Breaking News

Day: January 15, 2022

రైతులను ఆదుకోవాలి: ఈటెల

రైతులను ఆదుకోవాలి: ఈటెల

సామాజిక సారథి, నడికూడ : రాష్ర్ట ప్రభుత్వం పంట నష్టం జరిగితే  రైతులను ఆదుకోవాలని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం హన్మకొండ జిల్లా నడికూడలో వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను పరకాల మండలాల్లోని పలు గ్రామాలలో రైతులతో కలిసి దెబ్బతిన్న మిర్చి పంటలు మొక్కజొన్న పంటలను పరిశీలించారు.  అనంతరం పరకాల మండలం మలక్కపేటలో రైతులను పరామర్శించి మాట్లాడారు.  ప్రకృతి సృష్టించిన ఈ బీభత్సానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి రైతులను ఆదుకోవాలని, వెంటనే పంట […]

Read More
అకాల వర్షంతో మిర్చి నష్టం

అకాల వర్షంతో మిర్చి నష్టం

  • January 15, 2022
  • Comments Off on అకాల వర్షంతో మిర్చి నష్టం

 సామాజిక సారథి, వాజేడు : ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిర్చి మొక్కజొన్న తదితర పంటలు వేసిన రైతులు ఈ వర్షంతో తీవ్ర నష్టాన్ని చవి చూశారు. శుక్రవారం మండల పరిధిలోని ఆరుగుంటపల్లిలో కురిసిన అకాల వర్షానికి మిర్చి పంట నేలకొరిగింది. రాళ్ల వర్షం పడడంతో వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. దీంతో స్థానిక రైతులు లబోదిబోమంటున్నారు. లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు […]

Read More
మల్లన్న సన్నిదిలో మంత్రి, ఎమ్మెల్యే

మల్లన్న సన్నిదిలో మంత్రి, ఎమ్మెల్యే

సామాజిక సారథి, ఐనవోలు:  హన్మకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భోగి పండుగను పురస్కరించుకొని స్వామి వారిని మంత్రి సత్యవతి రాథోడ్ , ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, జెడ్పీ చైర్మన్ సుధీర్ బాబు మేయర్ గుండు సుధారాణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో నాగేశ్వర్, అర్చుకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి స్వామి వారి ఆశీర్వచనలు అందించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులను మంత్రి సత్యవతి రాథోడ్, […]

Read More
జల్లికట్టు సంబురాలు ప్రారంభం

జల్లికట్టు సంబురాలు ప్రారంభం

తమిళనాడు సంక్రాంతి వేడుకలు 31 వరకు అమలులో కరోనా నిబంధనలు చెన్నై: పొంగల్‌ సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జల్లికట్టు క్రీడా పోటీలు రాష్ట్రంలో ముందుగా పుదుకోట జిల్లాలో ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు పశు సంవర్థక శాఖ వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించిన 300 పోట్ల గిత్తలు, రెండు టీకాలు వేసుకున్న 700 మంది యువకులను ఈ పోటీలకు అనుమతించారు. జిల్లాలోని గంధర్వకోట సమీపంలో వున్న తచ్చాంకుర్చి గ్రామంలో ఉదయం రాష్ట్ర మంత్రులు రఘుపతి, […]

Read More
20 వరకు రేషన్‌ పంపిణీ

20 వరకు రేషన్‌ పంపిణీ

సామాజిసారథి, హైదరాబాద్‌: రేషన్‌ కార్డు దారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. బియ్యం పంపిణీ చేసే గడువును ఐదు రోజులకు పెంచింది. ప్రతి నెల ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ పంపిణీ ప్రారంభమవుతుంది. అలాగే రేషన్‌ పంపిణీ ప్రక్రియ 15 రోజుల పాటు కొనసాగుతుంది. మాములుగా అయితే అదే నెల 1వ తేదీన ప్రారంభమైన రేషన్‌ పంపిణీ ప్రక్రియ అదేనెల 15న ముగుస్తుంది. అయితే ఈ జనవరి మాసంలో కొన్ని అనివార్య కారణాల వల్ల రేషన్‌ […]

Read More
చిరు ఇంట్లో భోగి సందడి

చిరు ఇంట్లో భోగి సందడి

సామాజిక సారథి, హైదరాబాద్‌: టాలీవుడ్‌లో సినిమాలతో పాటు కుటుంబాలు, బాంధవ్యాలకు బాగా విలువిచ్చేవారిలో మెగా ఫ్యామిలీ ఒకటి. ఏ పండగొచ్చినా ఇంటిల్లిపాది కలిసి జరుపుకొంటారు. తెలుగు రాష్టాల్లో అతి పెద్ద పండగైన సంక్రాంతి కోసం మెగా బ్రదర్స్‌ కుటుంబాలు ఒకే చోట చేరాయి. చిరంజీవి, ఆయన సోదరుడు నాగబాబు కుటుంబం కలిసి వేడుకలు జరుపుకుంటున్నారు. కాగా తమ భోగి పండగ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నాడు వరుణ్‌ తేజ్‌. దీంతో ఇవి […]

Read More
తెలిసిన పనులైతే బాగా చేస్తారు

తెలిసిన పనులైతే బాగా చేస్తారు

  • January 15, 2022
  • Comments Off on తెలిసిన పనులైతే బాగా చేస్తారు

మంత్రి కేటీఆర్​పై షర్మిల ట్వీట్‌ సెటైర్లు సామాజికసారథి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల ట్విట్టర్‌ వేదిక దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా మంత్రి కేటీఆర్‌పై షర్మిల సెటైర్లు విసిరారు. ‘తెలియనిది అడిగితే పాపం మంత్రి కేటీఆర్‌ ఏమని సమాధానం చెప్తారు? అసలు అడగాల్సింది. మద్యం అమ్మకాలను పెంచడం ఎలా? … ఆడవాళ్ల మానప్రాణాలకు హాని కలిగించడం ఎలా?… జనాలను డ్రగ్స్‌కు బానిస చేయడం ఎలా?… రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం […]

Read More
అందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి : మంత్రి కిషన్‌ రెడ్డి

అందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి : మంత్రి కిషన్‌ రెడ్డి

  • January 15, 2022
  • Comments Off on అందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి : మంత్రి కిషన్‌ రెడ్డి

సామాజికసారథి, హైదరాబాద్‌ : కొవిడ్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి మాట్లాడుతూ 60 ఏండ్ల పై బడిన వారందరూ తప్పనిసరిగా బూస్టర్‌ డోసు తీసుకోవాలని సూచించారు.  ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు. పండుగల సందర్భంగా ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని, మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పండుగ జరుపుకోవాలని సూచించారు. హైదరాబాద్‌ ముషీరాబాద్‌ […]

Read More