Breaking News

Year: 2023

బయోమెట్రిక్ అటెండెన్స్ యంత్రాన్ని దుర్వినియోగపరచిన టీచర్ సస్పెన్షన్‌

సామాజిక సారథి ఎఫెక్ట్:-సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం లొట్టలోని పల్లి తాండా ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ టీచర్ సాయి రెడ్డిపై సోమవారం డీఈఓ డాక్టర్ గోవిందరాజులు సస్పెన్షన్‌ వేటు వేశారు. ఎస్జీటీ టీచర్ సాయిరెడ్డి ఓ టీచర్ యూనియన్ జిల్లా అధ్యక్షులుగా చలామణి కావడంతో పాటు డ్యూటీకు వెళ్లకుండా ఇంటినుంచి వివిధ ప్రాంతాల నుంచి బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ వేస్తున్న విషయంపై సామాజిక సారథిలో మూడు రోజుల క్రితం నాడ్యూటీ… […]

Read More
బీసీలకు 70 సీట్లు

బీసీలకు 70 సీట్లు

సామాజికసారథి, కాగజ్​ నగర్​: వచ్చే ఎన్నికల్లో బీసీలకు 70 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తామని బీఎస్పీ స్టేట్​ చీఫ్​ డాక్టర్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ స్పష్టంచేశారు. దమ్ముంటే రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీలు బీసీలకు 70 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. బీఎస్పీ అన్నివర్గాలను కలుపుకుని ముందుకెళ్తుందని అన్నారు. శుక్రవారం కాగజ్ నగర్ లో సర్దార్ సర్వాయి పాపన్న 373వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్దార్ పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. […]

Read More
విద్యార్థులను జామకాయలకు గుట్టల్లోకి పంపిన టీచర్​!

విద్యార్థులను జామకాయలకు గుట్టల్లోకి పంపిన టీచర్​!

సామాజికసారథి, బిజినేపల్లి: కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా గవర్నమెంట్ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నా అందుకు క్షేత్రస్థాయిలో మాత్రం పర్యవేక్షణ లేదు. నాగర్ జిల్లాలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం, మొక్కుబడి పర్యవేక్షణతో సర్కారు స్కూళ్లలో కొందరు టీచర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా, శుక్రవారం బిజినేపల్లి మండల పరిషత్​ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ఓ టీచర్​ జామకాయలకు పంపించిన ఉదంతమే ఇందుకు ఉదాహరణ. విద్యార్థుల తల్లిదండ్రుల కథనం.. స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న […]

Read More
పంటలకు నీళ్లు పారేదెలా?

పంటకాల్వను పూడ్చేశారు

సామాజికసారథి, వనపర్తి: అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. పంటలు పండక దిక్కుతోచనిస్థితి ఎదురవుతోంది. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం సూగూర్ గ్రామంలో ఓ రైతు పంట కాల్వను పూడ్చి వేయడంతో ఆ కాల్వపై ఆధారపడి పంటలు సాగుచేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలే ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా రావడం, ఇప్పుడిప్పుడే జూరాల ప్రాజెక్ట్ నుంచి సాగునీటిని దిగువకు వదలడంతో రైతులంతా ఆలస్యంగానైనా వరినాట్లు వేస్తున్నారు. ఇతర పంటలను సాగుచేసుకుంటున్నారు. కానీ సూగూరు గ్రామంలోని కొందరు […]

Read More

ఈ స్టేషన్ కు ఆయనే బాస్…!

— బిజినపల్లి పోలీస్ స్టేషన్ లో చక్రం తిప్పుతున్న ఓ కానిస్టేబుల్— ఐదుగరు ఎస్ఐ లు మారినా ఇక్కడే తిష్ట— ఎస్ఐలు, ఏఎస్ఐలు తాను చెప్పినట్టు వినాల్సిందే— మండలంలో మాట వినని వారిని పోలీస్ కేసులతో వేదింపులు— పోలీస్ స్టేషన్ లో అన్ని దందాలు చక్కబెడుతున్నా పట్టించుకోని ఉన్నతాధికారులు సామాజిక సారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి పోలీస్ స్టేషన్ లో ఓ కానిస్టేబుల్ అందరికి చుక్కలు చూయిస్తున్నాడు. తాను చేసేది కానిస్టేబుల్ ఉద్యోగం […]

Read More

బలిజ కులస్తులను ఓబీసీలో చేర్చాలి

సామాజిక సారథి , నాగర్ కర్నూల్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెనుక పడ్డ వీర శైవ లింగ బలిజ కులస్తులను ఓబీసీ జాబితాలో చేర్చాలని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి డిమాండ్ చేశారు . బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర బలిజ కులస్తులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి వెళ్లి వారికి మద్దతు తెలిపారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు బలిజ […]

Read More

వట్టెం నవోదయ లో తెలంగాణ క్లస్టర్ స్థాయి క్రీడా సమ్మేళనం

  • July 25, 2023
  • TELANGANA
  • తెలంగాణ
  • Comments Off on వట్టెం నవోదయ లో తెలంగాణ క్లస్టర్ స్థాయి క్రీడా సమ్మేళనం

సామాజిక సారథి , నాగర్ కర్నూల్: తెలంగాణ క్లస్టర్ స్థాయి క్రీడల సమ్మేళనం ఈ నెల 27,28 తేదీలలో వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ పి.భాస్కర్ కుమార్ తెలిపారు. ఖోఖో,బ్యాడ్మింటన్, చెస్,యోగ,కబడ్డీ,టేబుల్ టెన్నిస్ తదితర క్రీడలలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నవోదయ విద్యాలయాల క్రీడాకారులు పాల్గొంటారని అన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో వివిధ క్యాటగిరిలలో ఉత్తమ ప్రతిభావంతులైన క్రీడాకారులను రీజనల్ స్థాయికి ఎంపిక చేసి పంపుతామని ఆయన చెప్పారు.దాదాపు 400 మంది […]

Read More
YSR సన్నిహితుడు కె.వెంకట్రామిరెడ్డి కన్నుమూత

YSR సన్నిహితుడు కె.వెంకట్రామిరెడ్డి కన్నుమూత

సామాజికసారథి, నాగర్​ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లికి చెందిన బ్లాక్​ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, సీనియర్​ నేత కె.వెంకట్రామిరెడ్డి(82) శనివారం అర్ధరాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. దివంగత వెంకట్రామిరెడ్డికి భార్య భాగ్యమ్మ, ముగ్గురు కుమారులు ఉన్నారు. సతీమణి గతంలో జెడ్పీటీసీగా పనిచేశారు. కుమారులు వేర్వేరు రంగాల్లో స్థిరపడ్డారు. కాగా, కె.వెంకట్రామిరెడ్డి ఈ ప్రాంత […]

Read More