Breaking News

తమిళనాడు

ఉత్కంఠకు తెర.. సీఎం అభ్యర్థిగా పళనిస్వామి

తమిళనాడు రాజకీయాల్లో కొంతకాలంగా ఉన్న ఉత్కంఠకు తెరపడింది. అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థిగా ఎడప్పాడి పళనిస్వామి పేరును ఖరారు చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్నది. పళనిస్వామి యే సీఎం అభ్యర్థి అని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం ప్రకటించడం గమనార్హం. సీఎం అభ్యర్థిత్వంపై కొంత కాలంగా పార్టీలో ప్రతిష్ఠంభన నెలకొన్నది. ఇందుకోసం 11 మందితో అన్నాడీఎంకే పార్టీ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. సీఎం అభ్యర్థిత్వంపై కొంతకాలంగా ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు […]

Read More

ఎమ్మెల్యే పెళ్లి.. రచ్చ రచ్చ

తమిళనాడుకు చెందిన కళ్లకురిచచి ఎమ్మెల్యే ప్రభు(34) ప్రేమ వివాహం రచ్చ రచ్చగా మారింది. ఎమ్మెల్యే ప్రభు.. సౌందర్య అనే బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లి సౌందర్య తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అర్చకుడిగా పనిచేస్తున్న ఆయన తన కూతురు ఎమ్మెల్యే కిడ్నాప్​ చేశాడని.. ఆమె ఇంకా మైనర్​ అంటూ మద్రాస్‌ హై కోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ కేసుపై బుధవారం కోర్లు విచారించనున్నది. ఇప్పటికే సౌందర్య పోలీసుల […]

Read More

నన్ను వదిలేయండి.. డ్రగ్స్​తీసుకోలేదు

కర్ణాటక సినీ పరిశ్రమను డ్రగ్స్​ కేసు కుదిపేస్తున్నది. ఇప్పటికే హీరోయిన్లు సంజనా గల్రానీ, రాగిణి డ్రగ్స్​కేసులో అరెస్టయ్యారు. అయితే వారు సెక్స్ రాకెట్​ కూడా నడుపుతున్నట్టు పోలీసులు విచారణలో తేలింది. మరోవైపు సంజనా, రాగిణి ఎవరిపేరు బయటపెడతారో అని సర్వత్రా టెన్షన్​ నెలకొన్నది. అయితే ఇటీవల ఈ కేసులో కర్ణాటకకు చెందిన ప్రముఖ టీవీ యాంకర్​ అనుశ్రీని పోలీసులు విచారణకు పిలించారు. దీంతో అనుశ్రీ డ్రగ్స్​కేసులో ఇరుక్కున్నదంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో అనుశ్రీ ఇన్​స్టాలో […]

Read More

సూర్య ఇంటికి బాంబు బెదిరింపు

తమిళనాడులో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు.. ఇటీవల పలువురు సినీ, రాజకీయప్రముఖుల ఇంట్లో బాంబు పెట్టామంటూ పోలీసులకు ఫోన్లు​ రావడం.. తీరా పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీలు చేపడితే ఏమీ దొరకపోవడం పరిపాటిగా మారింది. ఇప్పటికే సూప‌ర్‌స్టార్ రజినీకాంత్‌, అజిత్‌, మ‌ణిర‌త్నం, విజ‌య్ తదితరుల ఇంట్లో బాంబులు పెట్టామంటూ ఆకతాయిలు ఫోన్లు చేశారు. విచారించిన పోలీసులకు అవన్నీ ఫేక్​కాల్స్​ అని తేలింది. అయితే తాజాగా ప్రముఖ హీరో ఇంట్లో బాంబులు పెట్టామంటూ పోలీసులకు బెదిరింపులు వచ్చాయి. చెన్నై అల్వార్‌పేట ఏరియాలో […]

Read More

ప్రియుడితో వెళ్లిపోయిన కూతురు.. అవమానంతో తల్లి ఆత్మహత్య

తాను ఇంతకాలం పెంచి పెద్దచేసిన కూతురు తన మాట వినకుండా ప్రియుడితో వెళ్లిపోవడాన్ని ఓ తల్లి సహించలేకపోయింది. అవమానం భారం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొన్నది. తమిళనాడులో రాష్ట్రంలో జరిగిందీ ఘటన.. తిరువళ్లూర్‌ జిల్లా తిరుత్తణి నెహ్రూనగర్‌కు చెందిన శ్రీనివాసన్‌, మహేశ్వరి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారి కూతురు పదో తరగతి చదువుతున్నప్పటి నుంచే ఓ యువకుడిని ప్రేమించింది. ఈ నెల 10న అతనితో పారిపోయింది. తల్లిదండ్రులు, బంధువులు కుమార్తె కోసం పలు ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ […]

Read More

ప్రియుడితోకలిసి గోవాకు నయన్..​

టాలీవుడ్, కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ నయనతార. ఆమె కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నష్ శివన్ తో ప్రేమలో ఉన్నట్టు అందరికీ తెలిసిన విషయమే. ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నారన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అది నిజమో కాదో తెలీదు కానీ..అవేమీ పట్టించుకోకుండా ఈ జంట ఓనమ్ కి సొంత ఊరు కొచ్చి కి వెళ్లారు. అక్కడ పండుగ జరుపుకొని కుటుంబంతో గోవా వెళ్లారు. అక్కడ అందరూ కలిసి నయన్ మదర్ బర్త్ డే […]

Read More

బోల్డ్ రోల్‌ కు శ్రియా సై

కెరీర్ స్టార్ట్ చేసి ఇరవై యేళ్లు దాటుతున్నా ఏ మాత్రం వన్నె తరగని హీరోయిన్ శ్రియా సరన్. ఏ పాత్ర లోనైనా ఇట్టే ఒదిగిపోవడం ఆమె స్టైల్. పెళ్లి చేసుకుని సెటిలైనా ప్రస్తుత సీనియర్ హీరోలకి ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కూడా. రీసెంట్ గా శ్రియా లీడ్ రోల్ లో నటిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘గమనం’ ఫస్ట్ లుక్ రిలీజయ్యింది. ఇంకో వైపు ‘ఆర్ఆర్ఆర్’ భారీ ప్రాజెక్ట్లో కూడా నటిస్తోంది. అందుకు చాలా హ్యాపీగా […]

Read More
పీఎం కిసాన్ స్కీంలో భారీ స్కాం

పీఎం కిసాన్ స్కీంలో భారీస్కాం

న‌కిలీ ల‌బ్ధిదారుల‌ ఖాతాల్లోకి డ‌బ్బులు త‌మిళ‌నాడులో ఆల‌స్యంగా వెలుగులోకి.. చెన్నై: ఆరుగాలం క‌ష్టపడే రైతుల‌కు పంట‌లు సాగు చేయ‌డానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ‘కొద్దిపాటి సాయం’ కూడా వారికి అంద‌కుండాపోతోంది. న‌కిలీ ల‌బ్ధిదారుల‌ను చూపిస్తూ ప‌లువురు అధికారుల అండ‌తో రైతుల‌కు అందాల్సిన న‌గ‌దును కూడా అవినీతి తిమింగ‌ళాలు సొమ్ము చేసుకుంటున్నాయి. అన్నదాతలకు న‌గ‌దు సాయం అందించే ‘పీఎం కిసాన్’ ప‌థ‌కంలో భారీ కుంభ‌కోణం వెలుగుచూసింది. త‌మిళ‌నాడులో ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఈ ఉదంతం వివరాలు ఇలా.. నకిలీ […]

Read More