సామాజికసారథి, నాగర్ కర్నూల్: అధికారుల తప్పిదాలు కొన్నిసార్లు సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా అచ్చంగా ఇలాంటిదే మరి. వివరాల్లోకెళ్తే.. ఓ ఇంటిలో సాధారణంగా నాలుగు లైట్లు. ఓ మూడు ఫ్యాన్లు, మొబైల్ ఛార్జర్స్.. ఎలక్ట్రికల్ ఇస్త్రీ పెట్టే, కూలర్, లేదంటే ఏసీ ఉంటుంది. వంటింట్లో కరెంట్ హీటర్, మిక్సింగ్ గ్రౌండర్ వాడుతుండటం మనందరికీ తెలిసిందే. అయితే వీటన్నింటికీ కలిపి ఎంత లేదన్నా రూ. వెయ్యి నుంచి రూ.2వేలకు కరెంట్ బిల్లు దాటదు. […]