Breaking News

పొలిటికల్

నిధులిస్తే పోటీనుంచి తప్పుకుంటాం

నిధులిస్తే పోటీనుంచి తప్పుకుంటాం

ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాల్​ సామాజిక సారథి, సంగారెడ్డి: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్​రావుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాల్‌ విసిరారు. ఉమ్మడి మెదక్‌లో ఒక్కో నియోజకవర్గానికి రూ.రెండువేలకోట్ల చొప్పున 10 నియోజకవర్గాలకు రూ.20వేల కోట్లను స్థానిక సంస్థలకు విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అలా విడుదల చేస్తే తన సతీమణిని ఎమ్మెల్సీ ఎన్నికల పోటీనుంచి విత్‌ డ్రా చేయిస్తానని హరీశ్​రావుకు ఛాలెంజ్‌ విసిరారు. నిర్మలా జగ్గారెడ్డిని గెలిపిస్తే వచ్చే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో జిల్లాకు రూ.20వేల కోట్లు […]

Read More
కూచకుళ్ల, కసిరెడ్డి ఎన్నిక ఏకగ్రీవమే!

కూచకుళ్ల, కసిరెడ్డి ఏకగ్రీవం

సామాజిక సారథి, నాగర్​కర్నూల్ ప్రతినిధి: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ​అభ్యర్థులు కూచకుళ్ల దామోదర్​రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది. మహబూబ్ నగర్ జిల్లా నుంచి రెండు స్థానాలకు గాను మొత్తం 10మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వారిలో ఆరుగురి నామినేషన్లను వివిధ కారణాలతో ఎన్నికల పరిశీలన అధికారులు తిరస్కరించారు. టీఆర్ఎస్ అభ్యర్థులు కూచకుళ్ల దామోదర్​రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు మరో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ […]

Read More
పెద్దల సభకు ఎవరు?

పెద్దల సభకు ఎవరు?

జాతీయస్థాయిలో పనిచేసే వారికే చాన్స్​ బండా ప్రకాశ్​ రాజ్యసభ సీటు ఖాళీ ఎమ్మెల్సీ కవిత వెళ్తారని ప్రచారం రాష్ట్ర రాజకీయాల వైపే ఆమె మొగ్గు జూన్​లోమరో రెండు స్థానాలు ఖాళీ రేసులో వినోద్​కుమార్, మోత్కుపల్లి, మండవ, తుమ్మల తెలంగాణ నుంచి ఖాళీకానున్న రాజ్యసభ రేసులో ఎవరున్నారు. పెద్దల సభలో అడగుపెట్టాలని ఊవ్విళ్లూరుతున్న నేతలెవరు.. ఆశావాహుల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉన్నా గులాబీ దళపతి ఎవరికి అవకాశమిస్తారనే చర్చ టీఆర్ఎస్​లో జోరుగా సాగుతోంది. ఈ అంశమే హాట్ టాపిక్ […]

Read More
స్వతంత్ర అభ్యర్థి డ్రాప్​.. మిగిలింది ముగ్గురే!

స్వతంత్ర అభ్యర్థి డ్రాప్​.. మిగిలింది ముగ్గురే!

సామాజిక సారథి, నాగర్​కర్నూల్ ​ప్రతినిధి: మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం కొండ్రావుపల్లికి చెందిన సుధాకర్ రెడ్డి తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.వెంకట్రావు తెలిపారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం సుధాకర్ రెడ్డి తనను చాంబర్​లో కలిసి నామినేషన్ ను విత్​ డ్రా చేసుకుంటున్నట్లు రాతపూర్వకంగా లేఖ అందజేశారని కలెక్టర్ వెల్లడించారు. దీంతో మహబూబ్ […]

Read More
అన్నదాతలకు అండగా ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​

అన్నదాతలకు అండగా ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​

సామాజిక సారథి, సిద్దిపేట: అన్నదాతలకు బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర కోఆర్డినేటర్​ డాక్టర్ ​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అండగా నిలిచారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కుకునూర్​పల్లిలో రైతులతో ఆయన మాట్లాడారు. వానకు తడవగా.. ఎండబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. అకాలవర్షాలతో ధాన్యం తడిసి పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు […]

Read More
ఎమ్మెల్యేపై యువకుడి కామెంట్స్..పోలీసులు ఏం చేశారంటే.. !

ఎమ్మెల్యేపై యువకుడి కామెంట్స్.. పోలీసులు ఏం చేశారంటే.. !

సామాజిక సారథి, అచ్చంపేట: సోషల్​ మీడియాలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్​పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఓ యువకుడిని పోలీసులు విచారణకు పిలిచారు. ఇది కాస్తా అదే సోషల్ మీడియాలో వైరల్​గా మారడం పోలీసులకు తలనొప్పిగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల జరిగిన హుజారాబాద్ ఉపఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ గెలవకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్​రాజు ఓ టీవీ ఛానల్ చర్చలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాగా, దీని గురించి […]

Read More
రాజేంద్రుడే.. విజయేంద్రుడు

రాజేంద్రుడే.. విజయేంద్రుడు

23,855వేల మెజారిటీ ఓట్లతో తిరుగులేని మెజార్టీ 7వ సారి ఎదురులేదని నిరూపించుకున్న ఈటల మరోసారి భారీమెజార్టీ కట్టబెట్టిన హుజూరాబాద్ ఓటర్లు ఉద్యమనేతగా అప్రతిహత విజయం ప్రజాభిమానం ముందు పారని తాయితాలు అధికార పార్టీకి కలిసిన రాని దళితబంధు ఆత్మాభిమానం ముందు తోకముడిచిన అహంకారం బీజేపీ కార్యాలయం వద్ద మిన్నంటిన సంబరాలు సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో విశ్వాసం లేదన్న బండి సంజయ్​ సామాజిక సారథి, హుజూరాబాద్: హుజూరాబాద్ లో రాజేంద్రుడే విజయేంద్రుడిగా నిలిచారు. ప్రజల అభిమానం ముందు డబ్బులు, […]

Read More
ఈటల 11,583 +

బ్రేకింగ్​.. ఈటల 11,583+

సామాజిక సారథి, హుజూరాబాద్: రాష్ట్రమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 10వ రౌండ్​లో బీజేపీ 506 ఓట్ల ఆధిక్యం సాధించింది. ఈ రౌండ్​ముగిసే సరికి 5,637 ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ​ఉన్నారు. ఇప్పటివరకు 13 రౌండ్లు పూర్తయ్యాయి. 11వ రౌండ్​లో బీజేపీ 3,941(48,588), టీఆర్ఎస్ 4,308 (43324) ఓట్లు సాధించింది. ఇక 13వ రౌండ్​లో టీఆర్ఎస్ 2,971(49,945), బీజేపీ 4,836 (58,333 ) ఓట్లు సాధించింది. ఇప్పటివరకు బీజేపీ […]

Read More