదమే మిగిలింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ బిల్లుకు లోక్‌సభ, రాజ్యసభ ఆమోదం లభించడంతో, దీనిని రాష్ట్రపతి […]

Read More
కేంద్రం కొత్త విద్యుత్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం

కేంద్రం కొత్త విద్యుత్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం

కేంద్రం అబద్ధాలకు కూడా ఓ హద్దు ఉండాలి ఇంత మోసపూరిత సర్కారును చూడలేదు లోక్​సభ, రాజ్యసభ సభ్యులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సారథి న్యూస్, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్​సభ, రాజ్యసభ సభ్యులు, సీనియర్ అధికారులతో గురువారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈనెల 14 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, కేంద్రం […]

Read More
పాపం తమ్ముళ్లు!

పాపం తమ్ముళ్లు!

సారథి న్యూస్, హైదరాబాద్: ఏపీ టీడీపీలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఆ పార్టీ విధానం ఏమిటో కూడా అర్థం కాక తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే అధికార వైఎస్సార్​సీపీ టీడీపీపై దాడికి పదునుపెట్టింది. ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను దూరం చేసి తమ వైపునకు తిప్పుకొంటోంది. మరోవైపు నాయకులపై కేసులు పెడుతోంది. ఇలాంటి తరుణంలో అధికార పార్టీని బలంగా ఢీకొనాలని టీడీపీ కూడా తమ విమర్శలకు పదును పెడుతోంది. కానీ, ఇటీవల కాలంలో ఆ పార్టీ […]

Read More

రాజ్యసభలో పెరిగిన వైఎస్సార్‌సీపీ బలం

సారథి న్యూస్, అనంతపురం: వైఎస్సార్‌సీపీకి చెందిన నలుగురు అభ్యర్థులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్‌ నత్వాని, పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు ఎన్నికల్లో ఘన విజయం ఆ పార్టీ బలం రాజ్యసభలో ఆరుకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్​ అసెంబ్లీలో మొత్తం 175 ఓట్లు ఉండడంతో గెలిచేందుకు 36 ఓట్లు అవసరమవుతాయి. అయితే 173 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, కె.అచ్చెన్నాయుడు ఓటింగ్‌లో పాల్గొనలేదు. మరోవైపు పోలైన వాటిలో కూడా నలుగురి ఓట్లు […]

Read More

చెవిరెడ్డికి సీఎం జగన్​ అభినందనలు

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని శనివారం సీఎం వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి అభినందించారు. రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రణాళికాబద్దంగా వ్యవహరించి అభ్యర్థుల విజయానికి కృషిచేశారని కొనియాడారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి 151 ఉన్న సంఖ్యా బలాన్ని చెవిరెడ్డి సమన్వయం చేశారు. కరోనా నేపథ్యంలో పటిష్ట ప్రణాళికతో ఎమ్మెల్యేలందరినీ పోలింగ్ కేంద్రానికి రప్పించడం, వాటిలో ఏ ఒక్క ఓటు వృథాకాకుండా చర్యలు చేపట్టారు.

Read More

సేఫ్​ జోన్​కు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో త్వరలో రాజ్యసభ ఎన్నికల ఉన్నందున కాంగ్రెస్‌ పార్టీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు రిజైన్‌ చేయడంతో రెండు సీట్లు రావాల్సిన చోట ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, ఇప్పుడు మరికొంతమంది కూడా రాజీనామా చేసే అవకాశాలు ఉండడంతో వాళ్లందరినీ సేఫ్​ జోన్​గా భావించిన రాజస్థాన్‌లోని ఓ రిసార్టుకు తరలించినట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌లో తమ పార్టీ అధికారంలో ఉన్నందున అక్కడ అయితే సేఫ్‌ అని వాళ్లను అక్కడికి […]

Read More