Breaking News

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ప్రారంభం

– ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి దంపతులు-ప్రజలకు అందుబాటులో ప్రజాపాలన భవన్-ఏ సమస్య వచ్చినా ప్రజాపాలన భవన్ తలుపులు తట్టండి-అందరి సహకారంతో నియోజక వర్గ అభివృద్దికి కృషిసామాజిక సారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రజాపాలన భవన్ (క్యాంప్ ఆఫీస్ ) నూతన గృహ ప్రవేశం బుధవారం జిల్లా కేంద్రంలో కన్నుల పండువగా కొనసాగింది. నియోజక వర్గ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్, డాక్టర్ సరిత దంపతులు అధికారిక ఎమ్మెల్యే […]

Read More
ఎమ్మెల్యే ప్రజాభవన్ లోకి అడుగుపెట్టిన డా.రాజేష్ రెడ్డి

ప్రజాభవన్ లోకి అడుగుపెట్టిన ఎమ్మెల్యే డా.రాజేష్ రెడ్డి

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​: వేదమంత్రోచ్ఛరణలు, ప్రజల దీవెనలు, వేదపండితుల ఆశీర్వచనాల మధ్య నాగర్​ కర్నూల్​ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ఎమ్మెల్యే ప్రజాభవన్ ప్రవేశం కార్యక్రమం అట్టహాసంగా సాగింది. గురువారం శుభముహూర్తంలో ఎమ్మెల్యే డాక్టర్​ కూచకుళ్ల రాజేశ్​ రెడ్డి, డాక్టర్​ సరిత దంపతులు క్యాంపు ఆఫీసులో ప్రత్యేకహోమం, పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్​ కూచకుళ్​ల రాజేశ్​ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల అభిమానాన్ని చూరగొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ […]

Read More

గంగు కృష్ణ వేణి సేవలు భేష్

– పదేళ్లు గా పాలెం గ్రామాభివృద్దిలో ప్రత్యేక పాత్రప్రభుత్వ స్కీం లను మహిళలకు అందిస్తూ ఉత్తమ సేవలు– ఉత్తమ సేవలకు గుర్తింపుగా కృష్ణవేణికి ఉత్తమవిశిష్ట సేవాపురస్కారం– గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అందుకున్న పురస్కారం సామాజిక సారథి, నాగర్ కర్నూల్: ఆమె ఓ సాధారణ మహిళ… తన గ్రామంలోనే ఓ చిన్నపాటి చిరుద్యోగి. ప్రతి రోజు నిద్రలేవగానే ఇంటి పనులు, కుటుంభ భాధ్యతలను ఓ వైపు సక్రమంగా నిర్వహిస్తూనే మరొక వైపు తన చిరుద్యోగాన్ని నమ్ముకొని ఆ ఉద్యోగ […]

Read More
ప్రజల గొంతుకగా ప్రతికలు ఉండాలి

పత్రికలు.. ప్రజల గొంతుకగా ఉండాలి

‘సామాజికసారథి’ క్యాలెండర్ల ఆవిష్కరణలో నాగర్​ కర్నూల్​ ఎమ్మెల్యే డాక్టర్​ రాజేశ్​ రెడ్డి సామాజికసారథి, హైదరాబాద్ బ్యూరో​: ‘సామాజికసారథి తెలుగు’ దినపత్రిక 2024 సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను నాగర్​ కర్నూల్​ ఎమ్మెల్యే డాక్టర్​ కూచకుళ్ల రాజేశ్​ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. హైదరాబాద్​ లోని ఆయన కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, పత్రికలు ప్రజాపక్షం వహించాలని కోరారు. స్వాతంత్రోద్యమ కాలం నుంచి ఎందరో మహనీయులు పత్రికల ద్వారా ప్రజల్లో […]

Read More

ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు అమ్ముకుంటున్నరు

– నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ మాయాజాలం – ఎంప్యానల్ లో లేకుండానే చక్రం తిప్పుతున్న సాయి సెక్యూరిటీ సర్వీసెస్ – ఇదివరకే 30 ఉద్యోగాల భర్తీ..మరో 70 ఉద్యోగాలకు నోటిఫికేషన్ – స్థానికంగా ఉన్నట్లు ఫేక్ అడ్రస్ లతో పత్రికల్లో ప్రకటనలు – ఫేక్ ఏజెన్సీ కి జిల్లా కలెక్టర్ అనుమతి ఇవ్వడంపై అనుమానాలు సామాజిక సారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: వడ్డించేవాడు మనోడు అయితే కడబంతిలో కూర్చున్న నో ప్రాబ్లం […]

Read More
గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లు

గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లు

సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలల్లో 2024-2025 విద్యాసంవత్సరంలో 5వ తరగతి చదివేందుకు అర్హత కలిగిన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గురుకుల విద్యాలయాల సంస్థ సెక్రటరీ డాక్టర్ ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. 4వ తరగతి పూర్తయిన విద్యార్థులు డిసెంబర్ 18 నుంచి.. 2024 జనవరి 6వ వరకు రూ.100 చెల్లించి ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని కోరారు. తేదీ: 11.2.2024న మధ్యాహ్నం 1గంటలకు ప్రవేశపరీక్ష ఉంటుందని తెలిపారు. అందులో పాసైన వారికి […]

Read More

రేవంతన్న…మా గోస తీర్చండన్నా…!

ఏళ్లుగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్ల వెట్టిచాకిరిత్రీమెన్ కమిటీ ద్వారా ఎంపికైనా ఉద్యోగ భద్రత కరువునెలల తరబడి జీతాలు రాక రోడ్డున పడుతున్న గెస్ట్ లెక్చరర్లుకొత్త ప్రభుత్వం నిర్ణయంపై ఎదురుచూపులు సామాజిక సారథి, నాగర్ కర్నూల్ బ్యూరో:గవర్నమెంట్ జూనియర్ కాలేజీలను నమ్ముకొని ఏళ్లుగా పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల జీవితాలు దయనీయంగా మారుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 405 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న సుమారు 2వేల మంది గెస్ట్ లెక్చరర్ల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. ఓ వైపు […]

Read More
రేవంతన్న.. మా గోస తీర్చండన్నా!

రేవంతన్న.. మా గోస తీర్చండన్నా!

  • December 14, 2023
  • Comments Off on రేవంతన్న.. మా గోస తీర్చండన్నా!

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: గవర్నమెంట్ జూనియర్ కాలేజీలను నమ్ముకొని ఏళ్లుగా పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల జీవితాలు దయనీయంగా మారుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 405 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న సుమారు 2వేల మంది గెస్ట్ లెక్చరర్ల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. ఓ వైపు గత ప్రభుత్వం కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయడంతో పాటు మిగిలిన జూనియర్ లెక్చరర్ల ఉద్యోగాల భర్తీ కి నోటీఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ నిర్వహించడంతో ఏళ్లుగా పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల గుండెల్లో రైళ్లు […]

Read More