Breaking News

Month: April 2024

ఏనుగుపై ‘మందా’ సవారీ!

ఏనుగుపై ‘మందా’ సవారీ!

సామాజికసారథి, నాగర్‌కర్నూల్ బ్యూరో: బీఎస్పీ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా మాజీఎంపీ మందా జగన్నాథంకు దాదాపు టికెట్ ఖరారైంది. ఈనెల 18న ఆయన బీఎస్పీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. మందా జగన్నాథం మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత. అలంపూర్​ కు చెందిన ఆయన స్వయానా డాక్టర్​. ఆయన టీడీపీ నుంచి రాజకీయ అరగేట్రం చేశారు. 1999-2008(టీడీపీ), 2008-2013 (కాంగ్రెస్), 2013- 2014(టీఆర్‌ఎస్)లో ఎంపీగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో […]

Read More
అంబేద్కర్​ జయంతి వేడుకల్లో ఘర్షణ

అంబేద్కర్​ జయంతి వేడుకల్లో ఘర్షణ

బిజినేపల్లి మండలం వెలుగొండలో ఉద్రిక్తత సామాజికసారథి, బిజినేపల్లి: అంబేద్కర్​ జయంతి వేడుకల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. డీజే పాటలతో ఊరేగింపు నిర్వహిస్తున్న కొందరు దళిత యువకులపై అదే గ్రామానికి చెందిన పలువురు అగ్రకులస్తులు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటన ఆదివారం రాత్రి నాగర్​ కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం వెలుగొండ గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు, స్థానికుల కథనం మేరకు వివరాలు.. భారతరత్న డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ జయంతి సందర్భంగా గ్రామంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఊరుఊరంతా కదిలివచ్చి ఆ […]

Read More
బాబోయ్ పులి..!

బాబోయ్ పులి..!

Read More
ప్రాణం తీసిన వివాహేతర బంధం

ప్రాణం తీసిన వివాహేతర బంధం

సామాజికసారథి, బిజినేపల్లి: వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో నిప్పులు పోస్తున్నాయి. పిల్లలు, ఫ్యామిలీ సంబంధాలను రోడ్డు పాలు చేస్తున్నాయి. ఈ అక్రమబంధానికి మరో వివాహిత బలైపోయింది. ఈ బంధంలో చిక్కుకున్న ఓ యువతి దారుణ హత్యకు గురైంది. సంచలనం రేకెత్తించిన ఈ ఘటన నాగర్​ కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో వెలుగుచూసింది. పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు.. వట్టెం పరిధిలోని కల్వకుంటతండాకు చెందిన గిరిజన యువతి చిట్టెమ్మ(28) తన భర్తతో విడాకులు తీసుకుంది. అనంతరం […]

Read More
ఎస్సీ వర్గీకరణపై నేను కొట్లాడతా..

ఎస్సీ వర్గీకరణపై నేను కొట్లాడతా..

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​ బ్యూరో: ఎస్సీ వర్గీకరణపై నాగర్​ కర్నూల్​ బీఆర్​ఎస్​ ఎంపీ అభ్యర్థి డాక్టర్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ స్పందించారు. ఎస్సీలను కాంగ్రెస్​, బీజేపీలు మోసం చేశాయని విమర్శించారు. శనివారం ఆయన నాగర్​ కర్నూల్​ జిల్లా బిజినేపల్లిలో మీడియాతో మాట్లాడారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పదేళ్లలో ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కనీసం ఒక ఆర్డినెన్స్​ ను కూడా తీసుకురాలేకపోయారని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేశారా? ప్రజలకు చెప్పాలని […]

Read More

రిజర్వుడు స్థానాలలో ఎంపీ అభ్యర్థులపై కాంగ్రెస్ పార్టీ పునరాలోచించాలి

  • April 5, 2024
  • TELANGANA
  • తెలంగాణ
  • Comments Off on రిజర్వుడు స్థానాలలో ఎంపీ అభ్యర్థులపై కాంగ్రెస్ పార్టీ పునరాలోచించాలి

– మాదిగలకు టికెట్లు ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవు – మాదిగలకు ఎక్కువ టికెట్లు కేటాయించిన పార్టీకే పూర్తి మద్దతు – మాదిగ ఐక్యత వేదిక నాయకుడు మంగి విజయ్ సామాజికసారథి నాగర్కర్నూల్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న మూడు ఎస్సి రిజర్వుడ్ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ కేవలం మాలలకు మాత్రమే టికెట్లు కేటాయించి ఎస్సీలలో జనాభా అధిక సంఖ్యలో ఉన్న మాదిగలకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఈ టికెట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ […]

Read More

మాదిగల ఐక్యవేదిక వెనక ఆంతర్యం ఏమిటి?

-నాగర్ కర్నూల్ లో రెండు పార్టీల నుంచి మాదిగ అభ్యర్థులు పోటీ చేస్తున్న ఒక పార్టీకి మద్దతు ప్రకటన – ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న బిజెపికి కాకుండా బి ఆర్ ఎస్ కు మద్దతు పలకడంలో చక్రం తిప్పింది ఎవరు – కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మల్లు రవికి తూట్లు పడుతున్న మాదిగ నేతలు సామాజిక సారధి, నాగర్ కర్నూల్ బ్యూరో… పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ రాజకీయ నాయకులు ఇతర సంఘాల నాయకులు […]

Read More