Breaking News

బిజినేపల్లి

నా భూమి అమ్మాలని.. భయపెడుతుండు!

నా భూమి అమ్మాలని.. భయపెడుతుండు!

సామాజికసారథి, తెల్కపల్లి: ‘నా భూమిని అతనికి విక్రయించాలని తెల్కపల్లి మాజీ జెడ్పీటీసీ నరేందర్​ రెడ్డి వేధిస్తున్నాడు’ అని తెల్కపల్లి గ్రామానికి చెందిన సింగగాళ్ల రాములు పోలీసులను ఆశ్రయించాడు. గ్రామ సర్వే నెం.52లో తనకు ఎకరా భూమి ఉందని, 40 ఏళ్లుగా సాగులో ఉన్నామని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తమనే పక్కనే సర్వే నెంబర్​ 12, 13లో తెల్కపల్లి మాజీ జెడ్పీటీసీ నరేందర్​ రెడ్డి వెంచర్ చేసి తన ఎకరా భూమిని అతనికి అమ్మాలని ఒత్తిడి తీసుకొస్తున్నాడని వాపోయాడు. తనకు […]

Read More
మార్కండేయ రిజర్వాయర్ లో దొంగలు

మార్కండేయ రిజర్వాయర్ లో దొంగలు!

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​: గత ప్రభుత్వ హయాంలో కొందరు నాయకులు, అధికారులు కలిసి చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ప్రాజెక్టుల్లో లేనిది ఉన్నట్లు చూపి లక్షలు మెక్కేశారు. అలాంటిదే ఓ ఉదంతం నాగర్​ కర్నూల్​ జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకెళ్తే.. గత ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్​ నగర్​ జిల్లాకు సాగు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా పలు రిజర్వాయర్లను నిర్మించాలని తలపెట్టింది. అందుకోసం సర్కారు భూములతో పాటు రైతుల నుంచి కూడా […]

Read More
బిజినేపల్లి ఎస్సైగా కె.శ్రీనివాసులు

బిజినేపల్లి ఎస్సైగా కె.శ్రీనివాసులు

సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్​ కర్నూల్​ జిల్లా బిజినేపల్లి నూతన ఎస్సైగా కె.శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఆయన మహబూబ్​ నగర్​ సీసీఎస్​ లో పనిచేశారు. బదిలీపై ఆయన ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పనిచేసిన ఎస్సై నాగశేఖర్​ రెడ్డి వీఆర్​ కు వెళ్లారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై కె.శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి సమస్య ఉన్నా తనను నేరుగా సంప్రదించాలని కోరారు. పైరవీకారులను ఆశ్రయించవద్దని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజలంతా […]

Read More
పిలవని పేరంటానికి రావొద్దు!

పిలవని పేరంటానికి రావొద్దు!

సామాజికసారథి, నాగర్ కర్నూల్: బిజినేపల్లి మండల పరిధిలోని పాలెం గ్రామంలో గత వారం రోజుల నుండి బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ లీడర్ గా వచ్చి ఫొటోలు దిగుతుండటం పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. అలాంటి వ్యక్తితో పార్టీకి నష్టం జరుగుతుందని కార్యకర్తలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లారు. అలాంటి వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని పిలవకుండా వారే వచ్చి ఫొటోలు దిగుతున్నారని తేల్చిచెప్పారని డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ముక్తార్ అన్నారు. మంగళవారం […]

Read More
గ్రామాల నుంచి బీఎస్పీని తరిమికొట్టాలి

గ్రామాల నుంచి బీఎస్పీని తరిమికొట్టాలి

ఎమ్మార్పీఎస్​ నాగర్​ కర్నూల్​ జిల్లా అధ్యక్షుడు కరిగళ్ల దశరథం సామాజికసారథి, నాగర్​ కర్నూల్​: ఎస్సీ వర్గీకరణను సమర్థించే ప్రతి మాదిగ బిడ్డ గ్రామాల నుండి బీఎస్పీని తరిమికొట్టాలని ఎమ్మార్పీఎస్​ నాగర్​ కర్నూల్​ జిల్లా అధ్యక్షుడు కరిగళ్ల దశరథం పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల పార్టీ అనుకున్నాం కానీ అది మనపార్టీ కాదు అగ్రకులాలకు కొమ్ముకాస్తున్న పార్టీ అని తేలిపోయిందని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకిస్తూ బీఎస్పీ భారత్​ బంద్​ నేపథ్యంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.బీఎస్పీ నిజస్వరూపాన్ని తెలుసుకుని […]

Read More
బిజినేపల్లిలో విషపు రెడ్డి

బిజినేపల్లిలో విషపు రెడ్డి!

సామాజికసారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలానికి చెందిన ఓ కాంగ్రెస్ లీడర్ నిర్వాకం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడినంటూ ఆ లీడర్ చేస్తున్న అరాచకాలు అన్నీఇన్ని కావు. అధికార పార్టీ లీడర్ నంటూ బిజినేపల్లి మండలంలో ఏకంగా మూడు గ్రామాలపై పెత్తనం చెలాయిస్తుండటంపై స్థానిక కాంగ్రెస్ నాయకులు గుర్రుగా ఉన్నారు. ఆరంభంలోనే ఆ లీడర్ గలీజ్ దందాలకు అడ్డుకట్ట వేయకపోతే మూడు గ్రామాల కార్యకర్తలు, నాయకులు […]

Read More
ద్యావుడా.... ఏకంగా రూ.21.47 కోట్ల కరెంట్​ బిల్లు!

ద్యావుడా…. ఏకంగా రూ.21.47 కోట్ల కరెంట్​ బిల్లు!

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​: అధికారుల తప్పిదాలు కొన్నిసార్లు సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. విద్యుత్​ శాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా అచ్చంగా ఇలాంటిదే మరి. వివరాల్లోకెళ్తే.. ఓ ఇంటిలో సాధారణంగా నాలుగు లైట్లు. ఓ మూడు ఫ్యాన్లు, మొబైల్​ ఛార్జర్స్​.. ఎలక్ట్రికల్​ ఇస్త్రీ పెట్టే, కూలర్​, లేదంటే ఏసీ ఉంటుంది. వంటింట్లో కరెంట్​ హీటర్​, మిక్సింగ్​ గ్రౌండర్​ వాడుతుండటం మనందరికీ తెలిసిందే. అయితే వీటన్నింటికీ కలిపి ఎంత లేదన్నా రూ. వెయ్యి నుంచి రూ.2వేలకు కరెంట్​ బిల్లు దాటదు. […]

Read More
బీఈడీ ఫస్ట్ ర్యాంకర్ మనోడే

బీఈడీ ఫస్ట్ ర్యాంకర్ మనోడే

సామాజికసారథి, నాగర్ కర్నూల్: సాధారణ రైతు కుటుంబంలో పుట్టినబిడ్డ రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించాడు. మంగళవారం విడుదలైన బీఈడీ(టీజీ ఎడ్ సెట్) ఎంట్రెన్స్ లో నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన యువకుడు ఎం.నవీన్ కుమార్ స్టేట్ 1 ర్యాంక్ సాధించాడు. బీఈడీ ఎంట్రెన్స్​ (హాల్ టికెట్ నం.2415307073) 150 మార్కులకు 118 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన వెంకటస్వామి, విజయమ్మకు […]

Read More