Breaking News

REVANTH REDDY

420 రేవంత్​ రెడ్డిని ఓడించండి: ఆర్​ఎస్పీ

420 రేవంత్​ రెడ్డిని ఓడించండి: ఆర్​ఎస్పీ

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​ బ్యూరో: గ్యారెంటీలు కాదు.. గారడీ మాటలు, 420 హామీలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్​ రెడ్డిని పార్లమెంట్​ ఎన్నికల్లో ఓడించాలని నాగర్​ కర్నూల్​ బీఆర్​ఎస్​ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ పిలుపునిచ్చారు. శనివారం ఆయన బిజినేపల్లితో పాటు తిమ్మాజిపేటలో రోడ్​ షో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి డాక్టర్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ ప్రసంగించారు. కేసీఆర్​ అమలుచేసిన పథకాలే తప్ప.. […]

Read More

రేవంతన్న…మా గోస తీర్చండన్నా…!

ఏళ్లుగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్ల వెట్టిచాకిరిత్రీమెన్ కమిటీ ద్వారా ఎంపికైనా ఉద్యోగ భద్రత కరువునెలల తరబడి జీతాలు రాక రోడ్డున పడుతున్న గెస్ట్ లెక్చరర్లుకొత్త ప్రభుత్వం నిర్ణయంపై ఎదురుచూపులు సామాజిక సారథి, నాగర్ కర్నూల్ బ్యూరో:గవర్నమెంట్ జూనియర్ కాలేజీలను నమ్ముకొని ఏళ్లుగా పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల జీవితాలు దయనీయంగా మారుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 405 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న సుమారు 2వేల మంది గెస్ట్ లెక్చరర్ల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. ఓ వైపు […]

Read More
వంత్​నియామకంతో కాంగ్రెస్ సంబురాలు

రేవంత్​ నియామకంతో కాంగ్రెస్ సంబురాలు

సారథి, పెద్దశంకరంపేట: పీసీసీ అధ్యక్షుడిగా ఏ.రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ​అధిష్టానం నియమించడంతో ఆదివారం మెదక్ ​జిల్లా పెద్దశంకరంపేటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. స్థానిక గాంధీచౌరస్తా వద్ద టపాసులు కాల్చి ఉత్సవాలు చేసుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు రాజేందర్ గౌడ్, మధుసూదన్, ఎంపీటీసీ రాజు, కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు జనార్ధన్, మధు, రాజేందర్ గౌడ్, జైహింద్ రెడ్డి, హరికిషన్, ఆయా గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More
అన్ని వేళ్లూ ప్రభుత్వం వైపే..

అన్ని వేళ్లూ ప్రభుత్వం వైపే..

పవర్​హౌస్​ ప్రమాదంపై సీబీఐ ఎంక్వైరీ చేయించండి నిర్లక్ష్యం, అవినీతి కారణంగానే శ్రీశైలం దుర్ఘటన సీఎం కేసీఆర్​కు రేవంత్, మల్లు రవి, వంశీకృష్ణ లేఖ సారథి న్యూస్, హైదరాబాద్: శ్రీశైలం పాతాళగంగ పవర్​హౌస్​ ఘటనపై అన్ని వేళ్లూ ప్రభుత్వం వైపే చూపిస్తున్నాయని, సీఐడీ విచారణలో విశ్వసనీయత లేదని కాంగ్రెస్​ నేతలు, ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సి.వంశీకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం కె.చంద్రశేఖర్​రావుకు బుధవారం లేఖ రాశారు. నిర్లక్ష్యం, అవినీతి […]

Read More

‘గాంధీ’ ఉండగా.. ‘యశోద’కు ఎందుకు?

సారథి న్యూస్​, హైదరాబాద్​: అధికార పార్టీ ఎమ్మెల్యేకు కరోనా వస్తే యశోదా ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారని, సీఎంకు కంటినొప్పి వచ్చినా, పంటినొప్పి వచ్చినా ఢిల్లీ పోతారని, గాంధీ ఆస్పత్రి డాక్టర్లు అందించే వైద్యంపై వారికి నమ్మకం లేదా..? అని మల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. ఇది డాక్టర్లను అవమానించడం కాదా? అని ఆయన అన్నారు. కరోనా మహమ్మారికి బలైన సహచర జర్నలిస్టు మనోజ్ కుమార్ కు మృతికి నివాళిగా శనివారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్(ఐజేయూ) […]

Read More