Breaking News

Day: June 11, 2020

సిమెంట్​ రేటు తగ్గించండి

సారథి న్యూస్​, హైదరాబాద్​: లాక్ డౌన్ అనంతర పరిస్థితుల నేపథ్యంలో సిమెంట్ ధర తగ్గించాలని మున్సిపల్ ​శాఖ మంత్రి కేటీఆర్​, హౌసింగ్​శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. గురువారం సిమెంట్​ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రియల్ ఎస్టేట్ రంగానికి చేయూత ఇచ్చేందుకు ధర తగ్గించాల్సిన అవసరం ఉందని సిమెంట్ కంపెనీ ప్రజాప్రతినిధులు తేల్చిచెప్పారు. 2016లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి రూ.230 బస్తా ఇచ్చేందుకు అంగీకరించిన కంపెనీలు మరో మూడేళ్ల పాటు డబుల్ బెడ్ […]

Read More
TRS

పరిశుభ్రతతో రోగాలు దూరం

సారథి న్యూస్​, హుస్నాబాద్: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సతీశ్​కుమార్ సూచించారు. గురువారం పట్టణంలోని ఎంపీడీవో ఆఫీసులో ఏర్పాటుచేసిన సర్వసభ్య ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పలు గ్రామాల్లో మిషన్ భగీరథతో పాటు పలు అభివృద్ధి పనులు నిలిచిపోయాయని వాటిని వెంటనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ రాజారెడ్డి, ఎంపీపీ మానస, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, ఇంచార్జ్ ఎంపీడీవో […]

Read More

ఆశలు చిగురించే

సారథి న్యూస్, మెదక్: తొలకరి వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాల రాకతో మృగశిర కార్తె ఆరంభం నుంచే వానలు కురుస్తున్నాయి. దీంతో రైతన్నలు ఆశలు చిగురించాయి. సకాలంలో చినుకు పలకరించి నేలతల్లి మెత్తబడడంతో రైతులు వానాకాలం పంట సాగుకు ఉపక్రమించారు. దుక్కులు దున్నుతున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. వరి సాగు చేసే రైతులు నారుమళ్లు పోసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సొసైటీలు, ఆగ్రో రైతు సేవాకేంద్రాలు, ఫర్టిలైజర్ దుకాణాల వద్ద సందడి నెలకొంది. […]

Read More
BJP

మోడీ పాలన భేష్​

సారథి న్యూస్​, హుస్నాబాద్: ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ పాలనలో దేశంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని బీజేపీ అక్కన్నపేట మండల అధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి పేర్కొన్నారు. కరీంనగర్​ జిల్లా అక్కన్నపేట మండలంలో ఆయన మోదీ ఏడాది పాలనపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించేందుకు కేంద్రప్రభుత్వం ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. 70 ఏళ్లుగా పరిష్కారం కాని ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్​ ప్రజలకు విముక్తి కల్పించిన గొప్ప […]

Read More

‘నైరుతి’ కురిసింది

సారథి న్యూస్, విజయనగరం: నైరుతి పవనం వచ్చేసింది.. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బంగాళఖాతంలో అల్పపీడన ప్రభావంతో గురువారం ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం జిల్లా కేంద్రంలో భారీవర్షం కురిసింది. కొంతకాలంగా ఉదయం నుంచి విరుచుకుపడిన భానుడు ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఉదయం నుంచి ఆకాశంలో నల్లని మబ్బులు కమ్ముకోగా మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల వరకు భారీవర్షం కురిసింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కార్పొరేషన్‌ ఆఫీసు జంక్షన్‌ పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు ముంచెత్తింది. […]

Read More
CONGRESS

కాంగ్రెస్​ జలదీక్ష 13న..

సారథి న్యూస్, రామడుగు: ఎగువ మానేరు ప్రాజెక్ట్​ త్వరగా పూర్తి చేయాలని 13 న టిపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ జల దీక్ష చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని..రైతులను పెద్ద సంఖ్యలో తరలించాలని కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు నాగి శేఖర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేండ్లయినా ఎగువ మానేరు పూర్తి చేయక పోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ నాయకులు పంజాల శ్రీను, పులి ఆంజనేయులు, […]

Read More
godavari khani

బొగ్గుబ్లాకుల వేలం ఆపేయండి

సారథిన్యూస్​, గోదావరిఖని: సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని కేంద్రప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సింగరేణి కార్మికసంఘాలు, సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం(scks) డిమాండ్​ చేసింది. గురువారం వివిధ సంఘాల ఆధ్వర్యంలో ’బ్లాక్​డే’ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజా రెడ్డి, మెండె శ్రీనివాస్, సీహెచ్ వేణుగోపాల్​రెడ్డి, జే గజేంద్ర, బీ శ్రీనివాసరావు, నంది నారాయణ, బీ రవి, […]

Read More

జర్నలిస్ట్​ మనోజ్​కు ఘననివాళి

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఇటీవల కరోనా వ్యాధితో మృతిచెందిన జర్నలిస్ట్​ మనోజ్​కుమార్​ కు జర్నలిస్టులు, పలువురు రాజకీయ పార్టీల నేతలు గురువారం సాయంత్రం హైదరాబాద్​లోని గన్​పార్క్​ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్, బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రారావు, సీపీఐ నేత చాడ వెంకట్​రెడ్డి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్​ చెరుకు సుధాకర్, సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ క్యాండిల్​ వెలిగించి నివాళులర్పించారు. మనోజ్ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ […]

Read More