Breaking News

హైదరాబాద్

3 రోజులు బయటికిరావొద్దు

3 రోజులు బయటికి రావొద్దు

హైదరాబాద్‌: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో హైదరాబాద్‌ శివారు ప్రాంతాలు వణికిపోతున్నాయి. నగరంలోని అనేక కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సుమారు 1500 కాలనీల్లో నడుముల లోతు మేర వరద నీరు చేరింది. కాలనీల్లో వరద నీరు ఉధృతంగా ప్రహహిస్తుండడంతో అధికారులు బోట్లు, నాటుపడవల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కనీసం మూడు రోజుల వరకు నగరవాసులు బయటకు రావొద్దని హెచ్చరించారు.అత్యవసర సేవల కోసం 040 – 211111111, జీహెచ్‌ఎంసీ […]

Read More

స్కిన్​షో చేసేవాళ్లే బిగ్​బాస్​కు నచ్చుతారు

బిగ్​బాస్​ హౌస్​ నుంచి బయటకొచ్చిన కరాటే కల్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బిగ్​బాస్​ హౌస్​లో జరిగేదంతా డ్రామా. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో బయటకు చెప్పరు. అక్కడి పరిస్థితులు చూస్తుంటే మహబూబ్​ను కావాలనే సేవ్​ చేస్తున్నారని క్లియర్​గా తెలుస్తుంది. నేను, టీవీ9 దేవి, జోర్దార్​ సుజాత స్కిన్​ షో చేయం. అఫైర్లు పెట్టుకోం. వీకెండ్​ టైంలో అన్ని విప్పి కూర్చోం. అందుకే మమ్మల్ని ఎలిమినేట్​ చేశారు. మోనాల్​ గజ్జర్, హారిక, అరియానా బాగా ఎక్స్​ఫోజ్​ చేస్తారు. లవ్​ […]

Read More
పల్లె, పట్టణం అతలాకుతలం

పల్లె, పట్టణం అతలాకుతలం

సారథి న్యూస్, హైదరాబాద్: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ​రాష్ట్రాల వ్యాప్తంగా భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో ఆదివారం రాత్రి ప్రారంభమైన వాన ఆగుతూ.. ఆగుతూ పడుతూనే ఉంది. ఇప్పటికే రాజధాని నగరం హైదరాబాద్.. ​భారీ వర్షానికి జలమయమైంది. నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హిమాయత్​ సాగర్​ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరింది. ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకుండా జీహెచ్ఎంసీ అధికారులు, హైద‌రాబాద్, రంగారెడ్డి జిల్లాల‌ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో పలుచోట్ల […]

Read More
కొనుగోలు కేంద్రాలను తెరవండి

కొనుగోలు కేంద్రాలను తెరవండి

సారథి న్యూస్, హైదారాబాద్: వరి, పత్తి కొనుగోలు కేంద్రాలను తెరవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేసింది. వరి క్వింటాలుకు రూ.1880కి అమ్మాల్సిన ధాన్యం రూ.1600, రూ.5,825 అమ్మాల్సిన పత్తి రూ.3,500కు అమ్ముతున్నారని, ప్రభుత్వం కల్పించుకుని కొనుగోలు కేంద్రాలను తెరవాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.జంగారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ కోరారు. వ్యవసాయశాఖ మార్కెటింగ్‌ శాఖ, సివిల్‌ సప్లయీస్​ శాఖల మధ్య సమన్వయం లేక మార్కెటింగ్‌ సక్రమంగా జరగడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర […]

Read More

హథ్రాస్​ నిందితులను ఉరి తీయాలి

సారథి న్యూస్, రామడుగు: మనీషా వాల్మికిపై లైంగికదాడి జరిపిన నిందితులను వెంటనే ఉరితీయాలని ఎమ్మార్పీఎస్​ నాయకులు డిమాండ్​ చేశారు. ఇటీవల ఉత్తర్​ప్రదేశ్​లోని హత్రాస్​ జిల్లాలో మనీషా పై నలుగురు దుండగులు లైంగిక దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. శనివారం కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని స్థానిక అంబేద్కర్​ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్​ నాయకులు మనీష చిత్రపటంతో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్​ మండల అధ్యక్షుడు తడగొండ శంకర్ […]

Read More
2లక్షలు దాటిన కరోనా కేసులు

2లక్షలు దాటిన కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఇంకా పెరుగుతూనే ఉంది. రోజుకు వందల సంఖ్య కేసులు నమోదవుతున్నాయి. గురువారం(24 గంటల్లో) 1,896 కరోనా పాజిటివ్​కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఇప్పటివరకు కేసుల సంఖ్య 2,06,644కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 12 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,201 కు చేరింది. కరోనా నుంచి తాజాగా 2,067 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్న బాధితులు 1,79,075 మంది ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్​ […]

Read More
జీతం కావాలా.. ఆగాల్సిందే!

జీతం కావాలా.. ఆగాల్సిందే!

నాకొచ్చే జీతం ఆధారంగా ఈఎంఐ పెట్టుకుని… హైదరాబాద్‌లో ఓ ఇల్లు కొన్న. ప్రతినెలా 5వ తారీఖున నా బ్యాంకు అకౌంట్‌లోంచి ఈఎమ్‌ఐకి డబ్బులు కట్‌ అవుతాయి. ఆ సమయంలో అకౌంట్‌లో డబ్బుల్లేకపోతే బ్యాంకు వాళ్లు పెనాల్టీ వేస్తారు. చక్రవడ్డీలు, బారువడ్డీలతో బీభత్సంగా డబ్బులు లాగుతారు.:: ఇది హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన సారథి న్యూస్, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు.. ఇప్పటి వరకూ వీరి వేతనాలు, జీతాలు, భత్యాలు, ఒకటో తారీఖున ఠంచన్‌గా బ్యాంకు […]

Read More
‘హైదరాబాద్’​పరాజయం

‘హైదరాబాద్’​ పరాజయం

షార్జా: షార్జా వేదికగా ఐపీఎల్​13 టోర్నీలో భాగంగా ముంబై ఇండియన్స్​తో జరిగిన సన్ ​రైజర్స్ ​హైదరాబాద్ ఓటమిని చవిచూసింది. 34 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. మొదటి టాస్ ​గెలిచిన ముంబై బ్యాటింగ్ ​చేపట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై సారథి రోహిత్​శర్మ ఆరు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. డికాక్ ​67 (39 బంతులు, 4 ఫోర్లు, 4 సిక్స్​లు), ఎస్​ఏ యాదవ్​ 27 (18 బంతులు, 6 […]

Read More